Breaking News

Telangana

ప్ర‌క్క రాష్ట్రంలో ఉండి ప్ర‌జ‌ల‌ను తప్పుదోవ ప‌ట్టిస్తున్న చంద్ర‌బాబు… : మంత్రి వెలంప‌ల్లి

-తాగునీరు, డ్రైనేజీ స‌మ‌స్య‌ను ప‌రిష్కారించండి -న‌గ‌ర ప‌ర్య‌ట‌న‌లో అధికారుల‌కు మంత్రి వెలంప‌ల్లి అదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క్క రాష్ట్రంలో ఉండి, ప్ర‌జ‌ల‌ను త‌ప్ప‌దోవ ప‌ట్టించే విధంగా నిర‌స‌న‌లు చేయ‌డం వారికే చెల్లింద‌ని దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. బుధవారం పర్యటనలో 41వ డివిజన్ మసీదు రోడ్డు , హరిజనవాడ, దర్గా, ఆశ్రమం రోడ్డు పి.ఆర్.కె.బిల్డింగు రోడ్డు, సభాపతి రోడ్డు మీదుగా స్వాతి సెంటరు త‌దిత‌ర ప్రాంతాల‌ను మంత్రి అధికారుల‌తో క‌లిసి పర్యటించారు. స్థానికుల‌ను స‌మ‌స్య‌లు …

Read More »

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లో కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. బుధవారం కృష్ణలంక ApSrm స్కూల్ ఆవరణలో స్థానిక 21 వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి ఆధ్వర్యంలో జరిగిన జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా …

Read More »

దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న శాసనసభ్యులు రవీంద్ర రెడ్డి…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను కమలాపురం నియోజకవర్గ శాసనసభ్యులు రవీంద్ర రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం అనంతరము వేదపండితులు వేద ఆశీర్వచనము చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటoను అందజేశారు.

Read More »

లవ్లీనా పోరాటం స్ఫూర్తిదాయకం… : పవన్ కల్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : టోక్యో ఒలింపిక్స్ లో మన దేశానికి మూడో పతకాన్ని అందించిన యువ బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ కు నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నానని  జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్ జనసేన కార్యాలయం నుండి బుధవారం ఓ ప్రకటన విడుదల చేసారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై తొలి అడుగులు వేస్తున్న దశలోనే లవ్లీనా కాంస్య పతకం దక్కించుకోవడం యువ క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. క్రీడల్లో గెలుపోటములు సహజం. అయితే ఎంత చిత్తశుద్ధితో పోరాడాం అనేది ముఖ్యం. …

Read More »

స్పందన ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత కు ప్రాధాన్యత ఇవ్వండి : జేసి బీఆర్ అంబేద్కర్

-కొవ్వూరు డివిజిన్ తహసీల్దార్ లు , రెవెన్యూ అధికారులతో జేసి సమావేశం… కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ శాఖ పరంగా వసూలు చెయ్యవలసిన మీ మీ మండల పరిధిలో నీటి తీరువా పన్నులు, ఆర్ ఆర్ యాక్ట్ రికవరీలను వసూళ్ళ చెయ్యాలని, కోర్ట్ కేసుల , పిఓఎల్ఆర్ పైలట్ ప్రాజెక్ట్ గ్రామాల్లో చేపట్టాల్సిన పనులు సత్వరం పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) బి.ఆర్. అంబేద్కర్ ఆదేశించారు. బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో కొవ్వూరు డివిజిన్ తహసీల్దార్ లు, ఇతర అధికారులతో సమావేశం …

Read More »

కేనాల్స్ పై మంత్రి శ్రీరంగనాధ రాజు క్షేత్రస్థాయిలో పర్యటన…

-కాకరపర్రు లాకు నుండి సిద్ధాంతం లాకు వరకు… -బ్యాంకు కెనాల్, నరసాపురం కెనాల్ మీద పెరవలి లాకు వరకు విస్తృత పర్యటన… ఉండ్రాజవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక రైతుల ఫిర్యాదుల మేరకు కాలువ లపై పేరుకు పోయిన గుఱ్ఱపుడెక్క, తూడు లను వాస్తవంగా పరిశీలించేందుకు కాకరపర్రు డ్రైయిన్ వద్దకు రావడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు పేర్కొన్నారు. బుధవారం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండల వెలివెన్ను గ్రామంలో గల కాకరపర్రు లాకులను రాష్ట్ర గృహ …

Read More »

రైల్వే సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్‌ శిబిరాలు…

-దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య -డివిజినల్‌ రైల్వే మేనేజర్లతో భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించిన జనరల్‌ మేనేజర్‌ -జోన్‌లో భద్రత, లోడిరగ్‌, సమయపాలన మరియు నూతన ఆవిష్కరణలపై సమీక్ష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌  గజానన్‌ మాల్య కోవిడ్‌ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, భద్రత, సరుకు లోడిరగ్‌, రైళ్ల నిర్వహణలో సమయపాలన మొదలగు అంశాలపై సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయం నుండి నేడు అనగా 03 ఆగస్టు 2021 తేదీన సమీక్షా …

Read More »

ఐటీ, డిజిటల్‌ లైబ్రరీలపై సీఎం సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఐటీ, డిజిటల్‌ లైబ్రరీలపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం వైయస్‌.జగన్‌ ఆదేశించారు. గ్రామాలకు మంచి సామర్ధ్యం ఉన్న ఇంటర్నెట్‌ను తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్‌తోపాటు గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్స్‌కు ఉపయోగకరంగా డిజిటల్‌ లైబ్రరీలు. డిజిటల్‌ లైబ్రరీల్లో కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టులతో పాటు అన్ని …

Read More »

ప్రపంచ వ్యాప్తంగా పోటీపడే విధంగా తెలుగు విద్యార్థులు…

-రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాథమిక దశలోనే విద్యార్థుల పునాధికి నాందిపలికే విధంగా విద్యావ్యస్థను రూపొందించి తద్వారా ప్రపంచ వ్యాప్తంగా పోటీపడే విధంగా తెలుగు విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి అదిమూలపు సురేష్ పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగా విద్యా శాఖ రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనలపై తగు సూచనలు, సలహాలు అందజేసి పటిష్టమైన విద్యా విధానాన్ని రూపొందించేందుకు సహకరించాలని ఉపాధ్యాయ, గ్రేడ్యుయేట్స్ శాసన …

Read More »

ఏపరిశ్రమను మూసివేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు…

-పరిశ్రమలు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిని సాధించాలన్నదే ప్రభుత్వ నిర్ణయం… -మానవాళి మనుగడకు హాని జరగకుండా పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలి… -కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించని 54 పరిశ్రమలను మూసివేయాలని, 64 పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించాం… -పనిగట్టుకుని అమర్ రాజా పరిశ్రమపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నదనేది పూర్తిగా అవాస్తవం… -రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏపరిశ్రమను మూసివేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని, పర్యావరణానికి హాని జరగకుండా ఏపరిశ్రమ అయినా …

Read More »