Breaking News

Daily Archives: September 22, 2024

కార్పొరేషన్ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత ఫిర్యాదులను ప్రజలు ప్రధమ మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో దరఖాస్తు చేసుకోగలరని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధమ మరియు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మూడు జోనల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నరని, …

Read More »

సంక్షేమం, అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన

-ఇది పేదల ప్రభుత్వం -ఇది మంచి ప్రభుత్వం అని నినదించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -నిడదవోలులో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్ -100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించిన మంత్రి కందుల దుర్గేష్ -ప్రజల ఆమోదంతో ఇంటింటికి వెళ్లి ‘ఇది మంచి ప్రభుత్వం’ స్టిక్కర్లను గోడకు అతికించిన మంత్రి -100 రోజుల ప్రభుత్వ ప్రగతిని తెలియజేసే కరపత్రాలు పంపిణీ.. -తీరుగూడెం సభలో నిడదవోలు పట్టణానికి వరాల జల్లు కురిపించిన …

Read More »

సెప్టెంబరు 27 న పర్యటక రంగం పై 4 కేటగిరిల్లో జిల్లా స్థాయి పోటీలు

-గరిష్టంగా ఒక కళాశాల నుంచి 4 నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం -స్ధానిక నన్నయ్య యూనివర్సిటీ ఎన్టీయార్ కన్వెన్షన్ లో పోటీలకి ఏర్పాటు -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యాటక దినోత్సవం -2024 పురస్కరించుకుని పర్యటక అంశంపై తూర్పుగోదావరి జిల్లా స్థాయి పోటీలను సెప్టెంబరు 27 న నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్ ఆవరణలోని ఎన్టీఆర్ కాన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు అంశాలలో(కేటగిరి లలో) ఈ …

Read More »

ఈ-డ్రిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్ట్ భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానం

-దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అక్టోబర్ 2 -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా కలక్టరు కార్యాలయం నందు ఈ-డ్రిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్ట్ భర్తీ చేయుటకు ఈ దిగువ పేర్కొన్న అర్హతలు కలిగిన, ఆసక్తీ ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. 31.08.2024 వ తేదీ నాటికి 21 నుండి 35 సంవత్సరముల వయస్సు కలిగి, విద్యార్హతలు గా బిసిఏ / బీఎస్సీ …

Read More »

కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు

-మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా ఆదివారం రాజరాజేశ్వరి పేటలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో షేక్ బాజీ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ వందరోజుల పాలనలో జరిగిన సంక్షేమాన్ని స్థానిక ప్రజలకు వివరించారు. గత వైసిపి ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని, విస్మరించిందన్నారు. కూటమి ప్రభుత్వంలో పెన్షన్ల పెంపు, మెగా డి ఎస్ సి నియామక చర్యలు, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, …

Read More »

సంక్షోభంలోనూ సంక్షేమం

-ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం -మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని టిడిపి మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ అన్నారు. రాష్ట్రంలో టిడిపి ఆధ్వర్యంలోని జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా విజయవాడ రాజరాజేశ్వరి పేటలో ఆదివారం పర్యటించారు. ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి వందరోజుల పాలనలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సంక్షోభంలోనూ …

Read More »