Tag Archives: tenali

డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న సెటిల్ మెంట్ చిత్రం

-చిత్ర దర్శకుడు శ్రీనివాస యాదవ్ వెల్లడి తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : నిబద్ధత గల జర్నలిస్ట్ కథతో విన్నూత్న అంశాలతో తెరకెక్కనున్న సెటిల్ మెంట్ చిత్రం డిసెంబర్ నెల నుంచి సెట్స్ పైకి వెళుతుందని చిత్ర దర్శకుడు అచ్చన శ్రీనివాస యాదవ్ తెలిపారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి మంగళవారం తెనాలి విచ్చేసిన ఆయన పాత్రికేయులతో తన చిత్రానికి సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘చిలక్కొట్టుడు’తో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీనివాస యాదవ్ ఆ తర్వాత …

Read More »

రాజకీయాలకు అతీతంగా కలిసి పని చేద్దాం- మంత్రి నాదెండ్ల మనోహర్

-గ్రామ,వార్డ్ సచివాలయాల సిబ్బంది కి పిలుపునిచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు ఉదయం తెనాలి పట్టణంలోని శ్రీ రామ కృష్ణ కవి కళాక్షేత్రం నందు తెనాలి,కొల్లిపర మండలాల పరిధిలోని గ్రామ మరియు తెనాలి పట్టణ వార్డ్ సచివాలయాల సిబ్బందితో రివ్యూ మీటింగ్ జరిగింది. ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని, ప్రసంగించారు. అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా పని చేద్దాం. కూటమి ప్రభుత్వం లో 99 శాతం …

Read More »

నేషనల్ ఆర్ట్ ఫెస్ట్ లో సత్కారం అందుకున్న కళా దర్శకుడు రత్నాకర్

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ చిత్రకళా ఉత్సవం 2024 ప్రాచీన భారత్ పేరుతో ఒంగోలు అంబేద్కర్ భవనం లో ఆదివారం చిత్రకళా ఉత్సవం ప్రాచీన భారత్ జాతీయ చిత్ర కళా ప్రదర్శన, పోటీలు జరిగాయి. కార్యక్రమాన్ని కళా యజ్ఞ, నెస్ట్ మేకర్స్, సృష్టి ఆర్ట్ అకాడమి ల ఆధ్వర్యం లో నిర్వహించారు. కార్యక్రమం లో చిత్రకళా రంగం.లో సేవలందిస్తున్న ప్రముఖులను అతిధులుగా ఆహ్వానించి సత్కరించారు. తెనాలి పట్టణానికి చెందిన వరల్డ్ రికార్డు హోల్డర్, సినీ ఆర్ట్ డైరెక్టర్ కనపర్తి రత్నాకర్ ను …

Read More »

స్త్రీల సంక్షేమం కొరకు దేశవ్యాప్తంగా ఉద్యమాలు… : ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : రక్షించండి! రక్షించండి!! ప్రజా స్వామ్యాన్ని రక్షించండి!. బ్రతుకుదాం! బ్రతికిద్దాం!! బ్రతికించడం కోసం  బ్రతుకుదాం! బ్రతికితే దేశం కోసం చస్తే దేశం కోసం అనే నినాదంతో నంది వెలుగు తెనాలి ప్రధాన రహదారి మార్గంలో గల ఆటోనగర్ లోని ఉమా సిల్వర్ వర్క్ షాపునుందు గాంధీ దేశం ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ సత్యాగ్రహా రిలే నిరసన దీక్ష చేశారు. బుధవారం ఆమేరకు ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ 77 ఏళ్ళ స్వతంత్ర్య భారత దేశంలో ప్రతినెలా …

Read More »

దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం

-తెనాలిలో ఒక కోటి 25 లక్షల రూపాయలతో Mgnregs నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : దీపావళి సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్ లా పథకాన్ని ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పల్లె వారోత్సవాలు భాగంగా ఆదివారం తెనాలి నియోజవర్గంలో ఐదు గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి ఒక కోటి 25 లక్షల రూపాయలతో అంతర్గత సిసి …

Read More »

ఐదేళ్ల తర్వాత పల్లెల్లో పండుగ వాతావరణం

-కోటి 30 లక్షల రూపాయల MGNREGs నిధులతో అభివృద్ధి పనులకు ఈ కారం చుట్టిన మంత్రి నాదెండ్ల తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే ‘పల్లె పండుగ–పంచాయతీ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తెనాలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ కొల్లిపర మండలంలో ఒక కోటి 30 లక్షల నిధులతో 11.050 కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో మరో …

Read More »

మాదిగ కష్టాలు గ్రహించి తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు అభినందలు

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : గత 30 సంతవ్సరాలుగ రిజర్వేషన్ లలో మాదిగలు అనుభవిస్తున్న క్లేశాలను గమనించి మాదిగలకు సమన్యాయం కావాలంటూ తీర్పునిచ్చిన సుప్రీం కోర్టుకు హార్ఠిక అభినందనలు అభినందనలు తెలుపుతున్నామని ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ (ఈదుముడి ప్రకాశం) తెలిపారు. తెనాలి NGO కళ్యాణ మండపంలో మంళవారం SC వర్గీకరణపై నిర్వహించిన సమీక్షా సమావేశంలోమాదిగలు సంయుక్తంగా కలసి చేసిన ఈ పోరటానికి సహాయ సహకారం అందించిన ప్రధాన మంత్రి మోడీ, ఎపి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుకు, జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌కు అభినందనలు తెలిపారు. …

Read More »

జగనన్న కాలనీల్లో జగమంత అవినీతి

-స్థలాల కొనుగోళ్ల, ఇళ్ల నిర్మాణంలో భారీ అవకతవకలు -ఏ లే అవుట్ చూసినా రూ.వందల కోట్ల పక్కదారి -పేదల ఇళ్ల పేరుతో పెద్దలు ఆడిన అవినీతి నాటకం -పేదల ఇళ్ల పథకం పై సమగ్ర విచారణ జరగాలి -కాంట్రాక్టర్లు పూర్తిస్థాయిలో పనులు చేయాల్సిందే -తెనాలి నియోజకవర్గంలో లే అవుట్లను పూర్తిస్థాయిలో పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్  తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ప్రజా ధనాన్ని కొల్లగొట్టి సొంత ఆస్తులను పెంచుకోవడానికే గత పాలకులు జగనన్న కాలనీల పథకం తీసుకొచ్చారు తప్ప పేదలకు మేలు …

Read More »

కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ మేలు జరుగుతుంది

-ప్రజల ఆకాంక్షలన్నీ తీరుస్తాం… ప్రాధాన్యతానుసారం సమస్యల పరిష్కారం -తెనాలి నియోజకవర్గంలో సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ -రోజంతా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పర్యటన తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగింది. ఒకటో తేదీ కావడంతో గురువారం ఉదయమే పింఛన్లను పంపిణీ చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ప్రతి ఇంటికీ వెళ్లి పింఛన్లు అందించే కార్యక్రమంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ …

Read More »

కోవిడ్ పిదప ఊపిరితిత్తులవ్యాథిపై అవగాహన

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల ప్రపంచాన్ని గడగడ లాడించిన కరోనా పిదప మానవాళికి ఊపిరితిత్తుల వ్యాథులపై అవగాహన పెంచుకోవాలన్న ఆతృత ఏర్పడిందని ఉపిరితిత్తులు శ్వాసకోశవ్యాథుల నిపుణులు K.మిథునేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం కవిరాజపార్కులో జరిగిన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోషియోషన్ సమావేశంలో ఆయన మఖ్య అతిథిగిహాజరై ముక్కుద్వారా ద్వారా గాలి అంటె ఆక్సిజన్ తీసుకొని ఊపిరితిత్తులద్వారా ఫిల్టర్ కాబడి కార్బన్ డై ఆక్సైడ్ వదలివేసి శ్వాస క్రియకు ఉపయోగపడతాయని అన్నారు. న్యుమోనియా TB ఆస్తమా ,సాధారణంగా బ్యాక్టీరియా స్వభావం కలిగిన ఇన్ఫెక్షన్ …

Read More »