Breaking News

Telangana

దేవరపల్లి కి అగ్ని మాపక కేంద్రం మంజూరు

-కొత్తగా 18 పోస్టులో భర్తీకీ ఉత్తర్వులు -హోం మంత్రి తానేటి వనిత గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం, గోపాలపురం నియోజకవర్గంలో రు.2 కోట్ల 74 లక్షలతో కొత్త అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయడం , 18 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు హోమ్ మంత్రి తానేటి వనీత శుక్రవారము రాత్రీ ఒక ప్రకటనలో తెలిపారు. దేవరపల్లి లో ఫైర్ స్టేషను ఏర్పాటు, అనుబంధ సిబ్బంది ని మంజూరు చేయాలని కోరడం తో సానుకూలంగా …

Read More »

విజయవాడ పశ్చిమ సిట్ జనసేన కు ఇవ్వాలి.పవన్ కు పోతీన మహేష్ విజ్ఞప్తి ..

-పిఠాపురం లో పవన్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు పొత్తులో ఉన్న అక్కడ టీడీపీ గందరగోళం చేసింది -పార్టీ అధ్యక్షుడి కే నిరసన గళం వినిపించారు -పిఠాపురంలో లో పవన్ ను కాపాడాల్సిన బాధ్యత మనకుంది -వెస్ట్ లో జనసేన బలంగా వుండటం వల్లే వైసీపీ అభ్యర్దిని మార్చారు -పశ్చిమం లో జనసేన నుండి పోటీ చేసి తీరతం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ నగర …

Read More »

ప్రజా అధికార పార్టీ వచ్చే ఎన్నికలలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం… : మూలింటి సుదర్శనమ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల చేతికే అధికారం ఇచ్చి వారి అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తూ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయడమే తమ పార్టీ లక్ష్యమని ప్రజా అధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మూలింటి సుదర్శనమ్ తెలిపారు. ప్రజా అధికార పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మూలింటి సుదర్శనమ్ మాట్లాడుతూ నేటి రాజకీయ పార్టీల వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా అధికార పార్టీ అనే …

Read More »

సీఎం జగన్ తోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యం

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -రూ.32.59 కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమిపూజ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుణదలలో రూ.32.59 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ లైన్ పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ కార్పొరేటర్లు ఉద్ధంటి సునీత, ఎండి షాహినా సుల్తానాలతో కలిసి …

Read More »

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 12వ డివిజన్, ఫారూఖ్యా మసీదు కమిటీ వారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని మత పెద్దలతో కలిసి ఆ అల్లా కు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందును ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డ్ ఛైర్మెన్ మీర్ హుస్సేన్,12వ డివిజన్ అధ్యక్షులు రిజ్వాన్,ముస్లిమ్ పెద్దలు నాసీర్ ఆహ్మద్, మహ్మద్ ఖలీమ్, అబ్దుల్ గని, ఉస్మాన్ మరియు …

Read More »

కోలాహలంగా దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్, యువనేత దేవినేని అవినాష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విజయవాడ నగర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవినేని అభిమానులు జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ కార్యాలయానికి వందలాది గా తరలి వచ్చిన అభిమానులు సందడి చేశారు. 11వ డివిజన్ లో విచ్చేసిన అవినాష్ కు స్థానిక నాయకులు పర్వతనేని పవన్, కరుటూరి హరీష్, ఉదయ్ ఆధ్వర్యంలో కేక్ ను …

Read More »

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా గజ్జల వెంకట లక్ష్మి

– ప్రభుత్వ జీవో ద్వారా నియమక ఉత్తర్వులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ గా గజ్జల వెంకటలక్ష్మిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఈ మేరకు ఈ రోజు రాత్రి ప్రభుత్వం జీవో ఉత్తర్వులు జారీ చేసింది. గజ్జల వెంకట లక్ష్మి ఇప్పటికే మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు. ఇప్పటి వరకు కమిషన్ చైర్ పర్సన్ గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఖాళీగా …

Read More »

ప్రచార మాధ్యమాల్లోని పెయిడ్ ఆర్టికల్స్ పై గట్టి నిఘా

-తాజా మార్గదర్శకాలపై ప్రచార మాధ్యమాలు సమగ్ర అవగాహన కలిగిఉండాలి -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రచార మాధ్యమాల్లో ప్రచురితము మరియు ప్రసారం అయ్యే పెయిడ్ ఆర్టికల్స్ పై గట్టి నిఘా ఉంటుందని, ఈ విషయంలో ప్రచార మాధ్యమాల ప్రతినిధులు ఎంతో అప్ర్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కోరారు. ఎన్నికల సమయంలో ప్రచార మాధ్యమాలు అనుసరించాల్సిన విధి విదానాలపై భారత ఎన్నికల సంఘం జారీచేసిన తాజా మార్గదర్శకాలు, …

Read More »

బాధ్యత లు స్వీకరించిన జిల్లా పశు సంవర్ధక అధికారి టి. శ్రీనివాసరావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పశు సంవర్ధక అధికారి టి. శ్రీనివాసరావు బాధ్యత లు స్వీకరించిన అనంతరము గురువారము జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ను ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత అభినందనలు తెలియజేశారు. మాట్లాడుతూ, జిల్లాలో పెద్ద ఎత్తున అమూల్ బల్క్ మిల్క్ sయూనిట్స్ కు పాల వెల్లువ సేకరణ కేంద్రాల ద్వారా పాల సేకరణ లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందన్నారు. ఆమేరకు ప్రతి రోజు ఆయా కేంద్రల నుంచి 160 …

Read More »

వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

-కలెక్టరేట్ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంలో పాల్గోన్న జేసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారుల హక్కులను కాపాడేందుకు జిల్లాలో పటిష్టమైన ప్రణాళికలను అమలు చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కోన్నారు. కలెక్టరేట్ డి ఎస్ వో కార్యాలయ సమావేశ మందిరంలో ప్రపంచ వినియోగ దారుల దినోత్సవం సందర్భంగా “వినియోగదారుల కొరకు న్యాయమైన మరియు బాధ్యతాయుతమైన కృత్రిమ మేధస్సు” అంశంపై చర్చ వేదిక నిర్వహించారు. ఈ సందర్బంగా జేసి తేజ్ భరత్ మాట్లాడుతూ, వినియోగదారుల్లో అవగాహాన …

Read More »