Breaking News

Daily Archives: December 27, 2024

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

పారిశ్రామిక ఉపాధి ఉచిత శిక్షణ కు దరఖాస్తు చేసుకోండి

-SEEDAP ద్వారా మైనారిటీ యువతకు ఉచిత శిక్షణ -రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ (SEEDAP) నిర్వహణలో పారిశ్రామిక రంగంలో ఉపాధి, స్వయం ఉపాధికి ఇస్తున్న ఉచిత శిక్షణకు రాష్ట్రంలోని మైనార్టీలకు చెందిన యువత దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ శుక్రవారం విడుదల చేసిన ఒక …

Read More »

గాలివీడు ఎంపీడీఓ శ్రీ జవహర్ బాబుపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు

-ఎంపీడీఓకు మెరుగైన వైద్యం కల్పించండి -అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అనీ, ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి …

Read More »

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారం తగ్గించేవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం చేస్తూనే ఉంటుందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కరెంటు ఛార్జీల బాదుడుపై ధర్నా చౌక్ నందు చేపట్టిన వైఎస్సార్ సీపీ పోరుబాటకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తొలుత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం …

Read More »

ఆకస్మికంగా తనిఖీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాబు A., ఐఏఎస్, చీఫ్ కమిషనర్, ఆంధ్ర ప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ, విజయవాడ 3 వ డివిజన్ వాణిజ్య పన్నుల కార్యాలయం, అయోధ్య నగర్, మరియు విజయవాడ 1వ డివిజన్, ఆటోనగర్ విజయవాడ లను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ లీకేజీలను అరికట్టాలని, కొత్త రిజిస్ట్రేషన్లకు నమోదు చేయించాలని డివిజన్ రెవిన్యూ ని పెంపొందించడానికి ప్రతి ఉద్యోగి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని నిర్దేశించారు. ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా ఆడిట్లు , ఇన్స్పెక్షన్స్, రిటర్న్ …

Read More »

ఈ నెల 28న విజ‌య‌వాడ‌లో మెగా విక‌సిత్ భార‌త్ జాబ్‌మేళా

– యువ‌త స‌ద్వినియోగం చేసుకోవాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 28న శ‌నివారం విజ‌య‌వాడ‌, మొగ‌ల్రాజ‌పురంలోని వీరమాచనేని పెద్దయ్య సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ప్రాంగ‌ణంలో ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు మెగా విక‌సిత్ భార‌త్ జాబ్ మేళా జ‌రుగుతుంద‌ని.. యువ‌త ఈ మేళాను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సూచించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌తో క‌లిసి స్కూల్ ప్రాంగ‌ణంలో జాబ్ మేళాకు చేస్తున్న …

Read More »

ఎస్‌సీ ఉప వ‌ర్గీక‌ర‌ణ‌పై ఏక స‌భ్య క‌మిష‌న్‌కు విజ్ఞ‌ప్తులు స‌మ‌ర్పించొచ్చు

– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి షెడ్యూల్ కులాల ఉప-వర్గీకరణపై విచార‌ణ‌కు ప్రభుత్వం నియమించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఈనెల 28వ తేదీ శనివారం మ‌చిలీప‌ట్నంలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్‌లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జ‌రిగే స‌మావేశంలో షెడ్యూల్ …

Read More »