విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని అశోక్ నగర్ ఇండియన్ ఓం కేంద్ర కార్యాలయము వద్ద ‘డైట్ మరియు ప్రాణశక్తి’ అనే అంశము మీద ఒకరోజు శిక్షణ ది 06 – 04 – 2025 ఆదివారం ఉదయం పది గంటల నుండి సాయంకాలం ఐదు గంటల వరకు ఇవ్వబడుతుంది అని ‘యోగ శక్తి సాధన సమితి ‘వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. మానవ దేహంలో నాలుగు తత్వాలను సంతరించుకుంటుందని అవి 1 చలువ తత్వం 2 అతి చలవతత్వం …
Read More »Daily Archives: April 3, 2025
అనకాపల్లి జిల్లాకు భారీ బల్క్ డ్రగ్స్ కంపెనీ
-రూ.5,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న లారెస్ ల్యాబ్స్ లిమిటెడ్ -7,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు -భూములు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్దత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాంబిల్లి ఫేజ్-2లో లారెస్ ల్యాబ్స్ సంస్థ బల్క్ డ్రగ్స్ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. లారెస్ ల్యాబ్స్ దాదాపు రూ. 5,000 కోట్లు ఇక్కడ పెట్టుబడిగా పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ల్యారెస్ ల్యాబ్స్ ఇప్పటికే …
Read More »ఎయిర్ ట్యాక్సీ తయారుచేసిన అభిరామ్కు సీఎం చంద్రబాబు అభినందన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబును గుంటూరుకు చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ సీఈఓ అభిరామ్ చావా కలిశారు. ఇటీవల తాను తయారుచేసిన ఎయిర్ ట్యాక్సీ గురించి సచివాలయంలో సీఎంను కలిసి వివరించారు. ఈ సందర్భంగా అభిరామ్ను సీఎం అభినందించారు. ఎయిర్ ట్యాక్సీ వివరాలు, సెక్యూరిటీ ఫీచర్స్, తయారీకి అయిన ఖర్చు వంటి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రెండుసీట్ల సామర్థ్యంతో ఈ ఎయిర్ ట్యాక్సీని తయారు చేశానని అభిరామ్ అన్నారు. ఈ ప్రాజెక్టుకు సివిల్ ఏవియేషన్ అనుమతుల విషయంలో రాష్ట్ర …
Read More »ఇ-క్యాబినెట్ సమావేశంలోని అంశాలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ది ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అకాశాలు కల్పన కోసం నేటి మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 1.మౌలికవసతులు & పెట్టుబడుల శాఖ…. …
Read More »ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ భేష్
-న్యాకో తాజా నివేదికలో 7వ స్థానానికి చేరిన రాష్ట్రం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ( APSACS) పనితీరు బాగా మెరుగుపర్చుకుని 7వ స్థానానికి చేరుకుందని జాతీయ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ(National AIDS Control Organization-NACO) తాజా పనితీరు సూచీలో వెల్లడించింది. 2024 ఏప్రిల్-డిసెంబర్ మధ్య మెరుగైన పనితీరును కనబర్చడం ద్వారా 17వ ర్యాంక్ నుండి పైకి ఎగబాకింది. ఈ కాలంలో ఎయిడ్స్ (Acqured Immune Deficianvy Syndrome-AIDS) వ్యాధిని నియంత్రించడంలో ఆంధ్రప్రదేశ్ కృషిని …
Read More »గనుల బ్లాకులు వేలం,ఆపరేషనైజేషన్ పై పియం ముఖ్య కార్యదర్శి వీడియో సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో గనుల బ్లాకులు వేలం మరియు ఆపరేషనలైజేషన్ అంశాలపై కెటగిరీ ఎ లోని 10 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రమోద్ కుమార్ మిశ్రా గురువారం ఢిల్లీ నుండి వీడియో సమావేశం నిర్వహించారు.దేశంలోని 21 రాష్ట్రాల్లో గనులకు సంబంధించిన రాష్ట్రాలను ఎబిసి అనే మూడు కేటగిరీలుగా విభజించగా ఎ కేటగిరీలోని ఒడిస్సా,కర్నాటక,రాజస్థాన్,మధ్యప్రదేశ్,ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర,గుజరాత్, ఝార్ఖండ్,చత్తీస్ ఘడ్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సిఎస్ లతో పియం ముఖ్య కార్యదర్శి పికె మిశ్రా వీడియో సమావేశం ద్వారా ఆయా మినరల్ …
Read More »కేరళ వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
-కేరళలో 64 క్షేత్రాలలో ప్రకృతి వ్యవసాయ ప్రారంభానికి సిద్ధం -కేరళ మంత్రి ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేరళ రాష్ట్రంలో 64 గుర్తించిన క్షేత్రాలలో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు కేరళ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పి. ప్రసాద్ స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సుస్థిరమైన ప్రకృతి వ్యవసాయం చేయడం అభినందించదగ్గ విషయం అని కొనియాడారు. ఈ రోజు గురువారం సాయంత్రం విజయవాడ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు …
Read More »తిరుపతి – పళని మధ్య ఆర్టీసీ సర్వీసు ప్రారంభం
– బస్సు సర్వీసు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి – షష్ట షణ్ముఖ యాత్ర సందర్భంగా పళనిలో భక్తులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి-పళని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం ప్రారంభించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో వేద పండితులు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం రవాణా శాఖ మంత్రి శ్రీ …
Read More »చిన్న కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చడమే ద్యేయం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ఎక్కువ మంది చిన్న కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చడమే ద్యేయంగా, 17000 మంది కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశామని వాటిలో 95% వరకూ రూ. 50 లక్షల లోపు చెల్లింపులు పొందిన చిన్న కాంట్రాక్టర్లే ఉన్నారని, రాష్ట్ర ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ (HR) ఒక ప్రకటనలో తెలిపారు. నీరు చెట్టు పధకం, గుంతలు లేని రోడ్ల మిషన్, నాబార్డ్ రుణాలతో చేపట్టిన పనులు, ఇతర కేటగిరీలకు చెందిన చిన్న పనుల బిల్లులను 2025 మార్చి నెలలో చెల్లింపులు …
Read More »మహిళల భద్రత, రక్షణే మా ప్రభుత్వ ధ్యేయం
-విజయవాడలో వన్ స్టాప్ సెంటర్ ప్రారంభం -గుమ్మిడి సంధ్యారాణి, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల హక్కుల భద్రత, రక్షణకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత నిస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ ల మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి తెలిపారు.. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ కొత్త భవనాన్ని గురువారం సాయంత్రం ఆమె ప్రారంభించారు. …
Read More »