-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో …
Read More »Andhra Pradesh
ఫిబ్రవరి 9 న జరగాల్సిన పి జి ఆర్ ఎస్ కార్యక్రమం రద్దు
-రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయంలో రాష్ట్ర మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో నిర్వహించే సమీక్షకు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు వర్చువల్ గా హాజరు కావాలి -జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 9 న సోమవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల సెక్రటరీ లతో సమీక్ష సందర్భంగా జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు వారి కార్యాలయం నుండి వర్చువల్ గా …
Read More »చిన్మయ మిషన్ 76వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్ నందు ఆదివారం ఘనంగా నిర్వహించిన చిన్మయ మిషన్ 76వ వార్షికోత్సవం (అమృత మహోత్సవం) కార్యక్రమంలో భాగంగా జరిగిన మనుమాన్ చాలీసా 108 పారాయణం లో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ సాంకేతికంగా, భౌతికంగా అభివృద్ధి ఎంత వేగంగా జరిగినా, విలువలతో కూడిన అభివృద్ధే నిజమైన ప్రగతి అని, భగవద్గీత బోధించే స్వార్థరహిత కర్మ, నైతిక నాయకత్వం తమ ప్రభుత్వ …
Read More »ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి …
Read More »గుంటూరులో తాగునీటి సరఫరాలో అంతరాయం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 9 (సోమవారం) సాయంత్రం నుండి ఫిబ్రవరి 10 (మంగళవారం) వరకు గుంటూరు నగరంలో తాగునీటి సరఫరాలో అంతరాయం. మంగళవారం సాయంత్రం పాక్షికంగా, బుధవారం ఉదయం నుండి యధావిధిగా సరఫరా జరుగుతుంది. తక్కెళ్ళపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుండి నీటిని పంపింగ్ చేసే లైనుపై, సీతానగర్ వద్ద లీకేజీ ఏర్పడింది. నీటి వృధాను అరికట్టడానికి, ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 6 గంటల నుండి మరమ్మతు పనులు చేపట్టనున్నారు. దీనివలన ఫిల్టరేషన్ ప్లాంట్ పూర్తిగా నిలిపివేయబడుతుంది. నీటి …
Read More »ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక… : కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 9వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »మహిళల శక్తితోనే అభివృద్ధి డ్వాక్రా రూపకర్త చంద్రబాబు
-రేషన్ మాఫియాను అరికట్టాలి -డ్వాక్రా సమావేశంలో గద్దె అనురాధ, గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆర్థిక సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి మూలమని, అందుకే మహిళలను అభివృద్ధి ప్రయాణంలో కీలక భాగస్వాములుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన అజెండాగా పనిచేస్తోందని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం 12వ డివిజన్ పరిధిలోని డ్వాక్రా మహిళలు, బుక్ కీపర్లతో కార్పొరేటర్ పొట్లూరి సాయిబాబు ఆధ్వర్యంలో అశోక్ నగర్ లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గద్దె …
Read More »ప్రతి పాఠశాల నుండి విద్యార్థులను జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి
-పాఠశాల విద్యాశాఖ కమీషనర్ విజయ్ రామరాజు.వి IAS., -మూడు రోజుల పాటు టీచర్లకు రాష్ట్ర స్థాయి క్రికెట్, త్రోబాల్ పోటీలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆటలు శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరమని, ప్రతి పాఠశాల నుండి విద్యార్థులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ విజయ్ రామరాజు. వి IAS., అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో డాక్టర్స్ స్పోర్ట్స్ అకాడమీలో ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి లీప్ క్రికెట్ టోర్నమెంట్, మహిళా టీచర్లకు త్రోబాల్ పోటీలకు …
Read More »Chief Minister and Union Minister lay foundation for Quantum Valley
-CM and Union Minister launch Quantum Innovation Centre services -India’s Quantum journey starts from Amaravati: Union Minister Jigtendra Singh -Students should adopt quantum computing skills:CM -Artificial Intelligence University to be inaugurated this month:CM -CM receives praises from Tech giants for launching Quantum journey from Amaravati AMARAVATI, Neti Patrika Prajavartha : To mark the India’s Quantum journey from Amaravati, Union Minister …
Read More »డెంటల్, ఆయుష్ కోర్సుల్లో 76.17%-85% సీట్లు అమ్మాయిలకే..!
-కన్వీనర్, యాజమాన్య కోటాలోనూ వీరిదే హవా -2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల తీరిది -ముగిసిన ప్రవేశాలపై మంత్రి సత్య కుమార్ కు నివేదించిన ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యూజీ వైద్య విద్యలోని అన్ని కోర్సుల్లో అమ్మాయిలే అధిక శాతం సీట్లు దక్కించుకున్నారు. డెంటల్, ఆయుష్ వైద్య విద్యలో ప్రవేశాలు పొందిన వారిలో అమ్మాయిల శాతం 76.17% నుంచి 85% మధ్య నమోదైంది ఎంబీబీఎస్ లో సీట్లు పొందిన వారిలో అమ్మాయిలు 60.72% మంది ఉన్నారు. 2025-26 విద్యా …
Read More »
Prajavartha Online Telugu News