Breaking News

విద్యుత్తు వినియోగదార పరిష్కారవేదిక

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతినెల మూడో శనివారం తెనాలి చెంచుపేటలోని విద్యుత్తు కార్యాలయం లో (APCPDCL Operation) )లో వినియేగదారుల సమస్యల పరిష్కారంలో భాగంగా నేడు 19-3-22 శనివారం సాయంత్రం 4 గం॥లకు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత విద్యుత్ వినియేగదారులు విద్యుత్తు సరఫరాలో తమ సమస్యలు వివరించి పరిష్కారం పొందాలని APCPDCL EE . J. హరిబాబు నేడొక ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *