Breaking News

Daily Archives: April 3, 2025

విజయవాడలో చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి చంద్రన్న  వజ్రోత్సవ వేడుకలు సంయుక్తంగా పీఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 16 నుండి 20 వ తేదీ వరకు నాటికి పోటీలో సాంస్కృతిక కార్యక్రమాలు కూచిపూడి నృత్య ప్రదర్శనలు జానపద నృత్య పోటీలు నిర్వహించి ఏప్రిల్ 20 వ తేదీ వరకు చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుచున్నారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  పసుపులేటి వెంకటరమణ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపం …

Read More »

తూర్పు నియోజకవర్గ రుణమేళా క్యాంప్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ స్వయం ఉపాధి పధకాలకు తూర్పు నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్న 3141 మందిలో గురువారం బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో దరఖాస్తుల పరిశీలన క్యాంప్ కి 1521 మంది హాజరయ్యారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ డి.శ్రీనివాసరావు, ఉపా సెల్ పిఓ రామారావులు గురువారం బిఆర్ స్టేడియంలో తూర్పు నియోజకవర్గ రుణమేళా క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ ఓబిఎంఎంఎస్ ద్వారా …

Read More »

స్థానిక ప్రజలతో ప్రత్యేక సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బొంగారాలబీడు నుండి వసంతరాయపురం మీదుగా శారదా కాలనీ వరకు మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డును 60 అడుగులుగా విస్తరించాల్సిన అవరం ఎంతైనా ఉందని, దానికి స్థానిక ప్రజలు సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ కోరారు. గురువారం గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ తో కలిసి కౌన్సిల్ సమావేశ మందిరం నందు బొంగారాలబీడు రహదారి విస్తరణకు సంబంధించి గృహాలు మరియు స్తలాలు కోల్పోతున్న స్థానిక ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

లబ్దిదారుల దరఖాస్తుల పరిశీలన క్యాంప్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 2024-25 ఏడాదికి సంబందించి ఆన్ లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ & మోనిటరింగ్ సిస్టం (ఓబిఎంఎంఎస్)లో ప్రభుత్వ స్వయం ఉపాధి పధకాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ నెల 4వ తేదీ (శుక్రవారం) ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు లబ్దిదారుల దరఖాస్తుల పరిశీలన క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గురువారం ఒక ప్రకటనలో …

Read More »

త్వరలో గుంటూరు మెగా జాబ్ మేళా

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్మార్ట్ టెక్స్, జిఎంసి ఆధ్వర్యంలో త్వరలో గుంటూరు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని, అందులో భాగంగా ఈ నెల 9న స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మాక్ ఇంటర్యూ, రిజిస్టేషన్ జరుగుతుందని, నగరపాలక సంస్థ పరిధిలోని 10వ తరగతి నుండి పిజి, ఐటిఐ, డిప్లొమా చదివిన, ఇంజీరింగ్, ఫార్మసి, నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్ధులు రిజిస్టేషన్ చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. గురువారం స్మార్ట్ టెక్స్ చైర్ పర్సన్ …

Read More »

అన్నక్యాంటీన్లలో త్రాగునీటిని అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో త్రాగునీటిని అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. గురువారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లలో త్రాగునీటిని అందించే అంశంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అలాగే క్యాంటీన్ లో నీటి ట్యాంక్ ను కూడా ప్రతి 15 రోజులకు శుభ్రం చేయాలన్నారు. ప్రభుత్వ …

Read More »

కార్మికులు, వాహనాలను సద్వినియోగం చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మెరుగైన పారిశుధ్యం కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన అదనపు కార్మికులు, వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని, సోమవారం నుండి నగరంలో ఎక్కడైనా డంపింగ్ కుప్పలు లేదా డెబ్రిస్ ఉంటే సంబందిత శానిటేషన్ కార్యదర్శి, ఇన్స్పెక్టర్లే భాద్యత వహించాల్సి ఉంటుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  స్పష్టం చేశారు. గురువారం కమిషనర్  జిఎంసి మెయిన్ ఆఫీస్ లో అదనపు కార్మికుల హాజరు, రాజాగారి తోట, కొత్తపేట, కాకుమానువారితోట తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, …

Read More »

ఏ టి సి రమశ్రీని కలిసిన జోన్2 ఉద్యోగ సంఘ నాయకులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రవాణాశాఖ అదనపు కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎల్ఎస్ఎమ్ రమ్యశ్రీ ని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్ 2 కార్యవర్గ సభ్యులు గురువారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు రవాణా కమిషనర్ ఎల్ఎస్ఎమ్ రమ్యశ్రీ మాట్లాడుతూ శాఖపరంగా ప్రజలు కోరుకున్న సేవలను అందించేందుకు ప్రతి ఉద్యోగి బాధ్యతగా వ్యవహరించాలని, ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిష్కరించి శాఖకు మంచి పేరు తెచ్చే విధంగా అధికారులు ఉద్యోగులు ఉండాలన్నారు. ఉద్యోగుల సంబంధించి సమస్యలు ఎమున్నాను కూడా …

Read More »

వక్ఫ్ ఆస్తులను “స్వాధీనం చేసుకోవడం, నాశనం చేయడం”…

-బిజెపి ప్రభుత్వం ఎజెండా -ముస్లిం సమీక్ష వేదిక అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వక్స్ సవరణ బిల్లు ముస్లింల సంక్షేమం కోసం కాదని, వారి వారసత్వాన్ని, ఉనికిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ముస్లిం సమీక్ష వేదిక అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ రహీం ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్,ముస్లింలు క్షమించరని చెప్పారు.మత సంస్థలను నిర్వహించే కమిటీలలో హిందువులు మాత్రమే సభ్యులు కాగలరని, మరి …

Read More »

నవోదయం 2.0తో నాటుసారా రహిత రాష్ట్రం

-నాటు సారా రహితంగా ఏడు గ్రామాలు ప్రకటించేందుకు సిద్ధం -నాటు సారా పై 14405 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వండి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నవోదయం 2.0తో నాటుసారా రహిత రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ను తీర్చిదిద్దటమే ధ్యేయంగా ముందడుగు వేస్తున్నామని ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ స్పష్టం చేసారు. నవోదయం 2.0 కార్యక్రమం మరింత దృఢంగా అమలు చేసే క్రమంలో గురువారం మంగళగిరి కమీషనర్ కార్యాలయం నుంచి రాష్ట్ర స్థాయి …

Read More »