మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన మోపిదేవి లో స్వయంభూగా కొలువుదీరిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్) రాష్ట్ర సంఘ నేతలు దర్శించుకున్నారు. ఆలయ పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయ మర్యాదలతో గౌరవించారు. స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో “పెన్” జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి సామర్ల మల్లికార్జునరావు, సీనియర్ …
Read More »Telangana
స్థానిక సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ఎంపీ కేశినేని నాని…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 43వ డివిజన్లో రోడ్లు గుంతలు పడి అస్తవ్యస్తమై యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుచున్నవని, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని డివిజన్ టీడీపీ అధ్యక్షులు దూది బ్రహ్మయ్య ఆదివారం కేశినేని భవన్ లో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్(నాని) ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై స్పందించిన ఎంపీ కేశినేని నాని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు కొనికి కొండయ్య, గురు ప్రసాద్, రాళ్ళపల్లి మాధవ్, స్థానిక …
Read More »ఆషాడమాసం కావడంతో శాకంబరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ తలుపులమ్మవారు…
తుని, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరిజిల్లా తునిమండలం లోవకోత్తూరులో గల లలిత స్వరూపమైన శ్రీ తలుపులమ్మ అమ్మవారు ఆషాడమాసం సందర్భంగా శాకాంబరీ అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారు మూలవిరాట్ ను పలురకాల కూరగాయలు ఆకుకూరలతో అందంగా అలంకరించారు. అలాగే అమ్మవారి పంచలోహ విగ్రహాల వద్ద భారీ ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో క్షేత్రానికి భక్తులు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందం పొందారు. మరోపక్క ఆషాడ ఆదివారం కావడంతో …
Read More »కౌన్సిల్ వారి ప్రత్యేక సమావేశం వాయిదా…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు పురపాలక సంఘం కౌన్సిల్ హాలు నందు శనివారం నిర్వహించాల్సి ఉన్న కౌన్సిల్ వారి ప్రత్యేక సమావేశం కోరం సభ్యులు లేనందువల్ల వాయిదా వేస్తున్నట్లు కొవ్వూరు పురపాలక సంఘం ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి ప్రకటించారు. తదుపరి ప్రత్యేక సమావేశం తేదీని సభ్యుల కు తెలియ చెయ్యడం జరుగుతుందని ఆమె తెలిపారు.
Read More »జగనన్న ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీలో మహిళలకు 50 శాతం పైగా పదవులు…
తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీలో మహిళలకు 50 శాతం పైగా పదవులు మహిళాలకు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు, దివ్యంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శనివారం ఏలూరు జిల్లా సహకార బ్యాంక్ సొసైటీ సభ్యురాలుగా ఎంపికైన బండి లక్ష్మి నారాయణమ్మ తాడేపల్లిగూడెంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత బండి …
Read More »రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు : సీఎం జగన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ వ్యాప్తంగా ప్రజలు శనివారం భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘‘గురువును దైవంతో సమానంగా పూజించే గొప్ప సంస్కృతి భారతదేశానిది. మంచిని ప్రభోదించి, జ్ఞాన జ్యోతిని వెలిగించే గురువు స్థానం ఎంతో మహోన్నతమైనది. నేడు గురు పౌర్ణమి సందర్భంగా పూజ్య గురుతుల్యులందరినీ స్మరించుకుంటూ.. రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి …
Read More »దుర్గమ్మను దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున శాకంభరీ ఉత్సవములలో మూడవ రోజు (చివరి రోజు) శనివారం శాకాంబరీ దేవి రూపంలో వున్న అమ్మవారిని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వర రావు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి.జె.పి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తదితర ప్రముఖులు …
Read More »పూర్ణాహుతితో అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములు ముగింపు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు శాకంభరీ ఉత్సవములలో మూడవ రోజు (చివరి రోజు) శనివారం వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఉదయం 08 గం.ల నుండి సప్త శతి హవణము, మహావిద్యా పారాయణము, శాంతి పౌష్టిక హొమము నిర్వహించిన అనంతరము ఉ.11 గం.లకు పూర్నాహుతి, కూష్మాండ బలి, మార్జనము కలశోద్వాసన, ఆశీర్వాదము కార్యక్రమములు నిర్వహించడము జరిగినది. ఈ కార్యక్రమము నందు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వేంకటేశ్వర రావు కుటుంబం, …
Read More »గత రెండేళ్లలో లభించిన సహకారం మరువలేనిది…
-బిశ్వ భూషణ్ హరిచందన్ -రాజ్ భవన్ అవరణలో మొక్కలు నాటిన గవర్నర్ దంపతులు -కరోనా పరిమితుల నేపధ్యంలో నిరాడంబరంగా ద్వితీయ వార్షికోత్సవం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా రెండు సంవత్సరాలు పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాష్ట్ర ప్రజల నుండి లభించిన ప్రేమ, ఆప్యాయతలను ఎప్పటికీ మరచిపోలేనని వివరించారు. రాష్ట్ర ప్రధమ పౌరునిగా బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు అయిన శుభసందర్భంలో గవర్నర్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులు రాజ్ భవన్ …
Read More »చేనేత జౌళి శాఖ సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన అర్జున రావు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత జౌళి శాఖ సంచాలకులుగా 2013 బ్యాచ్ ఐఎఎస్ అధికారి పడాల అర్జున రావు బాధ్యతలు స్వీకరించారు. శనివారం మంగళగిరిలోని చేనేత జౌళి శాఖ కమీషనరేట్ లో చార్జి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ పోస్టులో ఉన్న బిఆర్ అంబేద్కర్ శ్రీకాకుళం జెసిగా బదిలీ అయ్యారు. సమైఖ్య రాష్ట్రంలో గవర్నర్ సంయిక్త కార్యదర్శిగా పనిచేసిన అర్జున రావు, రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు నూతన గవర్నర్ గా గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులైన సందర్భంలో ఇక్కడికి …
Read More »
Prajavartha Online Telugu News