Breaking News

Daily Archives: December 6, 2024

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన మేదర సురేష్‌కుమార్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల డా బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం డ్రీమ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు, ఎపి ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర కన్వీనర్‌ మేదర సురేష్‌కుమార్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మేదర సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. సమాజంలో అణగారిన పేద, వెనుకబడిన వర్గాలకు సామూహిక రక్షణ కల్పించిన మహోన్నత వ్యక్తి …

Read More »

ఇంధన సామర్ధ్య కార్యక్రమాలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పెద్ద పీట

-పర్యావరణ సుస్థిరత , సామాజిక, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ఊర్జావీర్ కార్యక్రమం -డిసెంబర్ 7 న కృష్ణా జిల్లాలలోని పోరంకిలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్న -సిఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ -ఈఈఎస్ఎల్ సహకారంతో ఏపీలో ఊర్జావీర్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం. -నేటి కార్యక్రమ సభా వేదిక ను సందర్శించి సమీక్షించిన ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ వ్యాప్తంగా ప్రారంభించనున్న ఊర్జవీర్ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ వేదిక …

Read More »

నగరంలో “ఓ.ఎస్.ఎం” ఆటో మోటివ్ షోరూమ్ ప్రారంభం..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో స్థానిక ఓల్డ్ఆటో నగర్ 100 ఫీట్ రోడ్డు లో”ఓ ఎస్ ఎం ” ఆటోమోటివ్ షోరూం నిర్వాహకులు చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా షోరూం అధినేత చంద్రశేఖర్ మాట్లాడుతూ పేరు ప్రఖ్యాతలు గల “ఓ ఎస్ ఎం” ఆటో మోటివ్ షోరూమ్ ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉందని, మా వద్ద ఆటోస్, బాక్స్ టాప్, ఓపెన్ టాప్ , ఎలక్ట్రిక్ వాహనాలు, సిఎన్జి, డీజల్, తో కాకుండా ఎలక్ట్రికల్ తో …

Read More »

మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి… : కె.బాబా ఫక్రుద్దీన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత 25 సంవత్సరాల నుండి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ,రాష్ట్రంలో చాలా దుర్భరమైన, దుర్లభమైన జీవితాన్ని గడుపుతున్నారని, మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి. అని, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.బాబా ఫక్రుద్దీన్ అన్నారు. స్థానిక గాంధీ నగర్ ప్రెస్క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా కార్మికులు రెండు రకాలుగా పనిచేస్తున్నారని (టెక్నికల్ -నాన్ టెక్నికల్ )గా చేస్తున్నారని, ముఖ్యంగా టెక్నికల్ కు రూ, 29200 రూపాయలు నాన్ …

Read More »

తూర్పు కాపు, గాజుల కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా పాలవలస యశస్వి ప్రమాణ స్వీకారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు కాపు, గాజుల కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా పాలవలస యశస్వి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం విజయవాడ గొల్లపూడి బీసీ భవన్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తూర్పు కాపు, గాజుల కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా పాలవలస యశస్వి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాలవలస యశస్వి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో తూర్పు కాపు, గాజుల కాపు రాజకీయంగా గుర్తిస్తుంది తెలుగుదేశం, జనసేన పార్టీలు అని, తూర్పు కాపు, గాజుల కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా …

Read More »

మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఊర్మిళ నగర్ లోని శ్రీ వెంకటలక్ష్మి బ్రహ్మ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ శుక్రవారం ప్రారంభించారు. వాటర్ ప్లాంట్ యాజమాన్యం జవ్వాజి వెంకట్రావు, రోశిరెడ్డి ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలు వాటర్ ప్లాంట్ ను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రతిపాటి శ్రీధర్ సూచించారు.

Read More »

ఎన్డీఏ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కూటమి నేతలు ఘన నివాళులర్పించారు. కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమినేతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. కూటమి నేతలు మాట్లాడుతూ సమాజంలో అణగారిన పేద ,వెనుకబడిన వర్గాలకు సామూహిక రక్షణ కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ …

Read More »