-భద్రత పట్ల పరిశ్రమల యాజమాన్యాలు చిత్తశుద్ధితో పనిచేయాలి -జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తాం -పరిశ్రమలకు అనుగుణంగా మానవ వనరుల కల్పనకు చర్యలు -రాష్ట్ర కార్మిక, పరిశ్రమలు, బాయిలర్స్ మరియు ఈఎస్ఐ ఆరోగ్య సేవల శాఖామాత్యులు వాసంశెట్టి సుభాష్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కార్మికుల భద్రతే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్మిక, పరిశ్రమలు, బాయిలర్స్ మరియు ఈఎస్ఐ ఆరోగ్య సేవల శాఖామాత్యులు మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని మీటింగ్ …
Read More »Daily Archives: December 6, 2024
పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల భీమా పధకం (RWBCIS) క్రింద తిరుపతి జిల్లాలో మామిడి పంటల భీమా ప్రక్రియ నమోదు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లి అనే కేంద్రప్రభుత్వ సంస్థ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల సహకారంతో కాలానుగుణంగా వాతావరణంలో వచ్చే ప్రతికూల మార్పులతో పంట నష్టం వలన కలిగే ఆర్థిక నష్టాల నుండి రైతులను అదుకొనుటకు Lr. No. AGC02-21025/29/2024, Dt: 07/11/2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల భీమా (RWBCIS) పధకాన్ని మామిడి పంటను రబీ 2024-25కు అమలు చేస్తుంది. భీమా పొందడం ఎలా భీమా పొందుటకు మీ దగ్గరలో …
Read More »స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయండి స్మార్ట్ సిటీ చైర్మన్ కలెక్టర్ డా . ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేయించాలని స్మార్ట్ సిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు స్మార్ట్ సిటీ ఎం.డి,, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధ్యక్షతన స్మార్ట్ సిటీ 36 వ బోర్డు మీటింగ్ జరిగింది. స్మార్ట్ సిటీ లో జరుగుతున్న అభివృద్ధి పనులను మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.మౌర్య సమావేశంలో వివరించారు. ఈ …
Read More »తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తిరుపతిలో గల E. S. I, హాస్పిటల్ని అకస్మాతుగా నేటి శుక్రవారం తనిఖీ చేసారు, అదేవిధంగా హాస్పటల్ లో అడ్మిట్ అయిన పేషెంట్స్ తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు అదేవిధంగా R. O. వాటర్ ప్లాంట్ను తనిఖీ చేశారు, ఆలస్యంగా వస్తున్న సిబ్బందిని గుర్తించి వారిని హెచ్చరించడం జరిగింది, పేషెంట్స్ కి మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ ని అదేవిధంగా సిబ్బందికి పలు ఆదేశాలు జారిచేసారు.
Read More »గవర్నమెంట్ యస్ వి పాలిటెక్నిక్ కళాశాల నందు స్కిల్ హబ్ గా ఎంపిక
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభిృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో తిరుపతి లోని గవర్నమెంట్ యస్ వి పాలిటెక్నిక్ కళాశాల ( S.V Govt Polytechnic College, Tirupati) నందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి కౌశల్వికాస్యోజన (PMKVY) 4.0 ద్వారా జిల్లాలోని నిరుద్యోగయువతను గుర్తించి ఆయాప్రాంతాలలోగల పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలకు అనుగుణగా శిక్షణ మరియు ఉపాధిఅవకాశాలను కల్పించడానికి జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వస్కిల్హబ్స్లలో శిక్షణ కార్యక్రమములు ఏర్పాటు చేయుటజరిగినది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా, తిరుపతి నియోజకవర్గంలో …
Read More »ప్రజల ముంగిటకు అధికార యంత్రాంగం వచ్చి వారి రెవెన్యూ సమస్యల పరిష్కారం చేయుట కొరకే రెవెన్యూ సదస్సులు
-రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వడమాల పేట, కల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : నేటి నుండి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో గ్రామంలోని ప్రజలకు చెందిన రెవెన్యూ సంబంధిత సమస్యలపై రెవెన్యూ సదస్సులలో పరిష్కార దిశగా అన్ని చర్యలు తీసుకొని ఫలవంతంగా నిర్వహించాలని , ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. వడమాల పేట మండలం కల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు …
Read More »భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత మరియు భారత రత్న డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ కూడలి వద్ద గల డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నేటి శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో కలిసి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా తో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ …
Read More »భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘనంగా నివాళులు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం కలెక్టరేట్ విసీ హాలులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహోన్నత ఆశయాలు అనుసరణీయమని, ఆయన భారత జాతికి చేసిన సేవలు కొనియాడారు. డి ఆర్ ఓ కే చంద్రశేఖర రావు, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, గుడివాడ ఆర్డిఓ బాలసుబ్రమణ్యం, కలెక్టరేట్ …
Read More »ప్రభుత్వ ఐటిఐ కళాశాల నందు “జాబ్ మేళా”
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ మరియు ప్రభుత్వ ITI కళాశాల, గుడివాడ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.06.12.2024 శుక్రవారం గుడివాడ లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr పి. నరేష్ కుమార్ మరియు గుడివాడ …
Read More »ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఏపీసిపిడిసిఎల్ సిఎండి పి రవి సుభాష్
కానూరు, నేటి పత్రిక ప్రజావార్త : రేపు శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనమలూరు మండలం, కానూరు గ్రామంలోని మురళీ రిసార్ట్స్ లో ఊర్జావీర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం ఏపీసిపిడిసిఎల్ సిఎండి పి రవి సుభాష్, ఏపీ జెన్కో ఎండి చక్రధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావుతో కలిసి పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను …
Read More »
Prajavartha Online Telugu News