Breaking News

Telangana

వేరికోస్ వెయిన్స్ కి అత్యాధునిక చికిత్స…

-తొలిదశలో గుర్తిస్తే చికిత్స సులభం -మందులతో నయం చేయడం సాధ్యం కాదు -అత్యాధునిక పద్దతుల్లో కోతలు, కుట్లు లేకుండా ఒక్కరోజులోనే చికిత్స -ఈనెల 20, 21 తేదీల్లో ఆపిల్ హాస్పిటల్లో ప్రత్యేక శిబిరం -ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, మేవెన్ మెడికల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ బాలాజీ పటేల్ కోల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేరికోస్ వెయిన్స్ కు సంబంధించి ఈనెల 20, 21 తేదీల్లో నగరంలోని ఆపిల్ హాస్పిటల్ నందు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, మేవెన్ …

Read More »

సంకల్పం గొప్పదైతే యాగ ఫలితం సిద్దిస్తుంది…

-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు -మందస వాసుదేవ ఆలయంలో వరుణ యాగం -వరుణ యాగానికి వర్షం. హర్షం వ్యక్తం చేసిన మంత్రి -సంకల్ప ఫలితమే వర్ష సూచన ఆనందంలో ప్రజలు పలాస, నేటి పత్రిక ప్రజావార్త : సంకల్ప బలం గొప్పదైతే ఫలితం సిద్దిస్తుంది అని అంటారు పెద్దలు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తన రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరిన రాజు యజ్ఞ యాగాదులు చేస్తుంటారు. ప్రస్తుతం పలాస నియోజకవర్గంలో అదే …

Read More »

దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదే… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ఎవరు చేయని విధంగా కులమత పార్టీలకతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని డొంకరోడ్డు వద్ద జరిగిన 13 వ డివిజన్ జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా …

Read More »

దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ సేవలు విస్తృత పరిస్తాం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆశయాలకు అనుగుణంగా ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకోవడానికి వైస్సార్సీపీ నాయకులు విస్తృతంగా సామాజిక సేవ కార్యక్రమలు చేపడుతున్నారని, అదేవిధంగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో విద్య,వైద్య,ఉపాధి రంగాలలో అనేక సేవ కార్యక్రమలు చేపట్టడం జరుగుతుంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ,ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ తెలిపారు. నియోజకవర్గంలోని 18 వ డివిజన్, రాణిగారితోట నందు రోజు కూలీ చేసుకొనే …

Read More »

తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు…

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దామా శేషాద్రి నాయుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన తితిదే అధికారులు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో కరోనా ప్రభావం …

Read More »

27న దుర్గమ్మ సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు…

-తెల్లరేషన్‌ కార్డు ఉన్న భక్తులు ఉచితంగా పాల్గొనే అవకాశం ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 27వ తేదీన సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించేందుకు దేవస్థాన వైదిక కమిటీ నిర్ణయించింది. 27వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మహామండపం ఆరో అంతస్తులో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తారు. టికెట్‌ ధరను రూ.1,500గా దేవస్థానం నిర్ణయించింది. టికెట్‌ కొనుగోలు చేసిన భక్తులకు దేవస్థానమే పూజా సామాగ్రిని సమకూర్చుతుంది. భక్తులు టికెట్లను …

Read More »

దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్ మంత్రి జి.కిషన్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ జి.వాణీ మోహన్,  ఆలయ పాలకమండలి చైర్మన్  పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి  డి.భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం కేంద్రమంత్రి  జి.కిషన్ రెడ్డి కి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించి, పూజలు …

Read More »

దేశ, రాష్ట్రాల చట్టసభల్లో సమావేశాలకు తరచూ అంతరాయాలు కలగడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, తన దుఃఖానికి అదే కారణమని వెల్లడి…

-సభ్యుల ప్రవర్తన పట్ల భయపడి కాదు, కఠిన చర్యలు తీసుకోవలసిన పరిస్థితులు కల్పిస్తున్నారనే తన ఆవేదన అన్న ఉపరాష్ట్రపతి -ఇటీవల పార్లమెంట్ లో సమావేశాలు సరిగా జరగకపోవడం ఎంతో బాధించింది -ప్రజా ప్రతినిధులు ఆదర్శప్రాయమైన వ్యవహార శైలి కలిగి ఉండాలి, అర్థవంతమైన చర్చల ద్వారా ప్రజా జీవన ప్రమాణాలు పెంచాలి -దేశ పురోగతిని వేగవంతం చేయడానికి యువత నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాలని పిలుపు -కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు విలక్షణ మార్గాల మీద దృష్టి పెట్టాలని పిలుపు -ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ …

Read More »

ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయి బాబా మందిరం వెండి తాపడమునకు ఒక కేజి 500 గ్రాములు వెండి విరాళం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక ముత్యాలంపాడు లో వెలసియున్న శ్రీ షిరిడి సాయి బాబా మందిరంలో సంకల్పించినటువంటి వెండి తాపడం పనులకు విశేషమైన స్పందన కలుగుతున్నది. ఈ వెండి తాపడమునకు మాలంపాటి. రామకృష్ణయ్య, సీతా లక్ష్మీ (ఒక కేజి 500 గ్రాములు) వెండిని సమర్పించారు. దాత మాట్లాడుతూ మందిరంలో నిర్వహిస్తున్నటువంటి నిత్యాన్నదానం, ఆధ్యాత్మిక కార్యక్రమములు మరియు సామాజిక సేవా కార్యక్రమములు చూసి ఎంతో ఆనందం కలిగినది, అందుచేతనే మందిరం వారు నిర్వహించిన ఏ కార్యక్రమానికైనా తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని …

Read More »

ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 24, 25వ తేదీల్లో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలు నిర్వహిస్తున్నట్టు నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ అడ్వైజర్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, సంస్థ ఎండి ఎన్ బంగారరాజు తెలిపారు. ఈ మేరకు తాడేపల్లిలోని ఎపిఎస్‌ఎస్‌డిసి కార్యాలయంలో రాష్ట్ర స్థాయి నైపుణ్యపోటీలకు సంబంధించిన పోస్టర్లను వారు విడుదల చేశారు. రెండు రోజులపాటు జరిగే పోటీలను కేఎల్ యూనివర్సిటీతోపాటు …

Read More »