Breaking News

తిరుమలలో నిండిన జలాశయాలు

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు దాదాపు పూర్తిగా నిండిపోయాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి మొత్తం ఐదు జలాశయాల్లో నీటి మట్టం దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది. నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి.

1) పాపవినాశనం డ్యామ్ :- 693.27 మీ.
FRL :- 697.14 మీ.

2) గోగర్భం డ్యామ్ :- 2894 అడుగులు
FRL :- 2894 అడుగులు

3) ఆకాశగంగ డ్యామ్ :- 855.00 మీ
FRL :- 865.00 మీ

4) కుమారధార డ్యామ్ :- 890.80 మీ
FRL :- 898.24మీ

5) పసుపుధార డ్యామ్ :- 896.35మీ
FRL :- 898.24మీ

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *