మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పట్టణ, గ్రామీణ సమాజంలోని బలహీన, తక్కువ ఆదాయ వర్గాలు, పేదలకు అందుబాటు ధరలో గృహాలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించబడిందని, అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. మంగళవారం ఉదయం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలోని భువనేశ్వర్ లో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0 పథకమును లాంచనముగా ప్రారంభించారు. కృష్ణాజిల్లా నుంచి కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్లోని వీసీ …
Read More »Daily Archives: September 17, 2024
చల్లపల్లిలో “స్వచ్ఛతాహి సేవ”ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్
చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి బాలలే రేపటి పౌరులు, పరిశుభ్రత, ఆరోగ్యంపై బాల్యం నుండి అవగాహన కల్పించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు సూచించారు. నేటి నుండి అక్టోబర్ 2 వరకు జిల్లాలో నిర్వహిస్తున్న “స్వచ్ఛతాహి సేవ పక్షోత్సవాలు” సందర్భంగా జిల్లా కలెక్టర్ అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ద ప్రసాద్, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి మంగళవారం చల్లపల్లిలో జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద మొక్కలు నాటారు. జడ్పీ హైస్కూల్ వద్ద నుండి చల్లపల్లి సెంటర్ వరకు విద్యార్థులతో …
Read More »ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ఆపరేషన్ గైడ్లైన్స్ విడుదల
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, నూతన భవనం నందు సమావేశపు హల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ఆపరేషన్ గైడ్ లైన్స్ ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా మోడీ గారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్య యోజన పథకం ద్వారా అర్బన్ లో నివసిస్తున్న ప్రజలందరికీ పక్కా ఇల్లును కల్పించే దిశగా ఒక కోటి ఇళ్ళను ఇస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో విజయవాడ నగర …
Read More »పరిశుభ్రత, పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
-బోండా ఉమామహేశ్వరరావు, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులుస్వభావంలో, సంస్కారంలో స్వచ్ఛత ఉండాలి -గంధం చంద్రుడు, స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి -స్వచ్ఛతతోనే ఆరోగ్యం – ధ్యానచంద్ర, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛభారత్ దిశగా అడుగులేసే తరుణంలో, స్వచ్ఛ విజయవాడ వైపు మరో ముందడుగు వేస్తూ సెప్టెంబర్ 17, 2024 నుండి అక్టోబర్2, 2024 వరకు జరిగే “స్వచ్ఛత హి సేవా” కార్యక్రమం విజయవాడ నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం మాకినేని బసవ పున్నయ్య స్టేడియం …
Read More »
Prajavartha Online Telugu News