Breaking News

Daily Archives: December 7, 2024

“ప్రీ-అరెస్టు, అరెస్టు మరియు రిమాండ్ దశలలో అందుబాటులో ఉన్న న్యాయ సేవలు”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం లోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆఫీసు నందు “ప్రీ-అరెస్టు, అరెస్టు మరియు రిమాండ్ దశలలో అందుబాటులో ఉన్న న్యాయ సేవలు”, అంశాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు న్యాయమూర్తి కె .ప్రకాష్ బాబు మాట్లాడుతూ ప్రీ-అరెస్టు, అరెస్టు మరియు రిమాండ్ దశలలో నిందితులకు/ముద్దాయిలకు అందుబాటులో ఉన్న న్యాయ సేవలు గురించి వివరించారు. నిందితులను …

Read More »

న్యాయవాదుల కు మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ నందు 9 వ అధనపు జిల్లా న్యాయమూర్తి ఎమ్.మాధురి, 2 వ అధనపు సీనియర్ సివిల్ జడ్జ్ బి.పద్మ, జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి కె.ప్రకాశ్ బాబు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం లో న్యాయవాదుల కు మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎమ్.మాధురి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా సమయం వృధా కాదని, …

Read More »

కొవ్వూరు డివిజన్ పరిధిలో వేడుకగా పేరెంట్ డే సమావేశం

-ఆర్డీవో రాణి సుస్మిత దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : పేరెంట్స్ కమిటి సమావేశ నిర్ణయాలు మన పిల్లల భవిష్యత్తు తీర్చి దిద్దేలా ఉండాలనీ రెవిన్యూ డివిజన్ అధికారి రాణి సుస్మిత పేర్కొన్నారు. శనివారం దేవర పల్లి మండలం గౌరి పట్నం గ్రామంలోని జెడ్పీ హై స్కూల్ లో నిర్వహించిన పేరెంట్స్ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాణి సుస్మిత మాట్లాడుతూ, రాష్ట్ర విద్యాశాఖ వారి ఉత్తర్వుల మేరకు తల్లిదండ్రులు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయు లతో మెగా పేరెంట్ డే …

Read More »

విద్యార్థుల ఉజ్వల భవిష్య త్తుకు పునాదులు వేసే దిశగా చర్యలు

-జిల్లా లో మెగా పేరెంట్-టీచర్ సమావేశాలు నిర్వహిస్తున్నాం -మధ్యాహ్న భోజన పథకం వంటలకు ప్రశంస.. ఇరువురు ఆయాలకు చీరల బహుకరణకు ఆదేశం -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలలకు మమేకం చేస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసే దిశగా ఈ మెగా పేరెంట్-టీచర్ సమావేశాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శనివారం కొవ్వూరు పట్టణం లోని అల్లూరి నాగరత్నం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా …

Read More »

ప్రతి విద్యార్థి  విద్యాదశలో పట్టుదలతో  లక్ష్యాన్ని సాధించి ఉన్నత స్థానంలో నిలవాలి

-రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుగా 14 సం.రం లోపు పిల్లలందరూ ఖచ్చితంగా విద్యను అభ్యసించాలి. -పండుగ వాతావరణంలో నిర్వహించిన టీచర్స్ పేరెంట్స్ సమావేశం. -రాజమహేంద్రవరం  ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందిన నగరం., -ప్రభుత్వ పాఠశాలలో నైతిక విలువలతో కూడిన విద్యను ఉపాధ్యాయులు పిల్లలకి భోదిస్తారు. -ప్రతిరోజూ తల్లిదండ్రులు వారి పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని గమనిస్తుండాలి. -జిల్లా ప్రధాన న్యాయమూర్తి  గ్రంధం సునీత -జిల్స్ కలెక్టర్ పి. ప్రశాంతి -జిల్లాలో ఎస్పీ డి. నరసింహ కిషోర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి విద్యార్థి …

Read More »

తిరుపతి జిల్లాలో రెండవ రోజు రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలు 943

-ప్రజల ముంగిటకు అధికార యంత్రాంగం వచ్చి వారి రెవెన్యూ సమస్యల పరిష్కారం చేయుట కొరకే రెవెన్యూ సదస్సులు -రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 6 నుండి జరుగుచున్న రెవెన్యు సదస్సులు కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా నందు రెండవ రోజు ప్రజల ముంగిటకు అధికార యంత్రాంగం వచ్చి వారి రెవెన్యూ సమస్యల పరిష్కారం కొరకు గ్రామ సభలను నిర్వహించడం జరిగింది. జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం, పుదిపట్ల మరియు కల్ …

Read More »

జిల్లా ఉద్యాన అధికారి క్షేత్ర స్థాయి పరిశిలన…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యాన శాఖ ఆద్వర్యం లో శ్రీకాళహస్తి మండలం లో నడుప బడుతున్న ఉద్యాన నర్సరీ నందు కల మామిడి మరియు కొబ్బరి మొక్కలలో నాణ్యత పరిమాణాల పై జిల్లా ఉద్యాన అధికారి, తిరుపతి క్షేత్ర స్థాయి పరిశిలన చేసినారు. నాణ్యమైన మామిడి మరియు కొబ్బరి మొక్కలు పంపినికి అందుబాటులో వున్నాయి అని మరియు ఉద్యన శాఖ పథకాలు అమలులో నర్సేరి ద్వార తక్కువ కర్చులో మొక్కలు కొనుగోలు చేసుకొని తగు రాయితీ కొరకు దరకాస్తు చేసుకోమని తెలిపినారు.మామిడి …

Read More »

విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వo మంజురు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : డి ఆర్ ఓ నరసింహులు

-సమాజంలో అన్ని రంగాలలో వికలాంగుల హక్కులు మరియు శ్రేయస్సును ప్రోత్సహించే ఉద్దేశం దిశగా.. ఈ కార్యక్రమo: విభిన్న ప్రతిభావంతులు, వృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఏ.వై. శ్రీనివాస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వ మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ముందుకు వెళ్లాలని డి ఆర్ ఓ నరసింహులు పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ లో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు విభిన్న ప్రతిభావంతుల వృద్ధులు, హిజ్రాల, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో …

Read More »

పండుగ వాతావరణంలో జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ సమావేశాల నిర్వహణ

-విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల గురువుల మధ్య మంచి వాతావరణం ఏర్పాటుకు పేరెంట్ టీచర్ సమావేశాలు -విద్యార్థుల పఠన సామర్థ్యం, వారి ఆసక్తులు, ఆరోగ్యంపై తల్లిదండ్రులకు గురువులకు అవగాహన కలిగి విద్యార్థి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయుటకే పేరెంట్ టీచర్ సమావేశాలు -ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం:జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మెరుగు పరుస్తోందని అందులో …

Read More »

జీవితంలో ఎదగడానికి పట్టుదల, కృషి అవసరం… : జిల్లా కలెక్టర్

పోరంకి, నేటి పత్రిక ప్రజావార్త : జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి పట్టుదల, కృషి కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు ఉద్బోధించారు. శనివారం ఉదయం పెనమలూరు మండలం పోరంకిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులతో ముచ్చటించి వారి చదువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు తమ తల్లిదండ్రులను ఆహ్వానిస్తూ సృజనాత్మకంగా తయారుచేసిన గ్రీటింగ్స్ ను పరిశీలించి అద్భుతంగా ఉన్నాయని ఆయన విద్యార్థులను …

Read More »