విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
DEECET- 2025 పరీక్షా ఫలితాల యందు అర్హత సాధించిన అభ్యర్ధులకు ది.20.08.2025 నుండి 3rd counseling కు web based options సమర్పించుటకు అవకాశమును కల్పించినట్లుగా, ది.21.08.2025 న seat allotments, ది.25.08.2025 నుండి ది.31.08.2025 వరకు Govt. DIET కాలేజీల యందు certifications verification మరియు ది. 01.09.2025 నుండి కాలేజీల యందు తరగతులు ప్రారంభమగునని చైర్మన్ DEECET-2025 & డైరెక్టర్ పాఠశాల విద్య, అమరావతి వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.
Tags vijayawada
Check Also
పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …
Prajavartha Online Telugu News