-తొలి సర్వీస్ 120 మంది ప్రయాణికులతో రా. 7.15 కు ముంబై కు బయలు దేరింది -డిసెంబర్ 12 నుంచి న్యూ ఢిల్లీ కి నేరుగా విమాన సర్వీస్ -ఎయిర్పోర్ట్ డైరక్టర్ జ్ఞానేశ్వర రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మొట్ట మొదటి సారిగా రాజమండ్రి విమానాశ్రయం నుండి ముంబై మహనగరానికి ఎయిర్ బస్ ఆపరేషన్స్ మొదలు అయినట్లు రాజమండ్రి విమానాశ్రయం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎస్. జ్ఞానేశ్వర రావు తెలియ చేశారు. ఆదివారం సాయంత్రం 6.00 గంటలకి మధురపూడి విమానాశ్రయం నుంచి ముంబై విమాన …
Read More »Daily Archives: December 1, 2024
ఉమ్మడి తూర్పుపశ్చిమ గోదావరి జిల్లాలో సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ ప్రవేశ పరీక్షలలో అర్హత పొందిన 13 మంది అభ్యర్థులు
-బిసి స్టడీ సర్కిల్ సంచాలకులు కె .ఎన్. జ్యోతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రం రాజమహేంద్రవరం నందు నవంబర్ 27 న నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని 13 మంది అభ్యర్థులు అర్హత సాధించడం జరిగిందని బిసి స్టడీ సర్కిల్ సంచాలకులు కె .ఎన్. జ్యోతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్కు ప్రవేశ …
Read More »ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సహపంక్తి అల్పాహార విందు
-ఎయిడ్స్ కు గురి అయిన వారిపై వివక్షా వద్దు -రాజ్యాంగం కల్పించిన హక్కులపై వారికీ సమాన అవకాశాలు – జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి – డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ఎయిడ్స్ గురి అయిన వారి పట్ల వివక్ష వద్దు , రాజ్యాంగం కల్పించిన హక్కులు సమానంగా పొందేందుకు అన్ని విధాలుగా వారు అర్హులని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి , డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి …
Read More »తిరుపతి నుండి ముంబైకి నేరుగా ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం..
-ప్రయాణికులు సద్వినియోగం చేసుకోగలరు రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : నేటి రోజున ఇండిగో ఎయిర్లైన్స్ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పారవిమానయాన శాఖామాత్యులు రామ్మోహన్ నాయుడు గారి కృషి, నాయకత్వంలో తిరుపతి నుండి ముంబైకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించిందని తిరుపతి విమానాశ్రయ డైరెక్టర్ శ్రీనివాస రావు మన్నె ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి విమానాశ్రయ డైరెక్టర్ మాట్లాడుతూ.. ఈరోజున తిరుపతిలో ప్రారంభించిన నేరుగా వెళ్ళే తిరుపతి – ముంబయి ఇండిగో విమాన …
Read More »అలరించిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం
-భారత మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం నందు శ్రోతలను అద్భుతంగా అలరించిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణవేణి సంగీత నీరాజనం 2024 వేడుకకు పూర్వ రంగంగా, భారత మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో పర్యాటక మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, టెక్స్ టైల్ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నేడు సంగీత కచేరీ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, సదరు కార్యక్రమాలు శ్రోతలను అద్భుతంగా అలరించాయి, ఇలాంటి …
Read More »డిసెంబర్02 సోమవారం (నేడు) సూళ్లూరుపేట ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కు హాజరుకానున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఎస్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం (నేడు) ఉదయం 10 గం. నుండి సూళ్లూరుపేట పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలోని సత్యసాయి కళ్యాణ మండపం నందు నిర్వహించనున్న సూళ్లూరుపేట నియోజక వర్గ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) గ్రీవెన్స్ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పాల్గొననున్నారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సూళ్లూరుపేట నియోజక వర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల సూళ్లూరుపేట డివిజన్ …
Read More »ఈ ఏడాది నినాదం నినాదం టేక్ ది రైట్స్ పాత్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ ఒకటి ప్రపంచ ఎయిడ్స్ దినం 2024 కార్యక్రమంలో భాగంగా ఏపీ సాక్క్స్ వారి ఆదేశాలను సారం తిరుపతి జిల్లా కలెక్టర్ వారి అనుమతితో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ తిరుపతి జిల్లా వారి ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి సహకారంతో ఎయిడ్స్ దినం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ యు శ్రీహరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పైన అవగాహన కల్పించారు. …
Read More »తిరుమలలో నిండిన జలాశయాలు
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు దాదాపు పూర్తిగా నిండిపోయాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి మొత్తం ఐదు జలాశయాల్లో నీటి మట్టం దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది. నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి. 1) పాపవినాశనం డ్యామ్ :- 693.27 మీ. FRL :- 697.14 మీ. 2) గోగర్భం డ్యామ్ :- 2894 …
Read More »వరద ఆర్థిక సహాయ అర్జీల విచారణలో బాధ్యతారాహిత్యం..
-తహసీల్దార్ ఎం.సూర్యారావుపై శాఖాపర చర్యలకు -కలెక్టర్ డా. జి.లక్ష్మీశా ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బుడమేరు వరద ప్రభావిత ప్రజలకు ఆర్థిక సహకారానికి సంబంధించి అర్జీల విచారణలో బాధ్యతారాహిత్యం ప్రదర్శించినట్లు ప్రాథమికంగా తేలడంతో విజయవాడ నార్త్ తహసీల్దార్ ఎం.సూర్యారావుపై శాఖాపర చర్యలకు వీలుగా అభియోగాలు మోపేందుకు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాలిచ్చారు. బుడమేరు వరదలతో ముంపు ప్రభావానికి గురయ్యామని.. తమకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందలేదంటూ విజయవాడ నార్త్ మండల పరిధిలోని దాదాపు 500 మంది ప్రజా సమస్యల పరిష్కార వేదిక …
Read More »లోక్ నాయక్ పౌండేషన్ నుండి ప్రతి ఏటా నార్ల ఉత్తమ పాత్రికేయ అవార్డులు
-పద్మ భూషణ్, అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ -విజయవాడలో ఘనంగా నార్ల వెంకటేశ్వరరావు 116వ జయంతి వేడుకలు -ముగ్గురు పాత్రికేయిలకు ఒక్కొక్కరికీ రూ.50వేలు నగదు పురస్కారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాత్రికేయ జగత్తు దృవతార దివంగత నార్ల వెంకటేశ్వరరావు పేరిట ఇకపై ప్రతి సంవత్సరం ఉత్తమ పాత్రికేయ అవార్డులను అందించనున్నట్లు పద్మ భూషణ్, అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తెలిపారు. పత్రికా సంపాదకీయలను ఒక ఉద్యమంగా, సామాజిక సంస్కరణలకు స్పూర్తిగా ఉపయోగించిన నార్ల, పత్రికా సమాజానికి దిక్సూచి వంటి వారని కొనియాడారు, …
Read More »
Prajavartha Online Telugu News