Breaking News

Konduri Srinivasa Rao

ప్రజా స్వామ్యాన్ని ఖూనీ‌ చేసేలా అధికార పార్టీ నేతల తీరు ఉంది…

-నిన్న కౌన్సిల్ హాలులో ప్రతిపక్ష సభ్యులు గొంతు నొక్కాలని చూడటం దుర్మార్గం… -టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శుక్రవారం  మొగల్రాజపురం లోని ఇంటివద్ద నిన్న విఎంసి కౌన్సిల్ లో టీడీపీ కార్పొరేటర్ల అక్రమ అరెస్ట్ పై విలేకర్ల సమావేశం జరిగింది. ఈ విలేకర్ల సమావేశంలో బోండా ఉమా మాట్లాడుతూ కౌన్సిల్ లో ప్రజాస్వామ్యం కూనిచేసే విదంగా రాజ్యాంగము కల్పించే హక్కులను తుంగలో తొక్కుతూ …

Read More »

జర్నలిస్టులకు మూడోసారి ఆనందయ్య మందు పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సహకారంతో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆనందయ్య మందును విజయవాడ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఏపీయూడబ్ల్యూజే అర్బన్ అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆనందయ్య మందు మూడోసారి పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ మందు వాడటం వల్ల ప్రతి ఒక్కరిలోనూ కరోనాని ఎదుర్కోగలమనే ఒక బరోసా పెరిగిందన్నారు. కరోనా …

Read More »

గ్రూప్-1 మినహా అన్ని నియామకాలకు ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు…

-ఇక పై జరిగే అన్ని నియామకాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10 శాతం రిజర్వేషన్లు… -ఏపిపియస్సీ సభ్యులు యస్. సలాంబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇక పై ఏపిపియస్ సి నిర్వహించే అన్ని నియామకాల్లో గ్రూప్-1 మినహా, ప్రిలిమ్స్ పరీక్షలు ఉండవని ఏపిపియస్ సి సభ్యులు యస్. సలాంబాబు చెప్పారు. అలాగే ఆర్ధికంగా వెనుకబడిన కులాలకు ఉద్యోగ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కూడా అమలు పరుస్తామన్నారు. శుక్రవారం స్థానిక రోడ్లు భవనాల శాఖ సముదాయంలో పత్రికా విలేఖరుల సమావేశం జరిగింది. …

Read More »

కోవిడ్ టెస్ట్ నమూనా సేకరణ, ఫీవర్ సర్వే పర్యవేక్షణకు 26 మంది క్లస్టర్డ్ నోడల్ ఆఫీసర్లు నియామకం…

-జెసి లోతోటి శివశంకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతీ మండలంలో కోవిడ్ టెస్ట్ నమూనా సేకరణ, ఫీవర్ సర్వే సాఫీగా జరిగేందుకు 26 మంది క్లస్టర్డ్ నోడల్ ఆఫీసర్లను నియమించినట్లు జాయింట్ కలెక్టరు (అభివృద్ధి) లో తోటి శివశంకర్ చెప్పారు. స్థానిక జెసి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సంబంధిత క్లస్టర్ నోడల్ ఆఫీసర్లు, వైద్యాధికారులతో ఫీవర్ సర్వే, కోవిడ్ టెస్ట్ నిర్వాహణ పై జెసి శివశంకర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ 3వ దశను దృష్టిలో ఉంచుకుని …

Read More »

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తుంది…

-గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న ఈబోర్డుల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నీటివాటాను పూర్తిగా వినియోగించుకోగలం… -కృష్ణా, గోదావరి మీద ఉన్న ఈ ప్రాజెక్టులు అన్నీ ఆపరేషన్ అండ్ మెయింటినెన్సకొరకు కెఆర్ యంబి, జిఆర్ యంబికు అప్పగిస్తారు… -ఈ నోటిఫికేషన్ ఉత్తర్వులు 2021 అక్టోబరు 14 నుండి అమల్లోకి వస్తాయి. -జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు, గోదావరి రివర్ యాజమాన్య బోర్డుల పరిధిని నోటి ఫై చేస్తూ జారీ చేసిన …

Read More »

గుణదల ఆర్‌ఓబి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సన్నహాలు…

-గుణదల ఆ ఓబి పనులను పరిశీలించిన కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు -అడ్డంకులను అధిగమించి నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు… -జిల్లా కలెక్టర్ జె.నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పరిధిలో గుణదల ఆడ్లీబి నిర్మాణ పనులకు ప్రాముఖ్యతను ఇస్తూ త్వరితగతిన పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. శుక్రవారం గుణదలలోని ఆర్‌ఓబి నిర్మాణ విషయంపై కార్నల్ నగర్ డాన్ బాస్కో స్కూల్ సమీపంలో ఆర్ఓబి నిర్మాణ స్థలాన్ని, ఏలూరు రోడ్డలోని …

Read More »

రైతు సంక్షేమ పథకాలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తోందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. కుందవారి కండ్రికలోని రైతుభరోసా కేంద్రం నందు వైఎస్సార్ రైతు భరోసా చైతన్య యాత్రలలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా ఆర్థిక భారం పడనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత …

Read More »

10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రకటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి  చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. విద్య, ఉద్యోగాల్లో ఈబీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. 33వ డివిజన్ శివాజీకేఫ్ సెంటర్ లో  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం విలేకర్ల …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికే సచివాలయాలు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అవినీతి రహిత పాలనను ప్రజలకు చేరువ చేయాలనే ప్రధాన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. 24వ డివిజన్ లోని 91, 92 వార్డు సచివాలయాలను స్థానిక కార్పొరేటర్  కుక్కల అనిత రమేష్ తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డు సచివాలయాల్లో సిబ్బంది హాజరుతో పాటు సచివాలయ దస్ర్తాలను పరిశీలించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ …

Read More »

కౌన్సిల్ సమావేశంలో టీడీపీ నాయకుల తీరు సిగ్గుచేటు… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్లో నగర అభివృద్ధి గురించి చర్చించడానికి గురువారం ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు సభ్య సమాజం అసహ్యించుకునేలా వ్యవహరించిన తీరు సిగ్గుచేటు అని వైస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శలు చేశారు. డివిజన్ పర్యటన లలో భాగంగా శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 12 వ డివిజన్ లో స్థానిక నాయకులతో కలిసి పర్యటించిన ఆవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి వారి సమస్యలను, ప్రభుత్వ పాలన మీద ప్రజల …

Read More »