Breaking News

Daily Archives: April 3, 2025

పశు బీమా – సవరించిన నిభందనలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము – పశు సంవర్ధక శాఖ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయుచున్న పశు బీమా పధకము గుంటూరు జిల్లాలో కూడా అమలు చేయబడుచున్నది. గత సంవత్సరం అనగా 20024-25 లో ప్రభుత్వం విడుదల చేసిన ప్రీమియం మొత్తం రూ.17,00,000 ల తో ఇప్పటివరకు రూ.11,25,696 లను వినియోగించగా, 793 పశువులకు బిమచేయుట వలన 488 రైతులకు లబ్ధి చేకూర్చటం జరిగినది. ప్రస్తుతం ఈ ఆర్ధిక సంవత్సరము అనగా ఏప్రిల్ 1, 2025 నుండి రైతు …

Read More »

ఇచ్చిన మాట ప్రకారమే పేదలకు పట్టాభిషేకం!

-దశాబ్ధాల సమస్యను 10నెలల్లో పరిష్కరించా -అహర్నిశలు కష్టపడి మంగళగిరి ప్రజల మనసుగెలిచా -నా మెజారిటీ కంటే వారి ఓట్లు తక్కువ… వారి మాటలను పట్టించుకోను -కామన్ ఫెసిలిటీ సెంటర్, జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కుకు ప్రణాళికలు -త్వరలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన -రెడ్ బుక్ పేరు వినగానే ఒకరికి గుండెపోటు… మరొకరికి బాత్రూమ్ లో పడి చేయి విరిగింది! -చట్టాలను ఉల్లంఘించిన వారికే రెడ్ బుక్ -వారి మాదిరిగా ప్రతిపక్షనేత ఇళ్లకు తాళ్లు కట్టడం లేదు… స్వేచ్చగా తిరగనిస్తున్నాం -పాస్టర్ ప్రవీణ్ మృతి …

Read More »

పేదింటి గోవిందుకు బట్టలు పెట్టి మరీ పట్టా అందించిన లోకేష్!

-ఆనందంతో పొంగిపోయిన రాజమండ్రి గోవిందు కుటుంబం -మరో 30ఏళ్లు మీరే ఎమ్మెల్యేగా ఉండాలని లోకేష్ కు ఆశీర్వచనం -ఆప్యాయతతో మంత్రి లోకేష్ కు పాయసాన్ని తినిపించిన కుటుంబసభ్యులు -91వేల మెజారిటీ ఇవ్వడంతో తనపై బాధ్యత పెరిగిందన్న మంత్రి లోకేష్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : ఉండవల్లి రజకుల కాలనీలోని కొండవాలు ప్రాంతంలో రాజమండ్రి గోవిందు కుటుంబం గత పదిహేనేళ్లుగా ఇల్లు నిర్మించుకొని జీవనం సాగిస్తోంది. అది కొండ పోరంబోకు కావడంతో ఇప్పటివరకు ఆ ఇంటిపై వారికి ఎటువంటి అధికారిక హక్కులు లేవు. మంగళగిరి నియోజకవర్గానికి …

Read More »

ఇసుక సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రీచ్ లలో ఇసుక తవ్వకాలకు సంబంధించి అవసరమైన అనుమతులు, ఇతర ప్రక్రియలు నిర్దేశిత సమయంలో పూర్తి చేసి ప్రజల అవసరాలకనుగుణంగా ఇసుక సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని డి‌ఆర్‌సి సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ …

Read More »

అంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల సాగు విధానాల పై సంతృప్తి వ్యక్తం చేసినకేరళ రైతుల బృందం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు (ఏప్రిల్ 3 వ తేదీన) గుంటూరు జిల్లాలో “ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం” (ఏపీసీఎన్ఎఫ్) ద్వారా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన కేరళ రైతుల బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది. రెండవ రోజు గురువారం (3 వ తేదీ ఏప్రిల్ ) గుంటూరు జిల్లాలో పర్యటించింది. వీరిని జిల్లా డిపిఎం రాజకుమారి, టీ ఎల్ శ్రీనివాసు, టీఎల్, ఎన్ఆర్వోహుమాయూన్లుస్వాగతించారు. కేరళ రైతు బృందం తొలుత మంగళగిరిమండలంలోని నూతక్కి గ్రామంలో రైతు …

Read More »

ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ భేష్

-న్యాకో తాజా నివేదికలో 7వ స్థానానికి చేరిన రాష్ట్రం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ( APSACS) ప‌నితీరు బాగా మెరుగుప‌ర్చుకుని 7వ స్థానానికి చేరుకుంద‌ని జాతీయ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ(National AIDS Control Organization-NACO) తాజా ప‌నితీరు సూచీలో వెల్లడించింది. 2024 ఏప్రిల్-డిసెంబర్ మధ్య మెరుగైన పనితీరును క‌న‌బ‌ర్చ‌డం ద్వారా 17వ ర్యాంక్ నుండి పైకి ఎగబాకింది. ఈ కాలంలో ఎయిడ్స్ (Acqured Immune Deficianvy Syndrome-AIDS) వ్యాధిని నియంత్రించడంలో ఆంధ్రప్రదేశ్ కృషిని …

Read More »

పశ్చిమ నియోజకవర్గం పై సుజనా చౌదరి ఫోకస్

-నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి , పొంగూరు నారాయణ, సత్య కుమార్ లతో కలసి సమీక్ష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక చర్యలను చేపడుతున్నారు. తన ఆలోచనలకు అనుగుణంగా నియోజకవర్గ రూపురేఖలను మార్చేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపల్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ సంబంధిత అధికారులతో గురువారం పశ్చిమ అభివృద్ధిపై తాడిగడప లోని …

Read More »

జన సైనికులకు అండగా ఉంటా సమీక్షలో ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జన సైనికులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గ జనసేన నేతలతో కృష్ణా పెన్నా మహిళా కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి ఆధ్వర్యంలో తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన డివిజన్ అధ్యక్షులు, ధార్మిక మండలి సభ్యులు, సమన్వయకర్తలు, సిటీ కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరించి జనసైనికుల …

Read More »

స్వరాష్ట్రాలకు హోంగార్డుల బదిలీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్థానికత కలిగిన హోంగార్డులను స్వరాష్ట్రాలకు బదిలీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సంప్రదించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని హోమ్ మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ ఈ అంశంపైనా విజ్ఞప్తి చేయగా హోమ్ మంత్రి అనిత సానుకూలంగా స్పందించారు. పదిహేనేళ్ల క్రితం హోమ్ గార్డులుగా నియామకమైన తెలంగాణ వారు ఆంధ్ర ప్రదేశ్ లోను, ఆంధ్ర ప్రదేశ్ వారు తెలంగాణలోనూ పని చేస్తున్నారు. …

Read More »

సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న విజయవాడ నగర పాలక సంస్థ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. అందులో భాగంగా తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నగరంలోని పాఠశాలలకు పోటీలు నిర్వహిస్తున్నట్లు గురువారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలు విస్తృతంగా తెలియపరిచేందుకు ఇదివరకే నగరంలోని పాఠశాలలన్నిటిలోనూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ బాన్ అనే అంశంపై వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, ఫాన్సీ …

Read More »