గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నిబంధనలకు అనుగుణంగా లేని ట్రావెల్ బస్ సీజ్ చేయడం జరిగిందని రవాణా శాఖ ఉప కమిషనర్ కె.సీతారామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జబర్ ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన కె.ఎ 01 ఎ.ఎస్ 8804 నంబర్ బస్ నిబంధనలకు విరుద్ధంగా, ప్రమాణాలు పాటించకుండా అత్యవసర ద్వారాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తించడం జరిగిందని వివరించారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్ ను సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. నిబంధనల పట్ల సుప్రీం కోర్టు మార్గదర్శకాలు …
Read More »Konduri Srinivasa Rao
జూలై 9, 10 తేదీల్లో విశాఖలో వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్ ఫుడ్ ఇండియా – 2026 కార్యక్రమం జూలై 9,10 తేదీల్లో విశాఖపట్నంలో జరుగుతుందని ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సౌజన్యంతో విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో వరల్డ్ ఫుడ్ ఇండియా – 2026 (దక్షిణ రాష్ట్రల ఎడిషన్) ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో …
Read More »వర్చువల్ అకాడమీ కి డి. పి. ఆర్ సిద్ధం
-తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడు తరహా లో తెలుగు వర్చువల్ అకాడమీ ఏర్పాటు కు డి.పి.ఆర్ సిద్ధం చేసినట్టు రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ తెలిపారు. శుక్రవారం వడ్డేశ్వరంలోని అకాడమీ కేంద్ర కార్యాలయంలో ఆయన పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వం 45 దేశాలలో నివసిస్తున్న తమిళులకు వారి భాష నేర్పిస్తున్న తరహా లోనే రాష్ట్ర ప్రభుత్వం …
Read More »పది మొక్కలు నాటుదాం… పచ్చదనాన్ని కాపాడుదాం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటుదాం.. పచ్చదనాన్ని కాపాడుదాం అని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పేరేచర్ల వద్ద నగర వనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీడ్ బాల్ లను తయారు చేశారు. మొక్కలను నాటారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి దాన్ని కాపాడుకోవడంతో పచ్చదనం పెరుగుతుందని అన్నారు. పర్యావరణ హిత మార్గాలను అనుసరించాల్సిన అవసరం …
Read More »ఎన్డీఏ కార్యాలయంలో 11 వ రోజు ప్రజా దర్బార్
-కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో 11వ రోజు శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. వివిధ సమస్యలపై ఎమ్మెల్యే కార్యాలయానికి తరలివచ్చిన ప్రజల నుంచి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారు. ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు. సామాజిక పెన్షన్లు, …
Read More »మెరుగైన వైద్యం కోసం నలుగురు బాధితులకు రూ28 లక్షల 97 వేల విలువైన ఎల్ ఓ సీ పత్రాలు అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను శుక్రవారం ఎన్డీఏ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్లు , కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. 52 వ వ డివిజన్ కంసాలి పేటకు చెందిన కొంగరపు దమయంతి (22) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శిశువుకు జన్మనిచ్చింది ప్రతికూల గర్భధారణ వలన శిశువు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స …
Read More »పశ్చిమలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని వినతి..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, పశ్చిమ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను కల్పించాలని భవానిపురం వెల్డింగ్ వర్కర్స్ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మధురాంతకం శ్రీనివాసరావు ఎమ్మెల్యే సుజనా చౌదరికి లేఖ రాసారు. వెల్డింగ్ , మరియు ఫాబ్రికేషన్స్ షాప్స్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక వర్కర్స్ కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎప్పుడూ ముందుంటారని విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ …
Read More »కురిసిన వర్షాలకు తక్షణ స్పందన – నగరంలో నిల్వ నీటి తొలగింపుకు ప్రత్యేక చర్యలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షం నేపథ్యంలో విజయవాడ నగర పరిధిలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర వైర్లెస్ సెట్ ద్వారా అధికారులను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు మాన్సూన్ రెస్పాన్స్ టీమ్లు (MRTs) వెంటనే అప్రమత్తమై, వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలకు ప్రత్యేక వాహనాలు, గల్ఫర్ మరియు ఎయిర్టెక్ యంత్రాలను తరలించాయి. ముఖ్యంగా బందర్ రోడ్డులోని సోనోవిజన్ సమీప ప్రాంతంలో నిల్వ ఉన్న వర్షపు నీటిని …
Read More »డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం….
-మొక్కలు నాటిన రిజిస్ట్రార్ డా. టి.సాయి సుధీర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం విజయవాడలోని డా. ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్సిటీ (డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం) ప్రాంగణంలో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. టి.సాయి సుధీర్, అధికారులతో కలిసి ప్రాంగణంలో పలు రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ టి. సాయి సుధీర్ మాట్లాడుతూ… పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. పెరుగుతున్న …
Read More »శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో యూత్ టైం బ్యాంక్ సేవలు ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ ప్రతిష్టాత్మక ప్రారంభించిన యూత్ టైం బ్యాంక్ సేవలను 75వ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో ప్రారంభించినట్లు యువజన యువజన సంక్షేమ శాఖ ముఖ్యచారి నిర్వహణ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు. జిల్లాలో ప్రతిష్టాత్మంగా అమలవుతున్న యూత్ టైం బ్యాంకు సేవలు ప్రభుత్వ వైద్యశాల మరియు ప్రజా ఫిర్యాదులు వేదిక కలెక్టరేట్ లో 75 రోజులు పాటు నిర్గురామంగా కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీరీత్యా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు …
Read More »
Prajavartha Online Telugu News