– ఏ ఒక్కరూ మిగిలిపోకుండా వివరాల నమోదు – ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: వరద ప్రభావిత ప్రాంతాల్లోని ముంపు బాధితులు ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని.. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన స్పష్టం చేశారు. విజయవాడ అర్బన్ పరిధిలో 32 వార్డులు, 179 సచివాలయాల పరిధిలో ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తిచేయడం జరిగింది. అయితే ఏ ఒక్క …
Read More »Daily Archives: September 22, 2024
నేటి పత్రిక ప్రజావార్త :
Read More »స్పందించిన హృదయాలు!
-బాధితులకు నిత్యావసర సరుకులు!! విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ముఖ పుస్తకం, వాట్సప్ వంటి, సామాజిక మాధ్యమాల వేదికగా, గత రెండున్నర సంవత్సరాలుగా, తెలుగు రాష్ట్రాలలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న, స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్, పలువురి ఆర్థిక సహకారంతో, ఆదివారం, విజయవాడ లోని సితార సెంటర్, బుడమేరు వంతెన, సింగ్ నగర్, బాంబే కాలనీ, రాణి గారి తోట ప్రాంతాలలో, ఎక్కువ నష్టపోయిన 125 వరద బాధిత కుటుంబాలకు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మస్కిటో కాయిల్స్, డెటాల్ సబ్బులు, డిటర్జెంట్ …
Read More »EESL and BEE Lead National Workshop to Propel Energy Efficiency in India’s Industrial Sector
-Experts Call for Industrial Leadership in Embracing Innovative Energy Solutions to Curb Emissions and Enhance Competitiveness -ADEETIE and PAT Schemes Propel India’s Sustainable Industrial Growth with Significant Energy Savings” -Key Stakeholders Applaud Efforts in Andhra Pradesh and Telangana for Advancing Energy Efficiency Initiative -EESL Highlights Successful Energy Programs, Urges Industries to Adopt Next-Gen Efficiency Technologies Vijayawada, Neti Patrika Prajavartha : …
Read More »మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన ఘనత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన ఘనతను అందుకున్నారు. తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి చిరంజీవి ఎక్కారు. ఈ మేరకు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్ను బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చిరుకి అందజేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 155కి పైగా చిత్రాల్లో తన డ్యాన్స్తో అందరినీ అలరించినందుకు గాను చిరంజీవికి ఈ అవార్డు దక్కినట్లు తెలుస్తోంది. చిరుకి గిన్నిస్ రికార్డు …
Read More »కొండపి నియోజక వర్గం, తుర్పునాయుడుపాలెం గ్రామంలో పలు కార్యక్రమాలు
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త: మాజీమంత్రి కీ.శే స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధతిని పురస్కరించుకొని కొండపి నియోజక వర్గం, తుర్పునాయుడుపాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నరసరాపుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు, ఒంగోలు , గిద్దలూరు, సర్వేపల్లి, కందుకూరు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు, ముతుముల …
Read More »లబ్ధిదారుల అభ్యంతరల నమోదు పరిశీలన
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం సాయంత్రం కండ్రిక, పాయికాపురం, ప్రకాష్ నగర్, వాంబే కాలనీ, రాజీవ్ నగర్ ప్రాంతాలల పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వరద ప్రభావితమైన 32 వార్డుల సచివాలయాల్లో వరద వల్ల ప్రజలకు కలిగిన నష్ట గణన తర్వాత వచ్చిన లబ్ధిదారుల జాబితాను 32 వార్డులో ఉన్న సచివాలయాల్లో ప్రదర్శించారని, వాటిలో ఏమైనా అభ్యంతరాలు …
Read More »అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు
-దీపావళి నుంచి మూడు సిలిండర్ల పథకం అమలు -మహిళలకు త్వరలోఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం -రాబోయే ఐదు సంవత్సరాలలో రాయచోటి నియోజకవర్గం రూపురేఖలు మారుస్తాం -రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి, నేటి పత్రిక ప్రజావార్త : పేదల సంక్షేమమే తమ కర్తవ్యంగా అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాయచోటి మండల పరిధిలోని సిబ్యాల గ్రామంలో “ఇది మంచి …
Read More »తిరుమల బ్రహ్మోత్సవాలకి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో జె.శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి… బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ అధికారులకు, పండితులకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.
Read More »పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో కల్తీ దుర్మార్గమైన చర్య
-గత పాలకుల హయాంలో జంతు అవశేషాలతో కల్తీ అయిన నేతితో చేసిన తిరుమల లడ్డూలు అయోధ్య రామ జన్మభూమికి పంపారు -హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టం -తప్పు చేసినవారిని జగన్ ఏ విధంగా సమర్థిస్తారు? -ఇదే ఒక చర్చికి అపవిత్రం జరిగితే జగన్ ఊరుకుంటారా? -తిరుమలలో అపవిత్ర చర్యలకు పాల్పడ్డవారి గురించి క్యాబినెట్, అసెంబ్లీలో చర్చించి బాధ్యులపై కఠిన చర్యలు -ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన అనంతరం మీడియాతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు -గుంటూరు జిల్లా నంబూరు శ్రీ …
Read More »