Breaking News

Telangana

జిల్లాలో రెండుదఫాలు ప్రత్యేక “ రైతు స్పందన ‘ కార్యక్రమం… : కలెక్టరు జె. నివాస్

-ప్రతి నెలా మొదటి మూడవ బుధవారం రైతుస్పందన… -కేవలం రైతుల సమస్యల పరిష్కారానికే • రైతు స్పందన ‘ నిర్వహణ… -ఇ-క్రాప్ బుకింగ్ ఫీవర్ సర్వే బయోమెట్రిక్ లపై మరింత శ్రద్ధ పెట్టాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు ఎదురైన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు జిల్లాలో ప్రత్యేక ‘ రైతు స్పందన’ కార్యక్రమాన్ని ప్రతీనెలా మొదటి, మూడవ బుధవారాల్లో నిర్వహించనున్నట్లు జిల్లాకలెక్టరు జె. నివాస్ తెలిపారు. జిల్లాలో నిర్వహిస్తున్న ఇ-క్రాప్ బుకింగ్, ఫీవర్ సర్వే, బయోమెట్రిక్, సచివాలయాల నిర్వహణ, తదితర అంశాలపై …

Read More »

ఫీవర్ సర్వే పటిష్టంగా చేపట్టడం ద్వారానే కోవిడ్ వైరస్ వ్యాప్తిని నివారించవచ్చు : జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్.

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ వైరస్ వ్యాప్తిని నియంత్రించాలంటే ఫీవర్ సర్వే సక్రమంగా చేపట్టమొక్కటే మార్గమని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అన్నారు. పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్నగ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం భవన పనులు గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శివశంకర్ గ్రామ సచివాలయాన్ని పరిశీలించి, ప్రజలకు అందుతున్న సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామ సచివాలయంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ కరోనా మూడవ వేవ్ హెచ్చరిక …

Read More »

రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతికి పాల్పడ్డ అధికారులు , సిబ్బంది పై వెంటనే చర్యలు చేపడతాం… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతికి పాల్పడ్డ అధికారులు , సిబ్బంది పై వెంటనే చర్యలు చేపడతామని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ అధికారులకు స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ లో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్ట్ కేసులు పరిష్కారం పై గురువారం ఆ శాఖ ప్రధాన కార్యాలయం లో ఆయన సమీక్ష నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్ లో ఉన్న అన్ని కేసులనూ త్వరితగతిన పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. తీసుకున్న …

Read More »

ఇంకా ప్రభుత్వ పధకాల పొందని వారిని గుర్తించి వారికి సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూడండి… : జిల్లా కలెక్టర్ జె.నివాస్

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంకా ప్రభుత్వ పధకాలు పొందని నిరుపేదలను గుర్తించి వారికి సంక్షేమ పధకాల లబ్దిని అందించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్టున్న సంక్షేమ కార్యక్రమాలపై నిరుపేద ప్రజలకు అవగాహన కలిగించి, సామాజిక పెన్షన్, రైస్ కార్డు, వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ కార్డు, రైతు భరోసా, …

Read More »

విద్యావిధానంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చిన సీఎం వై.యస్. జగన్మోహన రెడ్డి ఆదర్శంగా నిలిచారు  … 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో జగనన్న విద్యాదీవెనె రెండవ విడత క్రింద 93,189 మంది విద్యార్ధులకు చెందిన 82,107 మంది తల్లుల ఖాతాలో రూ. 68.14 కోట్లు ఆన్ లైన్ ద్వారా జము చేయడం జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. గురువారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న విద్యాదీవెన పధకం ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత చదువు అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెనె రెండవ విడత ఆర్ధిక సహాయాన్ని వర్చువల్ …

Read More »

వై.యస్.ఆర్. జీవిత సాఫల్య పురస్కారాలు…

-ఆగష్టు 13వ తేదీన ముఖ్యమంత్రి చేతులు మీదుగా ప్రధానం… -నగరంలో అవార్డుల ప్రధానోత్సవ వేదిక ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖా మంత్రి, తదితరులు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విశిష్ట వ్యక్తులకు ప్రకటించిన వై.యస్.ఆర్. జీవితసాఫల్య, వై.యస్.ఆర్. సాఫల్య పురస్కారాలను ఆగష్టు నెల 13వ తేదీన ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ప్రధానం చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. నగరంలోని బందరు రోడ్ లోని ఏ1 కన్వెన్షన్ హాలును గురువారం …

Read More »

గ్రామాల్లో రోజువారీ కార్యక్రమాలు నిర్వహణలో ఎక్కడా లోపం లేకుండా చూడవలసిన బాధ్యత ఆ గ్రామ పంచాయితీలదే… : ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో రోజువారీ కార్యక్రమాలు నిర్వహణలో ఎక్కడా లోపం లేకుండా చూడవలసిన బాధ్యత ఆ గ్రామ పంచాయితీలదేనని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మండలంలోని శృంగవరపాడు గ్రామ పెద్దలు ఎమ్మెల్యే ని కలసి గ్రామ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ యొక్క శృంగవరపాడు గ్రామానికి రూ. 96.70 లక్షలు రూపాయలు నిధులు మంజూరు చేశాం అని, గ్రామంలో నూతనంగా సచివాలయం, ఆర్బీకే, వెల్నెస్ సెంటర్ నిర్మాణాలు త్వరగతిన పూర్తి చేయాలని, …

Read More »

రాష్ట్రంలో ఇప్పటి వరకు 35.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం…

-రూ. 6 వేల 369 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేశాం… -రూ.267 కోట్ల బకాయిలను మాత్రమే చెల్లించాల్సి ఉంది… -గురువారం కూడా రూ. 42.12 కోట్లు రైతులకు చెల్లించాం… -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రబీ సీజను సంబంధించి ఇప్పటి వరకు 35 లక్షల 45 వేల 191 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) …

Read More »

ఫుడ్ కోర్ట్ ఆధునీకరణ పనులు పూర్తి చేయాలి… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌గ‌రంలోని బంద‌రు రోడ్డు ఇందిర‌గాంధీ స్టేడియం వ‌ద్ద‌నున్న పుడ్ కోర్టు అధునిక‌ర‌ణ ప‌నుల‌ను వ‌చ్చే నెల 15వ తేదీ లోగా పూర్తి చేయాల‌ని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ అధికారుల‌ను అదేశించారు. గురువారం క‌మిష‌న‌ర్ అధికారుల‌తో క‌లిసి ప‌నులు ప‌రిశీలించారు. ఆగ‌స్టు 15న రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవం వేడుక‌ల‌ను స్టేడియం ఆవరణలో నిర్వహించనున్నందున ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు గాను ఫుడ్ కోర్ట్ ఆధునీకరణ పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కెనాల్ …

Read More »

90 రోజుల్లో ఇండ్లపట్టా అర్జీలను పెండింగ్ లేకుండా గడువులోగా పరిష్కరించాలి… : కలెక్టర్ కార్తికేయ మిశ్రా

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన, 90 రోజుల్లో ఇండ్లపట్టా అర్జీలను పెండింగ్ లేకుండా గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ, ఈ క్రాప్ బుకింగ్ , హౌసింగ్ , స్పందనఅర్జీలు, 90 రోజుల ఇళ్ల పట్టా దరఖాస్తులు. కోవిడ్ థర్డ్ వేవ్ ముందస్తు ప్రణాళిక తదితర అంశాలపై గురువారం కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆర్డీవోలు, సబ్ కలెక్టర్, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందన కార్యక్రమం లో వచ్చిన …

Read More »