Breaking News

Daily Archives: December 27, 2024

స‌మ్మిళిత వృద్ధి సాధ‌న‌లో బ్యాంకులు కీల‌క‌పాత్ర పోషించాలి

– బ్యాంకుల వారీగా ల‌క్ష్యాలు చేరుకునేందుకు కృషిచేయాలి – వ్య‌వ‌సాయ‌, పారిశ్రామిక‌, సేవా రంగాల అన్ని ప‌రామితుల్లో పురోగ‌తి కీల‌కం – పీఎం విశ్వ‌క‌ర్మ యోజ‌న‌, సూర్య ఘ‌ర్ యోజ‌న‌ల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టాలి – రుణ ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కార ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాలి – డీసీసీ, డీఎల్ఆర్‌సీ స‌మావేశంలో బ్యాంక‌ర్ల‌తో క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వ‌ర్ణాంధ్ర @ 2047 సాకారం దిశ‌గా అమ‌లుచేస్తున్న ప్ర‌ణాళిక‌లు మంచి ఫ‌లితాలు ఇవ్వ‌డంలో, అన్ని రంగాల్లోనూ 15 శాతం సుస్థిర‌, స‌మ్మిళిత …

Read More »

ప్ర‌తి కుటుంబం సూర్య ఘ‌ర్‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి

– ప‌థ‌కంతో ఆర్థిక స్వావ‌లంబ‌న‌తో పాటు పర్యావ‌ర‌ణానికీ మేలు – క‌రెంటు బిల్లుల భారానికి పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకు వీలు – మిగులు విద్యుత్ ద్వారా ఆదాయాన్నీ ఆర్జించవ‌చ్చు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భావిత‌రాల‌కు స్వ‌చ్ఛ‌మైన ప‌ర్యావ‌ర‌ణాన్ని అందించేందుకు, ఆర్థిక స్వావ‌లంబ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతున్న ప్ర‌ధాన‌మంత్రి సూర్య ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న ప‌థ‌కాన్ని ప్ర‌తి కుటుంబం స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, ప‌థ‌కం అమ‌ల్లో జిల్లాను నెం.1లో నిలిపి ఆద‌ర్శంగా నిల‌వాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ …

Read More »

హైందవ శంఖారావం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

-ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుతూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో 2025 జనవరి 5న విజయవాడ కేసరపల్లిలో చేపట్టిన హైందవ శంఖారావం భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పిలుపునిచ్చారు.. భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో శుక్రవారం వీ హెచ్ పీ ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించి, హైందవ శంఖారావం కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అడ్డూరి …

Read More »

ఆర్థికవేత్తగా దేశానికి మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయం

-మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ భౌతిక‌కాయానికి ఎంపి కేశినేని శివనాథ్ నివాళి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌ధాన‌మంత్రిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ గానే కాకుండా ఆర్థికవేత్తగా దేశానికి డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ అందించిన బ‌హుముఖ సేవ‌లు చిరస్మరణీయం. దేశానికి మ‌న్మోహ‌న్ సింగ్ మ‌ర‌ణం తీర‌ని లోటు అని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. శుక్ర‌వారం ఢిల్లీలోని మాజీ ప్ర‌ధాన మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ నివాసంలో ఆయ‌న‌ పార్థివ‌దేహానికి ముఖ్య‌మంత్రి నారాచంద్ర‌బాబు …

Read More »

ప్రభుత్వ కార్యక్రమాలకు తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ కార్యక్రమాలకు తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలని, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. గ్రామీణ అభివృద్ధి అంశంపై 2వ స్థాయి సంఘ సమావేశంలో గత ప్రభుత్వంలో ఇస్తున్న పింఛన్లన్నీ ఇప్పుడు కూడా ఇస్తున్నారా? పింఛన్లు వెరిఫికేషన్ చేస్తున్నారా? గత ప్రభుత్వ కాలంలో పింఛన్ల కోసం ఆన్లైన్లో ఎంత …

Read More »

డిస్ప్లే డివైస్ ఫీ కమిటీ ప్రత్యేక సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో శుక్రవారం ఉదయం డిస్ప్లే డివైస్ ఫీ కమిటీ సభ్యులలు ఏజెన్సీ వారితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిస్ప్లే డివైసెస్ తో సంబంధం ఉన్న ఏజెన్సీలను వారు శుక్రవారం జరిగే సమావేశంలో పాల్గొనవలసిందిగా వారికి నోటు పంపగా వారు ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం 28 డిస్ప్లే డివైసెస్ సంబంధించిన ఏజెన్సీలు …

Read More »