Breaking News

Konduri Srinivasa Rao

ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకుని సంరక్షించాలి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం కృష్ణలంకలోని ఏపీఎస్ఆర్ఎం పాఠశాలలో నిర్వహించిన హరితాంధ్ర కార్యక్రమంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “Inspired by Nature for Climate for our future” అనే ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2026 థీమ్‌కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు విజయవాడ నగరంలో …

Read More »

ప్రజలకు పాలనను చేరువ చేయాలనే ఉద్దేశంతో పిజిఆర్ఎస్ కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పాలనను చేరువ చేయాలనే ఉద్దేశంతో నియోజకవర్గాలలో ప్రత్యేక పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తో కలసి నియోజకవర్గ కేంద్రమైన పెడనలోనీ మునిసిపల్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక…. మీకోసం కార్యక్రమం నిర్వహించి నియోజకవర్గం లోని వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. పంచాయతీల పరిధిలో పరిష్కరించే చిన్నచిన్న సమస్యలను కూడా …

Read More »

పర్యావరణ సమతుల్యత.. భావితరాలకు సురక్షిత భవిష్యత్తు

-ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడాలి -మంత్రి కొల్లు రవీంద్ర -ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంగినపూడి బీచ్‌లో భారీ స్వచ్ఛత కార్యక్రమం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ సమతుల్యతను పాటించకపోవడం వల్లే ఉష్ణోగ్రతల పెరుగుదల, వర్షాల కొరత, అనారోగ్య సమస్యలు వంటి అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, భావితరాలకు సురక్షితమైన భవిష్యత్తును అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రపంచ పర్యావరణ …

Read More »

మున్సిపల్ సేవల ప్రైవేటీకరణను విరమించుకోవాలి

-కార్పొరేట్లకు భూములు, ఆస్తులు, పౌరసేవల అప్పగింత తగదు -తక్షణమే జీవో 673 రద్దు చేయాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అందిస్తున్న ప్రధాన కానుక మున్సిపల్ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రైవేటీకరణ దిశగా నడిపించడమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలందించాల్సిన స్థానిక సంస్థలను వ్యాపార సంస్థలుగా మార్చే ప్రమాదకర విధానాలు రాష్ట్రంలో వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఈ …

Read More »

మోదీ అవినీతి పాలనకు నిదర్శనమే రాజేశ్ ఎక్స్‌పోర్టు కంపెనీ కుంభకోణం

-బ్యాంకులు, ఎలఐసీ వాటాదారులా? -నీట్, సిబిఎసఈ పరీక్షల నిర్వహణలో వైఫల్యం -ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సత్వరమే చెల్లించాలి -సంపద సృష్టికాదు, అప్ప్పుల సృష్టే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం -సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ -పెట్టుబడులు, ఉద్యోగ కల్పనపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి -మున్సిపల్ సేవలు ప్రైవేట్ అప్పగించే చర్యలు విడనాడాలి -పర్యావరణ పరిరక్షణలో ప్రచారానికే పరిమితం -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజేష్ ఎక్స్‌పోర్టు లిమిటెడ్ కంపెనీలో రూ.15 లక్షల 15 వేల కోట్ల …

Read More »

అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా

– ప్రత్యేక కోర్టుకు క్యాబినెట్ ఆమోదం హర్షణీయం.. – అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి బివి చంద్రశేఖర రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత 12 సంవత్సరాలుగా పోరాడిన అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా విజయవాడలోని దాసరి భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ …

Read More »

ప్రస్తుత రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు

-2024 – 2029 మధ్య వచ్చే రాజ్యసభ స్థానాల్లో మూడు జనసేనకు ఇచ్చేలా ముందే చర్చించడమైంది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రస్తుతం నాలుగు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించి స్థానాల కేటాయింపుపై ఎన్డీయే సమన్వయ సమావేశంలో నిర్ణయమైంది. ఒక స్థానం జనసేనకు కేటాయించారు. ఈ స్థానానికి అభ్యర్థి ఎవరు అనేది పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారు. ఆ తరువాత పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల …

Read More »

ముఖ్యమంత్రి ట్వీట్

-ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేపు (జూన్ 5) సైకిల్‌పై ప్రయాణించనున్న సీఎం చంద్రబాబు -పర్యావరణ పరిరక్షణలో భాగంగా సైకిల్‌పై వెళ్లనున్న ముఖ్యమంత్రి -విశాఖ పర్యటనలో పాల్గొనే కార్యక్రమానికి సైకిల్‌పై సీఎం -ప్రజలు, ప్రజా ప్రతినిధులు, నేతలు, ఉద్యోగులు రేపు సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణకు సంకల్పం తీసుకోవాలన్న సీఎం -పచ్చదనం పెంచేలా ప్రతీ ఒక్కరూ రేపు ఒక మొక్క నాటాలని కోరిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలిసి ఒక …

Read More »

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

-సీఫుడ్ ఎక్స్ పోర్ట్స్ ఎగుమతులపై సదస్సుకు హాజరు -విశాఖ ఎకనమిక్ రీజియన్‌పై అధికారులతో సమీక్ష -ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో సైకిల్ పై ప్రయాణించనున్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై విశాఖలో నిర్వహించే జాతీయ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ మేరకు సీఎం విశాఖ నగరంలో శుక్రవారం పర్యటించనున్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 8.30 గంటలకు ముఖ్యమంత్రి విశాఖకు బయల్దేరనున్నారు. 10.00 గంటలకు విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ …

Read More »

ఆంగ్రూ అభివృద్ధి చేసిన నూతన బీటీ పత్తి రకంను రైతులకు అందించిన మంత్రి అచ్చెన్నాయుడు

– రైతుల విత్తన వ్యయాన్ని తగ్గించి అధిక దిగుబడులు అందించే సరికొత్త పత్తి రకం – ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలకు మంత్రి అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన నూతన బీటీ పత్తి రకం ‘లాం బీజీ టూ-2208 (ఆదిత్య బీజీ-2)’ విత్తనాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించి రైతులకు పంపిణీ చేశారు. విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంగ్రూ ఉపకులపతి …

Read More »