Breaking News

Telangana

ధర్మం కోసం నిలబడే విల్లు… హరిహర వీరమల్లు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హరిహర వీరమల్లు చిత్ర రిలీజ్ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలనే వారిపై యుద్ధమే హరిహర వీరమల్లు కథ. కోహినూర్ వజ్రం మొగల్స్ వద్దకు ఎలా చేరిందో చెప్పే సున్నితాంశం. మేకప్ అసిస్టెంట్ గా ప్రయాణం మొదలుపెట్టిన ఎ.ఎం. రత్నం లాంటి వారికి అండగా నిలిచేందుకే చిత్ర ప్రమోషన్లు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని బయటకు వస్తున్న గొప్ప చిత్రంగా …

Read More »

భారతదేశం UK స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి ప్రశ్నించిన ఎంపి బాలశౌరి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో కేంద్ర వాణిజ్య మంత్రి ని దిగువ తెలిపిన విధంగా ప్రశ్నించడం జరిగింది. • భారతదేశం మరియు UK స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలోకి ప్రవేశించాయా; • అలా అయితే, FTA (Free Trade Agreement – స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం) యొక్క ముఖ్య లక్షణాలతో పాటు దాని వివరాలు: ప్రభుత్వం ఇంకా FTA ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి గల కారణాలు; • కార్బన్ బోర్డర్ సర్దుబాటు విధానం విషయంలో FTAలో …

Read More »

భారత వ్యవసాయరంగాన్ని దెబ్బతీసే ఇండో- అమెరికన్ ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలి…

-అఖిలభారత కిసాన్ సభ డిమాండ్ ఢిల్లీ , నేటి పత్రిక ప్రజావార్త : ఇండో అమెరికన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ అఖిల భారత కిసాన్ సభ నేతృత్వంలో న్యూఢిల్లీలోని అజయ్ భవన్ నుండి సెంట్రల్ ఫోస్టు ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండో- అమెరికన్ డీల్ ను రద్దుచేయాలని,విదేశాలను నుంచి దిగుమతి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తులపై భారీ స్థాయిలో సుంకాలను విధించాలని, దేశ రైతాంగాన్ని కాపాడాలని, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధానాలకు మోడీ ప్రభుత్వం …

Read More »

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పునరుద్ధరణపై లోక్‌సభలో తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్న

-మల్టీ టాస్కింగ్ సిబ్బంది, సాగర మిత్రాలకి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఢిల్లీ , నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పునరుద్ధరణపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మంగళవారం పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర మత్స్య శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ సమాధానం ఇచ్చారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన 2020-21 నుండి 2024-25 వరకు ఐదు సంవత్సరాల కాలానికి ఆమోదించబడిందని తెలిపారు. ఈ ప్రణాళిక గడువు 31 మార్చి 2025న ముగిసిందని, అయితే …

Read More »

నేనెప్పుడూ డబ్బు, రికార్డుల కోసం సినిమాలు చేయలేదు

-సగటు మనిషిగా బతకడమే ఎప్పుడూ నాకిష్టం -గత ప్రభుత్వం బీమ్లా నాయక్ చిత్రం టిక్కెట్ ధర రూ. 10కి తగ్గించింది -అప్పుడు ఒక్క పిలుపుతో అభిమానులు అండగా నిలిచారు -న్యాయం కోసం ధైర్యంగా నిలబడ్డారు -ఎన్నిసార్లు పడిలేచినా అభిమానులే నా బలం -హరిహర వీరమల్లు… ధర్మం కోసం పోరాడే యోధుడి కథ -హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : డబ్బు, రికార్డుల కోసం ఎప్పుడూ సినిమాలు చేయలేదు. …

Read More »

ఏపీఎండీసీ ద్వారా అప్పులు ప్రమాద ఘంటికలు: తిరుపతి ఎంపీ గురుమూర్తి

-పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాజ్యాంగ, ఆర్థిక ఉల్లంఘనలు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపిఎండిసి), రూ.9 వేల కోట్ల విలువైన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ చేసింది. ఈ డిబెంచర్లకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యక్ష డెబిట్ ఆదేశం ద్వారా ఒక ప్రైవేట్ డిబెంచర్ ట్రస్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుండి నేరుగా నిధులను తీసుకునే అధికారం కల్పించబడిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రత్యేక అధికరణ …

Read More »

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి నివేదిక విడుదల

-సీఎం చంద్రబాబుకు నివేదిక అందించిన టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ -రాష్ట్ర అభివృద్ధికి, విజన్ 2047 సాధనకు 120 సిఫార్సులు చేసిన టాస్క్ ఫోర్సు -రాష్ట్రంలో పెట్టుబడులకు ఎస్కార్టు సర్వీసు అందిస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు -సిలికాన్ వ్యాలీలాగే అమరావతి దేశానికి క్వాంటం వ్యాలీ అవుతుందన్న సీఎం -జాతి నిర్మాణం, సంపద సృష్టిలో పరిశ్రమల భాగస్వామ్యం కీలకం -ఢిల్లీలో సీఐఐ సదస్సులో టాస్క్ ఫోర్సు నివేదిక ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర 2047 సాకారం …

Read More »

సాస్కి కింద రాష్ట్రానికి రూ.10,000 కోట్లు ఇవ్వండి

-రెవెన్యూ లోటు భర్తీ చేయండి -కేంద్ర ఆర్ధిక మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాల మూలధన పెట్టుబడులకు అందించే ఆర్ధిక సాయం పథకం సాస్కి(SASCI) కింద 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా రూ. 10,000 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. బుధవారం రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక …

Read More »

ECI meeting with presidents of various national and state political parties

New Delhi, Neti Patrika Prajavartha : The meeting is in continuation of the interactions being held by ECI with the Presidents of various National and State Political Parties. These interactions provide for a long-felt need of constructive discussions which enable National and State Party Presidents to share their suggestions and concerns directly with the Commission. This initiative aligns with the …

Read More »

చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి

-చట్టాలు చేసేది… సంస్కరణలు తెచ్చేది రాజకీయ నేతలే… బ్యూరోక్రాట్లు కాదు -ఆర్థిక సంస్కరణలకు పీవీ ఆద్యుడు…నేటి ప్రగతికి బీజం వేసింది పీవీనే -వాజ్‌పేయితో కలిసి పని చేయడం నా అదృష్టం -మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ కల సాకారమవుతోంది -మంచి పాలసీలు చేసే వారినే ప్రజలు ఎన్నుకోవాలి -పీవీ 17 భాషలు మాట్లాడేవారు…నేడు దేశంలో ఒక భాషపైనా చర్చ జరుగుతోంది -మాజీ ప్రధాని పీవీ స్మారక ఉపన్యాస సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు -ఢిల్లీలో ద లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు పేరుతో …

Read More »