Breaking News

Latest News

ఇళ్లనిర్మాణాలకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు ముందుకు రావాలి…

-ప్రతి శుక్రవారం వైఎస్ఆర్ చేయూత యూనిట్ల గ్రౌండింగ్ డే … -జగనన్న ఇళ్ళ ఎస్ హెఔ లబ్దిదారులో రుణాలు అందించేందుకు సుముఖత వ్యక్తం చేసిన బ్యాంకర్లు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీలలో ఎస్ ఏజ్ గ్రూపులోని సభ్యులైన ఇళ్ల లబ్దిదారులు గృహాలు నిర్మించుకునేందుకు బ్యాంకర్లు రుణాలు అందించడంలో సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం బ్యాంకర్లు, వివిధ సంక్షేమ శాఖల జిల్లా అధికారులు డిఆర్‌డిఏ ఎపియంలు తదితరులతో నిర్వహించిన సమావేశంలో గృహ నిర్మాణ …

Read More »

వాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేయండి…

-ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉపాధ్యాయులు… -విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పరిగనిస్తూ కరోనా వాక్సిన్ ప్రక్రియలో ప్రాధాన్యత ఇస్తున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా రంగం లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది కి కూడా ఈ నెల లో వాక్సిన్ వేయడానికి ఇప్పటికే ప్రజారోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. ఇప్పటికే …

Read More »

కత్తి మహేష్ మృతిపై విచారణ జరపండి : దళిత సంఘాల డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ సినీ రాజకీయ విమర్శకులు అభ్యుదయ వాది కత్తి మహేష్ సంస్మరణ సభ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సామాజిక సాధికారత కమిటీ అధ్యక్షుడు కాండ్రు సుధాకర్ బాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన పరిరక్షణ వేదిక అధ్యక్షుడు మాదిగాని గురునాధం మాట్లాడుతూ కత్తి మహేష్ ఒక ప్రశ్నించే గొంతు అనీ సమాజానికి ఆయన మృతి తీరని లోటుఅని ఆయన పేర్కొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ డిప్యూటీ మేయర్ సిరిపురపు …

Read More »

ప్రజా స్వామ్యాన్ని ఖూనీ‌ చేసేలా అధికార పార్టీ నేతల తీరు ఉంది…

-నిన్న కౌన్సిల్ హాలులో ప్రతిపక్ష సభ్యులు గొంతు నొక్కాలని చూడటం దుర్మార్గం… -టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శుక్రవారం  మొగల్రాజపురం లోని ఇంటివద్ద నిన్న విఎంసి కౌన్సిల్ లో టీడీపీ కార్పొరేటర్ల అక్రమ అరెస్ట్ పై విలేకర్ల సమావేశం జరిగింది. ఈ విలేకర్ల సమావేశంలో బోండా ఉమా మాట్లాడుతూ కౌన్సిల్ లో ప్రజాస్వామ్యం కూనిచేసే విదంగా రాజ్యాంగము కల్పించే హక్కులను తుంగలో తొక్కుతూ …

Read More »

జర్నలిస్టులకు మూడోసారి ఆనందయ్య మందు పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సహకారంతో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆనందయ్య మందును విజయవాడ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఏపీయూడబ్ల్యూజే అర్బన్ అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆనందయ్య మందు మూడోసారి పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ మందు వాడటం వల్ల ప్రతి ఒక్కరిలోనూ కరోనాని ఎదుర్కోగలమనే ఒక బరోసా పెరిగిందన్నారు. కరోనా …

Read More »

గ్రూప్-1 మినహా అన్ని నియామకాలకు ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు…

-ఇక పై జరిగే అన్ని నియామకాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10 శాతం రిజర్వేషన్లు… -ఏపిపియస్సీ సభ్యులు యస్. సలాంబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇక పై ఏపిపియస్ సి నిర్వహించే అన్ని నియామకాల్లో గ్రూప్-1 మినహా, ప్రిలిమ్స్ పరీక్షలు ఉండవని ఏపిపియస్ సి సభ్యులు యస్. సలాంబాబు చెప్పారు. అలాగే ఆర్ధికంగా వెనుకబడిన కులాలకు ఉద్యోగ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కూడా అమలు పరుస్తామన్నారు. శుక్రవారం స్థానిక రోడ్లు భవనాల శాఖ సముదాయంలో పత్రికా విలేఖరుల సమావేశం జరిగింది. …

Read More »

కోవిడ్ టెస్ట్ నమూనా సేకరణ, ఫీవర్ సర్వే పర్యవేక్షణకు 26 మంది క్లస్టర్డ్ నోడల్ ఆఫీసర్లు నియామకం…

-జెసి లోతోటి శివశంకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతీ మండలంలో కోవిడ్ టెస్ట్ నమూనా సేకరణ, ఫీవర్ సర్వే సాఫీగా జరిగేందుకు 26 మంది క్లస్టర్డ్ నోడల్ ఆఫీసర్లను నియమించినట్లు జాయింట్ కలెక్టరు (అభివృద్ధి) లో తోటి శివశంకర్ చెప్పారు. స్థానిక జెసి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సంబంధిత క్లస్టర్ నోడల్ ఆఫీసర్లు, వైద్యాధికారులతో ఫీవర్ సర్వే, కోవిడ్ టెస్ట్ నిర్వాహణ పై జెసి శివశంకర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ 3వ దశను దృష్టిలో ఉంచుకుని …

Read More »

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తుంది…

-గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న ఈబోర్డుల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నీటివాటాను పూర్తిగా వినియోగించుకోగలం… -కృష్ణా, గోదావరి మీద ఉన్న ఈ ప్రాజెక్టులు అన్నీ ఆపరేషన్ అండ్ మెయింటినెన్సకొరకు కెఆర్ యంబి, జిఆర్ యంబికు అప్పగిస్తారు… -ఈ నోటిఫికేషన్ ఉత్తర్వులు 2021 అక్టోబరు 14 నుండి అమల్లోకి వస్తాయి. -జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు, గోదావరి రివర్ యాజమాన్య బోర్డుల పరిధిని నోటి ఫై చేస్తూ జారీ చేసిన …

Read More »

గుణదల ఆర్‌ఓబి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సన్నహాలు…

-గుణదల ఆ ఓబి పనులను పరిశీలించిన కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు -అడ్డంకులను అధిగమించి నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు… -జిల్లా కలెక్టర్ జె.నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పరిధిలో గుణదల ఆడ్లీబి నిర్మాణ పనులకు ప్రాముఖ్యతను ఇస్తూ త్వరితగతిన పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. శుక్రవారం గుణదలలోని ఆర్‌ఓబి నిర్మాణ విషయంపై కార్నల్ నగర్ డాన్ బాస్కో స్కూల్ సమీపంలో ఆర్ఓబి నిర్మాణ స్థలాన్ని, ఏలూరు రోడ్డలోని …

Read More »

రైతు సంక్షేమ పథకాలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తోందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. కుందవారి కండ్రికలోని రైతుభరోసా కేంద్రం నందు వైఎస్సార్ రైతు భరోసా చైతన్య యాత్రలలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా ఆర్థిక భారం పడనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత …

Read More »