Breaking News

Daily Archives: December 1, 2024

కాకినాడ పోర్టును బియ్యం స్మగ్లింగ్ కు డెన్ గా మార్చారు

-బియ్యం దందాకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద నెట్ వర్క్ పని చేస్తోంది -కాకినాడ సీ పోర్టులో 41.12 శాతం వాటా ఎలా దక్కించుకున్నారో తెలియాలి -కె.వి.రావు కుటుంబాన్ని బెదిరించి వాటా రాయించుకున్నారు -జి.ఎం.ఆర్. నుంచి కాకినాడ ఎస్.ఈ.జడ్ లాక్కున్నారు -గత ప్రభుత్వ పాలనలో కాకినాడ పోర్టులోకి ఎవర్నీ అడుగుపెట్టనీయలేదు -మానస సంస్థకు కాకినాడ పోర్టులో 7 ఎకరాలు ఎలా కేటాయించారు? -గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.48,537 కోట్ల విలువ చేసే బియ్యం ఎగుమతులు -బియ్యం స్మగ్లింగ్ కోసం దేశ భద్రతనూ రిస్క్ లో పెట్టారు …

Read More »

ఎయిడ్స్ మహమ్మారిపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలి

– డాక్టర్. ఏ. సిరి, ఏపీ శాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ వ్యాప్తంగా 2030 నాటికి హెచ్‌ఐవీని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఏపీ శాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్. ఏ. సిరి తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఏపీ శాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్. ఏ. సిరి మాట్లాడుతూ రాష్ట్రంలో హెచ్‌ఐవీ వైరస్‌ బారిన …

Read More »

ప్రజలకు కావాల్సిన సదుపాయాలను కల్పించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను కల్పించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారము ఉదయం తన పర్యటనలో భాగంగా సాంబమూర్తి రోడ్, భగత్ సింగ్ రోడ్, జి ఎస్ రాజు రోడ్, పాతపాడు, నూజివీడు రోడ్, సింగ్ నగర్ కండ్రిక ప్రాంతాలు తిరిగి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులను ఆదేశించారు. 64వ డివిజన్లో నివసిస్తున్న ప్రజలకు సదుపాయాలన్నీ కల్పించాలని, త్రాగునీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా శుద్ధమైన త్రాగునీటి సరఫరా …

Read More »

ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి …

Read More »