-నిడదవోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో పలువురి సమస్యలను స్వయంగా విన్న మంత్రి దుర్గేష్ -త్వరితగతిన సమస్యలను పరిష్కారం చేస్తానని హామీ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ జనవాణి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం నిడదవోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ప్రజలు, పార్టీ శ్రేణుల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు. గంటల తరబడి ప్రజల సమస్యలను …
Read More »Daily Archives: April 2, 2025
చంద్రబాబు నాయుడు ని కలిసిన నాగబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు కె. నాగబాబు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. శాసన మండలిలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన అనంతరం నాగబాబు, ఆయన సతీమణి పద్మజ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుని చంద్రబాబు నాయుడుని కలిసి శాలువాతో సత్కరించిన అనంతరం బొకే అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నాగబాబు ని శాలువాతో సత్కరించి కలియుగ దైవం శ్రీ …
Read More »పెనుగొండ, మొగల్తూరు గ్రామాల్లో చెత్త సమస్యకు పరిష్కారం
-పేరుకుపోయిన చెత్త తొలగింపు – సంపద సృష్టి దిశగా అడుగులు -రెండు గ్రామాల్లో చెత్త తొలగింపు ప్రక్రియకు శ్రీకారం -పక్కా చెత్త నిర్వహణ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు -గ్రామ అభివృద్ధి సభల్లో సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పంతో మొగల్తూరు, పెనుగొండ గ్రామాలలో సమస్యలు పరిష్కారానికి అడుగులు పడుతున్నాయి. గత నెల 28వ తేదీన ఆ గ్రామాల్లో చేపట్టిన గ్రామ అభివృద్ధి సభల్లో అధికారుల దృష్టికి …
Read More »హస్త కళలకు మరింత ప్రాచుర్యం
-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -మంత్రి సమక్షంలో ఏపీహెచ్డీసీ, ఎన్.ఐ.డి మధ్య రెండు కీలక ఒప్పందాలు -బనానా ఫైబర్, గుర్రపు డెక్కల కళారూపాల తయారీపై శిక్షణ -అనంతపురం, మచిలీపట్నంలో శిక్షణా కేంద్రాల ఏర్పాటు -ఈ ఒప్పందాలతో రాష్ట్రంలో హస్త కళారంగం మరింత అభివృద్ధి : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో హస్త కళలకు మరింత ప్రాచుర్యం తీసుకొస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఇందుకోసం హస్త కళాకారులకు నూతన డిజైన్లు, సరికొత్త ఆకృతుల …
Read More »హోటల్ లో అగ్నిమాపక నిరోధ పరికరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన విఎంసి ఫైర్ సిబ్బంది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి బుధవారం వైబ్రాంట్ హోటల్, M. G. రోడ్ మరియు మినర్వా గ్రాండ్, సర్వీస్ రోడ్, ఏలూరు రోడ్ లోనిహోటల్స్ ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ …
Read More »విస్తృతంగా యాంటీ లార్వా ఆపరేషన్లు చేపట్టండి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విస్తృతంగా యాంటీ లార్వా ఆపరేషన్లు చేపట్టమన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బుధవారం ఉదయం కమిషనర్ ఆదేశాల మేరకు అజిత్ సింగ్ నగర్, శ్రీనగర్ కాలనీ, సత్యనారాయణపురం, విద్యాధరపురం, ప్రాంతాలలో మలేరియా సిబ్బంది తో యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించారు బయాలజిస్ట్ సూర్యకుమార్. అజిత్ సింగ్ నగర్, పి అండ్ టి కాలనీ పరిసర ప్రాంతాల్లో విజయవాడ నగర పాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ మలేరియా …
Read More »