Monthly Archives: May 2024

ఎపీలో జరిగిన పోలింగ్ శాతం చూస్తే ప్రజల స్పందన అర్దమవుతుంది… : పాతూరి నాగభూషణం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎపీలో జరిగిన పోలింగ్ శాతం చూస్తే ప్రజల స్పందన అర్దమవుతుందని బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం అన్నారు. గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం తీసుకున్న అనేక చర్యలతో ప్రజలు ఓట్లు వేసేందుకు తరలి వచ్చారన్నారు. ఓటు హక్కు తమ బాధ్యత అని ప్రజలు భావించి ఉదయం నుంచే బారులు తీరారన్నారు. ఐప్యాక్ టీం సమావేశంలో 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ వస్తాయని …

Read More »

తొలి నాలుగు దశల్లో 66.95 శాతం ఓటింగ్‌ నమోదు

-ఇప్పటివరకు 45.1 కోట్ల మంది ప్రజలు ఓటు వేశారు -మిగిలిన 3 దశల్లో కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదు అయ్యేలా మెరుగైన చర్యలు చేపట్టాలని సంబందిత రాష్ట్రాల సీఈఓ లకు పిలుపునిచ్చిన ఎన్నికల సంఘం -“అధిక ఓటింగ్ శాతమే” ప్రపంచానికి భారతీయ ఓటర్లు ఇచ్చిన సందేశం -పబ్లిక్/ప్రైవేట్ సంస్థలు, సెలబ్రిటీలు ఓటర్ల ప్రచార కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకూ పూర్తయిన నాలుగు దశల్లో 66.95% పోలింగ్ నమోదైంది, 45.1 …

Read More »

సీనియర్ రెసిడెంట్ ఖాళీ భర్తీకి ఈ నెల 28న వాక్ ఇన్ ఇంటర్వ్యూ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ లోని ప్రభుత్వ దంత కళాశాల మరియు ఆసుపత్రిలో PEDODONTICS విభాగంలో సీనియర్ రెసిడెంట్ ఖాళీ భర్తీకి ఈ నెల 28న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని ప్రభుత్వ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఇంచార్జి ప్రిన్సిపాల్ జె. నరేంద్రదేవ్ ఒక ప్రకటనలో తెలిపారు. MDS ఉత్తీర్ణులైన వారు సీనియర్ రెసిడెంట్ ఖాళీకి అర్హులని, ఒక సంవత్సర కాలం పాటు పనిచేయవలసి ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకు http://gdchvja.in/ వెబ్ సైట్ ను …

Read More »

ఓట్ల లెక్కింపుకు అధికారులు ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓట్ల లెక్కింపుకు అధికారులు ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అన్నారు. జూన్ 4వ తేదీన చేపట్టే ఓట్ల లెక్కింపుకు చేపట్టవలసిన ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ లో కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమిష్టి కృషితో జిల్లాలో పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని ఇదే స్ఫూర్తిని లెక్కింపు ప్రక్రియలోను కొనసాగించి విజయవంతం చేయాలన్నారు. ఇబ్రహీంపట్నం జూపూడి లోని …

Read More »

ఒకే ఒక్క ఛాయాచిత్రంలో సమాచారం మొత్తం యిమిడి ఉంటుంది…

-ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకు వెళ్ళడం లో సమాచార శాఖ పనితీరు కీలకం…. జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీ రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫోటోలు లేని న్యూస్ పేపర్ వెలుగు ఇవ్వని దివిటీ లాంటిదని ఒకే ఒక చాయచిత్రం వేయి పదాల అర్ధాన్నిస్తుందని ఫోటో జర్నలిస్టు తీసిన చిత్రం ప్రచరించబడి ఎన్నో జీవితాలలో మార్పు తీసుకువచ్చిన సంఘటనలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు. జిల్లా సమాచార శాఖకు మంజూరు చేసిన నికొన్ డీ850 మోడల్ కెమెరాను …

Read More »

రాష్ట్రంలో డెంగ్యూ నివారణకు పటిష్టమైన చర్యలు

-వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణ బాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గెంగ్యూ నివారణకు వైద్య ఆరోగ్య శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ  ఎం.టి.కృష్ణ బాబు అన్నారు. 16.05. 2024 తేదీన జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధి పై పోస్టర్స్ ను స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణ బాబు గురువారం మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ ఏడో ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాలులో …

Read More »

సంక్షేమ పథకాలే మహిళలను పోలింగ్ వైపు నడిపించాయి

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ లో ఈసారి మహిళా చైతన్యం వెల్లివిరిసిందని.. పోలింగ్ ప్రక్రియలో అతివలు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషదాయకమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే, వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో ఆడపడుచులకు తగిన ప్రాధాన్యమిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు అతివలందరూ ముందుకొచ్చారని చెప్పుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ పురుషులతో పోలిస్తే.. మహిళా ప్రభంజనం కనిపించడమే …

Read More »

‘ఉపాధి హామీ’లో ఏపీ ఫస్ట్, తెలంగాణ సెకండ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ఉపాధి హామీ’లో ఏపీ ఫస్ట్, తెలంగాణ సెకండ్ జాతీయ ఉపాధి హామీ పథకంలో దేశంలోనే మొదటిస్థానంలో ఏపీ ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు 6.99 కోట్ల పనిదినాలను ఏపీ ప్రభుత్వం కల్పించింది. మొత్తం 32.37 లక్షల కుటుంబాలు రూ.1,713.27 కోట్ల మేర లబ్ధి పొందాయి. కాగా 45 రోజుల్లో 4.49 కోట్ల పనిదినాలు కల్పించి తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఇక తర్వాతి మూడు స్థానాల్లో …

Read More »

ఎగ్జామ్స్ టైమ్…. సిద్ధంకండి..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి ముగిసింది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణలో ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన పరీక్షలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కావున విద్యార్థులు తమ ప్రిపరేషన్ ను కొనసాగిస్తే ఉద్యోగం సాధించవచ్చు. TSPSC ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే గ్రూప్స్ పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్, అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలు నిర్వహించనుంది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష, నవంబర్ 17, 18 తేదీల్లో …

Read More »

ఎస్పీ తో కలిసి ఈవీఏం లు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ లు పరిశీలన

-24 x 7 మూడంచెల భద్రత.. కేంద్ర బలగాలు పహారా -కేంద్ర, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, మొబైల్ టీమ్స్ ఏర్పాటు -సిసి కెమెరాల చిత్రీకరణ.. ఈవీఎమ్ భధ్రత పై సమీక్ష -నిఘా వ్యవస్థ పై దిశా నిర్దేశం .. ముందస్తు జాగ్రత్తలు పై ఆర్వో లకు ఆదేశాలు -కౌంటింగ్ ఏర్పాట్ల పై సమీక్ష -కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఏడు అసెంబ్లి, రాజమండ్రీ పార్లమెంటు నియోజక వర్గాలకు సంబంధించి పోలింగు …

Read More »