Breaking News

Daily Archives: September 16, 2024

ప్రకృతి వ్యవసాయ అమలులో మహిళల పాత్ర అద్భుతం

-మెక్సికో ప్రతినిధుల ప్రశంస తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ “ఏపీసీఎన్ఎఫ్” (ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం) ద్వారా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమంలో మహిళా సంఘాల పాత్ర అద్భుతం అని తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్న మెక్సికో దేశ ప్రతినిధి బృందం ప్రశంసించింది. ఈ రోజు (16, సెప్టెంబర్) మెక్సికో ప్రభుత్వ ఏరియా డైరెక్టర్ డియాజ్ మరియానేటివిటీ నేతృత్వంలో మెక్సికో బృంద సభ్యులు తిరుపతిలోని ఓ హోటల్ లో రైతు సాధికార సంస్థ అధికారులతో …

Read More »

నర్సారిని మొక్కల పెంపకం లో తగు జాగ్రతలు తీసుకోవాలి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : k.శ్రీనివాసులు, డైరెక్టర్ అఫ్ హార్టికల్చర్ వారు సోమవారం తిరుపతి జిల్లా కాళహస్తి మండలం నందు గల ఉద్యాన నర్సరీ ని తానికి చేసి తగిన సలహాలు సూచనలు తెలియజేసారు. నాణ్యమైన మొక్కల పెంపకం చేసి రైతులకు అందుబాటులో వుంచాలని, నర్సారిని మొక్కల పెంపకం లో తగు జాగ్రతలు తీసుకోవాలని తెలియజేసారు. తదుపరి కార్యక్రమం లో భాగంగా కాళహస్తి మండలం నందు గల ఉద్యాన్ పంటల సాగుచేస్తున్న రైతుల పొలాలు క్షేత్ర సందర్శన చేసారు. తొండమనాడు గ్రామం నందు …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామ నారాయణరెడ్డి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల కొరకు నిరంతరం శ్రమిస్తున్న దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రికి అండగా ఉంటూ రాష్ట్ర ప్రజలను ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించి సుఖశాంతులతో వర్ధిల్లేలా ఆశీర్వదించమని, ఎలాంటి ప్రకృతి విపత్తులు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టకుండా చల్లగా ఆశీర్వదించమని తిరుమల శ్రీవారిని కోరుకున్నానని ఆం.ప్ర రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు ఆనం రామ నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని వి ఐ పీ విరామ సమయంలో దేవాదాయ శాఖ …

Read More »

తడ లోని గవర్నమెంట్ ఐటిఐ నందు జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో తడ లోని గవర్నమెంట్ ఐటిఐ ( Govt ITI,Tada) నందు 19-09- 2024 అనగా ఈ గురువారం ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: Govt ITI, Tada, Tirupati Dist. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన శ్రీ సిటీ కి సంబంధించి డైకిన్ ఎయిర్ …

Read More »

వ్యర్ధాలను రోడ్ల మీద, డ్రైన్లలో వేస్తే కఠిన చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్ల వెంబడి ఉన్న కొబ్బరి బోండాల, టిఫిన్, టీ విక్రయదారులు వ్యర్ధాలను రోడ్ల మీద, డ్రైన్లలో వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అటువంటి వారికి భారీ మొత్తంలో అపరాధ రుసుం విధిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ గారు ఏటి అగ్రహారం, శాంతి నగర్, జిటి రోడ్, సంపత్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించి సంబందిత అధికారులకు …

Read More »

స్వచ్చత హి సేవా ప్రతిజ్ఞ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చత హి సేవాలో భాగంగా మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డ్ సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, జిఎంసి ప్రధాన కార్యాలయం, విజ్ఞాన మందిరం, ఎన్టీఆర్ స్టేడియాల్లో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, విద్యార్ధులతో స్వచ్చత హి సేవా ప్రతిజ్ఞ నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్చత హి సేవా కార్యక్రమాన్ని గుంటూరు …

Read More »

నగర ప్రజలకు త్రాగునీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేసే దిశగా కూటమి ప్రభుత్వ చర్యలు

-శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా పూర్తిస్థాయిలో రెండు పూటల అందించే విధంగా చర్యలు చేపట్టనున్నామని సిటీ శాసనసభ్యులు  ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు. సోమవారం స్థానిక గోదావరి గట్టున ఉన్న హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ను పరిశీలించి అనంతరం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరదల నేపధ్యంలో నగర ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా  పూర్తిస్థాయిలో రెండు పూటల అందించే …

Read More »

స్వచ్చత హి సేవా కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం స్వచ్చత హి సేవా కార్యక్రమం జిల్లా స్థాయి కార్యక్రమం రాజమహేంద్రవరంలో, విశ్వ కర్మ జయంతి వేడుకలు కలెక్టరేట్ నందు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. స్వచ్ఛత హి సేవా తొలి రోజు కార్యక్రమం జిల్లా స్థాయిలో, మండల, గ్రామ స్థాయి లో మానవ హారం, శుభ్రత పై మెగా డ్రైవ్ ను ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఆధ్వర్యంలో ప్రజలతో సామూహిక పరిశుభ్రత డ్రైవ్‌లు, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఆరోగ్య …

Read More »

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిత్యవసర సరుకులు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకు తమ వంతు బాధ్యతగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వైసిపి నాయకులు… దాదాపుగా 50వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. హనుమాన్ పేట లోని నిత్యవసర సరుకులు పంపిణీ కోసం ప్యాకింగ్ చేసే విభాగన్ని పరిశీలించారు. నిత్యవసర సరుకులను మంగళవారం ఉదయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాలలో బాధితుల కుటుంబాలకు అందజేయనున్నారు. శాసనమండలి సభ్యులు …

Read More »

వరద బాధితులకు ఫ్రీ ఎల్‌ఇడీ సర్వీస్‌ క్యాంప్‌…

-బిగ్‌టీవీ సొల్యూషన్స్‌ ప్లడ్‌ రిలీప్‌ 2024 ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలి… : బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బుడమేరు వరద ముంపు బాధితులు బిగ్‌టీవీ సొల్యూషన్స్‌ ప్లడ్‌ రిలీప్‌ 2024 ఉచిత ఎల్‌ఇడీ టీవీ సర్వీస్‌ క్యాంప్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సూచించారు. స్ధానిక చుట్టుగుంట బీఎస్‌ఎన్‌ఎల్, అల్లూరి సీతారామరాజు రోడ్డులోని బిగ్‌టీవీ సొల్యూషన్స్‌ కార్యాలయంలో సోమవారం ప్లడ్‌ రిలీప్‌ 2024 ఉచిత ఎల్‌ఇడీ టీవీ సర్వీస్‌ క్యాంప్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో …

Read More »