గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకుని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గన్నవరం గాంధీ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ గాంధీజీ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. గత కొంతకాలంగా సరైన నిర్వహణ లేక దయనీయ స్థితిలో ఉన్న పాత విగ్రహం స్థానంలో, గన్నవరం గౌరవాన్ని చాటిచెప్పేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కాంస్య విగ్రహాన్ని పునఃప్రతిష్టించిన్నట్లు చెప్పారు. ఈ కాంస్య విగ్రహానికి విరాళాలు అందజేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు …
Read More »All News
స్టెల్లా కళాశాల 64 వ వార్షికోత్సవ వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాల 64 వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనం గా జరిగాయి. ముఖ్య అతిథి గా మోకా సత్తి బాబు ఇన్స్పెక్టర్ జనరల్ (ట్రైనింగ్)ఆంధ్రప్రదేశ్ విచ్చేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ మాట్లాడుతూ విద్యార్థులు లకు 64 సంవత్సరాలుగా విజయవాడ లో విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఎందరో విద్యార్థులు ను ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించారనీ లక్షల మంది విద్యార్థులు ఎంపవర్మెంట్ దిశగా నడిపిస్తున్న సంస్థ స్టెల్లా కళాశాల అని రానున్న రోజుల్లో మరిన్ని …
Read More »బిల్డింగ్ పెనలైజేషన్ స్కీం ( బి పీయస్ )కు ఇకపై ప్రజలు ధరఖాస్తు చేసుకోవచ్చు..
-లైసెన్స్ టెక్నికల్ పర్సన్ ( ఎల్ టి పి) ల అవసరం లేదు. -జిల్లా కలెక్టర్ జి లక్ష్మిశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిల్డింగ్ పినలైజేషన్ స్కీం ( బిపీయస్) కొరకు అవసరమైన వారు ఇకపై స్వయంగా దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మిశ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లైసెన్స్ టెక్నికల్ పర్సన్ (ఎల్ టిపి) లు అన్యాయమైన పద్ధతులకు పాల్పడుతున్నాయని మరియు దరఖాస్తులను దాఖలు చేసే సమయంలో ప్రజల …
Read More »జంతు సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత..
-బాల్య దశ నుండే మూగజీవాల సంరక్షణ పై అవగాహన అభినందనీయం… -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జంతు సంరక్షణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని చిన్నతనం నుండే మూగజీవుల సంరక్షణపై అవగాహన కలిగి ఉండడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. జంతు సంరక్షణ పక్షోత్సవాలను పుస్కరించుకుని పశు సంవర్ధక శాఖ అధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు జంతు సంరక్షణ అంశంపై నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు శుక్రవారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ …
Read More »ప్రేమ అప్యాయతల మధ్య పయోవృద్ధుల జీవితం కొనసాగాలి..
-వయోవృద్ధుల సంక్షేమ చట్ట స్పూర్తి ట్రైబ్యునళ్ల ఉత్తర్వుల్లో ఉట్టిపడాలి… -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రేమ అప్యాయతల మధ్య వయోవృద్ధుల జీవితం కొనసాగించేలా చర్యలు తీసుకోవడం ప్రతి ఒక్కరి కనీస భాధ్యత అని వయోవృద్ధుల సంక్షేమ చట్ట స్ఫూర్తి ట్రైబ్యునళ్ల ఉత్తర్వుల్లో ఉట్టిపడాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లాస్థాయి వయోవృద్ధుల సంక్షేమ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో అప్పీలేట్ ట్రైబ్యునల్కు వచ్చిన క్లెయిమ్ల పరిష్కారంతో …
Read More »విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారం పై శ్రద్ద పెట్టండి..
-విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన సౌకర్యం కల్పించండి.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంగవైకల్యంతో పాటు వివిధ మానసిక శీరిరక రుగ్మతులతో ఇబ్బంది పడే విభిన్న ప్రతిభావంతులు సమస్యల పరిష్కారం పై శ్రద్ద పెట్టాలని వారికి అవసరమైన సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారం పై శుక్రవారం కలెక్టరేట్లోని ఎవిఎస్ రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి …
Read More »బాలల సంరక్షణ కేంద్రాల రిజిస్ట్రేషన్ కొరకు దరఖాస్తులు స్వీకరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాలల సంరక్షణ కేంద్రాలు ఇతర ఏదైనా చట్టం కింద లైసెన్సు తీసుకున్నా, జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టం 2015లోని సెక్షన్ 41 కింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా అదనపు పర్యవీక్షణాధికారి టి.జ్యోతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సవరించిన చట్టాలు, నిబంధనల మేరకు ‘రక్షణ సంరక్షణ అవసరమైన పిల్లల’ కోసం పూర్తిగా కానీ, లేదా పాక్షికంగా కానీ నడుపబడుతున్న బాలసంరక్షణ కేంద్రాలు జువైనల్ జస్టిస్ చట్టం 2015లోని సెక్షన్ 41 కింద తప్పనిసరిగా …
Read More »సమర్ధవంతమైన విపత్తు చర్యలు ప్రమాద తగ్గింపుకు దోహదం చేస్తాయి
-ప్రకృతి విపత్తుల్లో వ్యక్తులతోపాటు, కమ్యూనిటీలు ప్రధానపాత్ర పోషించాలి -రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గింపే ధ్యేయంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రధాన లక్ష్యంతో ఈ ఏడాది చివరికల్లా ఆ నష్టాన్ని గణనీయంగా తగ్గిస్తామని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు. స్థానిక బందరు రోడ్డులోని డీవీ మేనర్ హోటల్ లో రాష్ట్ర విపత్తు రిస్క్ తగ్గింపు …
Read More »ఆకాంక్షిత బ్లాక్ సూచికలలో నూరు శాతం ఫలితాలను సాధించాలి…
-పెనుగంచిప్రోలును ఆదర్శ మండలంగా నిలుపుద్దాం… -జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెనుగంచిప్రోలు ఆకాంక్షిత మండలం ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడంలో అధికారుల సమిష్టి కృషి అవసరమని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. పెనుగంచిప్రోలు మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ముఖ్య అతిధిగా హాజరై ఆకాంక్షిత బ్లాక్ ల సూచికల అభివృద్ధిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ …
Read More »బాపుజీ మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం…
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించేందుకు మహనీయుడు జాతిపిత మహాత్మాగాంధీ చేసిన శాంతియుక్త పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని, ఆయన చూపిన మార్గంలో పయనించి గ్రామాల అభివృద్ధి రాష్ట్ర దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీళ పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పెనుగంచిపోలులో జరిగిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, స్థానిక శాసనసభ్యులు …
Read More »
Prajavartha Online Telugu News