Breaking News

Daily Archives: September 14, 2024

చారిత్రాత్మక నేపథ్యం కలిగి నగరం రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చారిత్రాత్మక నేపథ్యం కలిగి రాజమహేంద్రవరంలో నిర్మించిన వైద్య కళాశాలను, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలపై సమీక్షించడం జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ జిల్లా ప్రధాన ఆసుపత్రి, వైద్య కళాశాల సందర్శన సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ రోకులకు సకాలంలో వైద్య సేవలు అందించే దిశగా కుమారి 350 మంది వైద్యులు ఉంటే, 750 …

Read More »

రాజీ మార్గమే రాజ మార్గం

-జాతీయ లోక్ అదాలత్ లో కేసులు సత్వర పరిష్కార దిశ గా చర్యలు. -జిల్లా ప్రధాన న్యాయమూర్తి, గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ లోకాదలత్ లో వివిధ కేసులు సత్వర పరిష్కార దిశ గా చర్యలు తీసుకోవడం జరుగుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, గంధం సునీత అన్నారు. శనివారం 3 వ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా జడ్జి గంధం సునీత పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ …

Read More »

కలిసి పని చేద్దాం పరిస్థితుల్లో మార్పులు చేద్దాం

-ప్రభుత్వ ఆసుపత్రుల సేవల పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచాలి -రాజమండ్రి ప్రభుత్వాసుపత్రుల మౌలిక సదుపాయాలు మానవ వనరుల అభివృద్ధికి చర్యలు చేపడతాం -ప్రజల విశ్వాసం పెంచేలా వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలి -రోటరీక్లబ్ అధ్వర్యంలో స్ట్రేచర్ లు, వీల్ చైర్స్ వితరణ అభినందనీయం -వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులలో అందచేసే వైద్య సేవలు పట్ల విశ్వాసం పెంచే ప్రాథమిక బాధ్యత మనపై ఉందని రాష్ర్ట ఆరోగ్య, కుటుంబ …

Read More »

ఆధునిక వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలి

– ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది – యూనివర్సల్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు వై. సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్ – నిష్ణాతులైన వైద్యులు, ప్రపంచ స్థాయి సాంకేతిక సంపత్తితో యూనివర్సల్ హాస్పిటల్స్ – రాష్ట్రంలో తొలిసారిగా ‘నీ ప్లస్’ అగ్‌మెంటెడ్ రియాలిటీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక వైద్య సేవలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిష్ణాతులైన వైద్యులు, …

Read More »

టాలీ & GST కోర్స్ ట్రైనింగ్ ప్రారంభోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు సెప్టెంబర్ 14, 2024 వాసవ్య మహిళా మండలి, HCL ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న AMMA ప్రాజెక్ట్ లో భాగంగా అన్నపూర్ణ మెమోరియల్ మోడరన్ డిగ్రీ కళాశాల లోని విద్యార్థులకు టాలీ మరియు GST కోర్స్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు టాలీ నైపుణ్యభివృద్ధి పై భవిష్యత్తులో ముందుకెళ్లడం, ఫైనాన్స్సియల్, విద్యార్థులు వారి యొక్క స్కిల్ పెంచుకోవాలని, ప్రతి పనిలో టైం మేనేజ్మెంట్ ఉండాలని, విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో …

Read More »