విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత జాతీయ మహిళా సమాఖ్య 72 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భముగా ఈ రోజు స్థానిక దాసరి భవన్ వద్ద ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నగర మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకురాలు కొరగంజి దుర్గాంబ పతాకావిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ ఈ సందర్భముగా మాట్లాడుతూ మహిళలకు హక్కుల కోసం ఏర్పడి మహిళా సాధికారత చట్టసభలలో …
Read More »Konduri Srinivasa Rao
APCRDA ఆధ్వర్యంలో “డిస్ట్రిక్ట్ కూలింగ్” విధానంపై సాంకేతిక అవగాహన సదస్సు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి, సుస్థిరమైన రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ (ఐపీఏ) అమరావతి చాప్టర్, ISHRAE విజయవాడ చాప్టర్ల సహకారంతో “అమరావతికి డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థ” అంశంపై రాయపూడిలో APCRDA ప్రధాన కార్యాలయంలో గురువారం సాంకేతిక అవగాహన సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో APCRDA, ADCL, AGICL, ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్లు, సాంకేతిక నిపుణులు …
Read More »ప్రజారోగ్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, వర్షాకాల సన్నద్ధతపై సమగ్ర సమీక్ష
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలోని నూతన భవనంలో గల సమావేశ మందిరంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు ఆధ్వర్యంలో ప్రజారోగ్య శాఖ అధికారులతో, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్ నుండి కమిషనర్ ధ్యానచంద్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొని ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం మరియు వర్షాకాల సన్నద్ధతకు సంబంధించిన పలు అంశాలపై …
Read More »స్వర్ణ గ్రామం, వార్డు ఉద్యోగులకు సామర్థ్య నిర్మాణం
– ప్రతి గురువారం ప్రత్యేక మాడ్యూల్తో సెషన్లు – రాష్ట్రంలో తొలిసారిగా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ వినూత్న చొరవ! – ఒత్తిడి రహిత వాతావరణంలో విధుల నిర్వహణకు బాటలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాలు, వార్డులను ఆదర్శవంతమైన పరిపాలన సేవల కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ఉద్యోగులకు ప్రతి గురువారం మధ్యాహ్నం గంటన్నరపాటు సామర్థ్య నిర్మాణ (కెపాసిటీ బిల్డింగ్) కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా …
Read More »గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఎస్టీ కమిషన్ చైర్మన్ ఉన్నత స్థాయి సమీక్ష
-సికిల్ సెల్ అనీమియా నిర్మూలన, పెసా చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి -గిరిజనుల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు -జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి, గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలు, రాజ్యాంగ పరమైన రక్షణలు, ఉద్యోగుల సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించామని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య (Shri Antar Singh Arya) …
Read More »యువత చేతుల్లోనే రేపటి భారత్!
– విద్య, నైపుణ్యాలు పెంపొందించుకొని ఉన్నతంగా ఎదగాలి – ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి – సోషల్ మీడియాను దుర్వినియోగం చేయొద్దు – గిరిజనుల సాధికారత లక్ష్యంగా కమిషన్ అడుగులు – జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అంతర్ సింగ్ ఆర్యా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువతే దేశ భవిష్యత్తుకు పునాది అని.. నేటి యువత నైపుణ్యాలను పెంపొందించుకుని, ఉన్నతంగా ఎదిగి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జాతీయ ఎస్టీ కమిషన్ (ఎన్సీఎస్టీ) ఛైర్మన్ అంతర్ సింగ్ ఆర్యా అన్నారు. జాతీయ ఎస్టీ …
Read More »విజయవాడలో ‘గ్రీన్ ఇండియా కాన్ఫరెన్స్’ను ప్రకటించిన ఏపీ ఛాంబర్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్), ఎగ్జిబిషన్ క్యాటలిస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో, 12 జూన్ 2026న విజయవాడలోని ఎస్.ఎస్. (SS) కన్వెన్షన్లో ‘గ్రీన్ ఇండియా కాన్ఫరెన్స్ (GIC) 2026’ను నిర్వహిస్తోంది. ఇదే ప్రాంగణంలో జూన్ 11 నుండి 13 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ‘గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో’లో భాగంగా ఈ సదస్సు నిర్వహించబడుతోంది. ‘ఆంధ్రప్రదేశ్ – భారతదేశ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తుకు ముఖద్వారం’ (Andhra Pradesh …
Read More »హరిత ఆలోచనలతో భావి తరాలను తీర్చిదిద్దాలి
– చిన్నప్పటి నుంచే పర్యావరణంపై అవగాహన ఉండాలి – ప్రకృతిపై మమకారంతోనే సమాజంపై బాధ్యత పెరుగుతుంది – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పిస్తే విద్యార్థులు బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ప్రకృతిని ప్రేమించడం, పర్యావరణాన్ని సంరక్షించడం వంటి విలువలు బాల్యంలోనే అలవడితే సమాజం పట్ల బాధ్యతాభావం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలోని సిద్ధార్థ కాలేజ్ …
Read More »ఈనెల 7 నుండి 21 తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమాలు
-ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 21వ తేదీ న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ సాధన దిశగా ఈనెల 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర పేరుతో యోగా కార్యక్రమాలను చేపడుతున్నది. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్నీ రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు …
Read More »కులాలకు అతీతంగా వినిపించే ఉమ్మడి గళం.. ‘సేనా గళం’
• కుల విద్వేషాలకు ఎక్కడో దగ్గర చెక్ పెట్టాలి • కులాల మధ్య పరస్పర సహకారంతోనే సమసమాజం • వైసీపీవీ సమాజం విచ్ఛిన్నం చేసే కుట్రలు * తెలంగాణ కచ్చితంగా భూమి పుత్రుల జాగీరే • కాంగ్రెస్ ప్రాంతీయవాద విద్వేషాలు రెచ్చగొట్టే విధానం మానుకోవాలి • మూడు జిల్లాల పరిధిలో రాజధాని అంటూ వైసీపీ కొత్త నాటకం • అమరావతిలోని శాఖమూరులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, …
Read More »
Prajavartha Online Telugu News