అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు. అమ్మవారి వైభవం గురించి కొంత… మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి…అందుకే ఆవిడను దండనాథ అన్నారు. లలితా …
Read More »National
సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్ కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు…
-మంచి వ్యక్తి : చంద్రబాబు -సూపర్ స్టార్ కృష్ణ సాహసానికి మారు పేరు : మెగాస్టార్ చిరంజీవి -మీరు చూపించిన మార్గానికి ధన్యవాదాలు నాన్నా: మహేశ్ బాబు -మీరంటే ఎప్పటికీ గౌరవం : విజయశాంతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు చిత్రసీమలో మొట్టమొదటి సూపర్ స్టార్ కృష్ణ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మే 31 సూపర్స్టార్ కృష్ణ పుట్టినరోజు. సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, అభిమానులందరూ సోషల్ మీడియా వేదికగా కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. సోషల్ మీడియాలో ఆయనపై జన్మదిన …
Read More »మీమల్ని మీరు అన్ని రకాల ప్రయోగాల నుండి రక్షించుకునే సుదర్శన మంత్రం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎటువంటి బాధలు తొలగించబడతాయో ఈ శ్లోకంలో వివరంగా ఉంది అటువంటి బాధలు అనుభవిస్తున్న వారు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు మీ సమస్యలు తీరే వరకు రోజూ చదవాలి తగిన పరిష్కరం చూపిస్తుంది సమస్య నుండి విముక్తి పొందుతారు. ఇది బాధ అనుభవిస్తున్న వారు చేస్తే త్వరగా ఫలితం ఉంటుంది చదవలేని పరిస్థితి ఉన్న వారు 108 సార్లు మనసు లగ్నం చేసి ఆడియో విన్నా పర్వాలేదు కానీ జపించడం వల్ల మీకు మోనో ధైర్యం …
Read More »అమ్మను పూజిద్దాం …
–‘తల్లి ప్రేమ అనిర్వచనీయం…’ కొండూరి శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయుడు, నేటి పత్రిక ప్రజావార్త, ఎడిటర్. అమ్మలో బ్రహ్మ అంశ, విష్ణు అంశ, పరమశివుడి అంశ, ఈ మూడు అంశాలు ప్రచోదనమయి వుంటాయి. జీవితాంతం నిబడి ఉంటాయి. కాబట్టే అమ్మ తన కన్నబిడ్డకు పరదేవతే-పరబ్రహ్మమే. అమ్మకు చేసిన నమస్కారం పరబ్రహ్మానికి చేసిన నమస్కారమే. అమ్మకు చేసిన ప్రదక్షిణం పరబ్రహ్మానికి చేసిన ప్రదక్షిణమే. అమ్మ తనకు తాను ఉద్ధారకురాలు కాకపోవచ్చు. 95 ఏళ్ళ ముసలివగ్గయినా, తన అన్నం తాను తిన్నదో లేదో గుర్తు లేకపోయినా, తనకంటూ తాను …
Read More »రెండు మాస్కులతో అధిక రక్షణ…
అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : ఒకవైపు కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజూ వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాలూ పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పడకలు లభ్యం కాని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు టీకాల పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనల్ని కాపాడే ఒకే ఒక అస్త్రం మాస్కు. అది కూడా ఒక్కటి కాదు.. ఏకకాలంలో రెండు మాస్కులు ధరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అమెరికాకు చెందిన ‘సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ)’ స్పష్టం …
Read More »ఇలలో పరమ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి
-శ్రీకాళహస్తి ఆలయ ప్రత్యేకతలు తెలిస్తే…తప్పక దర్శించుకోవాలనుకుంటారు… అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : ఈ క్షేత్రంలో ఆలయంలోకి వెళ్లకుండానే కైలాసగిరుల ప్రదక్షిణ చేస్తే పరమశివుని దర్శించుకున్నట్లే. దక్షిణ కాశీలు చాలా ఉన్నాయి. దక్షిణ కైలాసం మాత్రం ఒక్కటే ఉంది.’ అంటారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. కైలాసగిరుల ప్రదక్షిణ కోసం ఆయన శ్రీకాళహస్తికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తి క్షేత్రమహాత్యం గురించి వివరించారు. ఆ విశేషాలివీ… శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం. వాయువు అంటే ప్రాణం. వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది. …
Read More »అందరివాడు కనమర్లపూడి దామోదర్…
–మనసున్న మారాజు కనమర్లపూడి దామోదర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : సామాజికవేత్త, వైసిపి నాయకులు, సాయి పురం కాలని ప్రెసిడెంట్, ఆర్యవైశ్య సేవా సంఘం గొల్లపూడి వ్యవస్థాపక అధ్యక్షులు, నిరంతరం ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తూ…. ఆర్యవైశ్య సంఘానికి మరో పేరుగా, రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న కనమర్లపూడి దామోదర్ 13వ తేదీ స్వర్గస్తులైన సందర్భంగా 23వ తేదీ చివరి రోజున ముగిసిన కార్యక్రమానికి పలువురు నగర ప్రముఖులు, పండితులు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు, వివిధ పార్టీల …
Read More »శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మస్థలం అంజనాద్రి
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మస్థలం అంజనాద్రి అని పౌరాణిక, వాఙ్మయ, శాసన, భౌగోళిక ప్రమాణాలతో టిటిడి నిరూపించింది. ఈ మేరకు పండితుల కమిటీ తయారుచేసిన నివేదికను శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆవిష్కరించారు. కార్యక్రమానికి విచ్చేసిన తమిళనాడు గవర్నర్ భన్వారిలాల్ పురోహిత్ మాట్లాడుతూ శ్రీరాముని జన్మస్థానం అయోధ్య అని, ఇకపై రామ భక్తుడైన హనుమంతుని జన్మస్థానం తిరుమల అన్నారు. టిటిడి ఈ విషయాన్ని శాస్త్రబద్ధంగా నిరూపించిందన్నారు. తాను హనుమంతుడి భక్తుడినని, ఈ విషయం …
Read More »“సమ్మర్ లో ఈ ‘బియ్యం’ తినండి”
నేటి పత్రిక ప్రజావార్త : వేసవి కాలంలో సగ్గు జావ తాగితే చాలా మంచిది. ఎందుకంటే సగ్గు బియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దాంతో అలసిన శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అంతేకాకుండా ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. సగ్గు బియ్యంలోని పొటాషియం రక్త ప్రసరణను సాఫీగా చేసి గుండె మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా సాయపడుతుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. సగ్గు బియ్యంలోని క్యాల్షియం వల్ల ఎముకలకు బలం పెరుగుతుంది.
Read More »శ్రీ పాండురంగస్వామి(విఠల్ రుఖ్మిని) ఆలయం
నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ పాండురంగస్వామి(విఠల్ రుఖ్మిని) ఆలయం, పండరీపురం, మహారాష్ట్ర. భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో దేని విశిష్టత దానిది. వీటిలో కొన్ని శైవక్షేత్రాలు, మరికొన్ని వైష్ణవ క్షేత్రాలు. మన రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన తిరుమలగా మహారాష్ట్రలోని పండరిపురం వైష్ణవ క్షేత్రం. భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ‘విఠోబా’ పేరుతో వెలసియున్నాడు. విఠోబా లేక వితోబా అనే పేరు పురాణాలలో కూడా ఉంది. మన దేశంలో ఉన్న శ్రీ పాండురంగస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా …
Read More »
Prajavartha Online Telugu News