తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి మంత్రి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ శాసనమండలి వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికి, ప్రజల మనోభావాలకు విరుద్ధమన్నారు. చట్టసభలు ప్రజల సమస్యలు, అభివృద్ధి, సంక్షేమంపై చర్చించే గౌరవనీయ వేదికలు కావాలన్నారు. రాజకీయ దురుద్దేశంతో మతాన్ని, భక్తుల భావోద్వేగాలను ఉపయోగించడం అత్యంత దురదృష్టకరమన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, మతాల మధ్య చిచ్చులు పెట్టేలా వ్యవహరించడం సమాజంలో చీలికకు దారితీస్తుందని హెచ్చరించారు. భారత రాజ్యాంగం ప్రతి మతాన్ని సమానంగా …
Read More »Tag Archives: tenali
భక్తుల మనోభావాలను గౌరవించడమే నిజమైన ధర్మరక్షణ
-తిరుమల లడ్డు వ్యవహారంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు -రాజకీయాలకతీతంగా మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక పెద్దలతో రౌండ్ టేబుల్ నిర్వహించాలి- -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్రమైన తిరుమల లడ్డు వ్యవహారాన్ని రాజకీయ కక్షసాధింపుగా మలిచే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో మీడియాతో మాట్లాడిన మంత్రి, ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని, కోట్లాది భక్తుల …
Read More »రూ.26 కోట్లతో తెనాలిలో 50 పడకల నూతన ఆయుష్ హాస్పిటల్
-మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం ఆయుష్ వైద్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రానికి ఐదు ఆయుష్ హాస్పిటల్స్ మంజూరు చేయగా, అందులో భాగంగా తెనాలికి రూ.26 కోట్ల వ్యయంతో 50 పడకల ఆయుష్ హాస్పిటల్ మంజూరు చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా తెనాలిలోని కొత్తపేటలో ఉన్న పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణాన్ని మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,“ఆయుర్వేదంతో ఆరోగ్యం సాధ్యమవుతుంది. మారుతున్న …
Read More »సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో రూ.10,000 కోట్లకు పైగా జమ
-స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్కు నిదర్శనం -ధాన్యం కొనుగోలులో చారిత్రక విజయం సాధించిన కూటమి ప్రభుత్వం- -అమరావతిపై జగన్మోహన్ రెడ్డి ది దుష్ప్రచారం- -రాష్ట్ర ప్రజలకు, రైతు సోదరులకు సంక్రాంతి -శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ సీజన్లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను, రాష్ట్రంలో ఇప్పటివరకు 6,76,848 మంది రైతుల నుంచి 41.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు & …
Read More »తెనాలి మధుర స్మృతులు ఎన్నటికీ మరువలేనివి…
-భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : గడచిన ఐదు దశాబ్దాల కాలంలో వేరువేరు సందర్భాల్లో ఆంధ్ర ప్యారిస్ గా కీర్తి పొందిన తెనాలిలో గడిపిన క్షణాలు, ఇక్కడ వ్యక్తులతో పెను వేసుకున్న సాన్నిహిత్యం జీవితంలో ఎన్నటికీ మరువలేనివని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. తెనాలి తో తనకు గల అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నారు. పట్టణంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం ఎక్కడికి వచ్చిన వెంకయ్య నాయుడు ముందుగా మాజీ మంత్రి …
Read More »అధైర్యం వద్దు… ప్రతి గింజ కొంటాం
తెనాలి (గుంటూరు జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త : అధైర్యం వద్దు… ప్రతి గింజ కొంటాం అని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో మొంథా తుఫానుకు దెబ్బతిన్న వరి పొలాలను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాతో కలిసి మంత్రి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తాలు ఎక్కువ వస్తుందని, పంట నష్టం కలుగుతుందని రైతులు తెలిపారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 24 వేల హెక్టార్ల పంట నీటి …
Read More »పునరావాస కేంద్రాల ప్రజలకు రేషన్ పంపిణీ ప్రారంభించిన మంత్రి
-కూటమి ప్రభుత్వం మీతోనే ఉంది తెనాలి(గుంటూరు జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుఫాను దృష్ట్యా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం తెనాలిలో ప్రారంభించారు. తెనాలి పురపాలక సంఘం పరిధిలో చంద్రబాబు నాయుడు కాలనీలోను, తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో తుఫాన్ దృష్ట్యా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని చెప్పిన వెంటనే పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా గుంటూరు …
Read More »కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మే ప్రయత్నం
-వైసీపీ కుట్రలు, కుయుక్తులను తిప్పికొడదాం -ఓట్లు, సీట్లు కోసం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారు -చిన్న చిన్న గొడవలకు రాజకీయ రంగు పులుముతున్నారు -సామాజిక మాధ్యమాల ముసుగులో దుష్ర్పచారం -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విషం చిమ్మే కుట్ర సాగుతోంది -జన సైనికులు, వీర మహిళలు ఆవేశాలకు లోనై ఘర్షణ వాతావరణం సృష్టించవద్దు -శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదు -ఎవరు తప్పు చేసినా చట్టం ముందు నిలబెడతాం -వైసీపీ హయాంలో కోనసీమ అల్లర్లు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, డా. సుధాకర్ ని …
Read More »రాష్ట్రంలో పింఛన్ల పండగ
-తెనాలిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ -రాష్ట్ర వ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ -పెన్షన్ల పంపిణీ కోసం రూ.2,746.52 కోట్లు విడుదల -తెనాలిలో 35,563 మంది లబ్ధిదారులకు 14 కోట్ల 99 లక్షల 3 వేల రూపాయలు తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఎన్టీర్ భరోసా పెన్షన్ పథకం కింద ప్రతినెల ఒకటవ తేదీన 63,61,380 మంది లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు రూ. 2,746.52 …
Read More »తెనాలిలో స్మార్ట్ రేషన్ కార్డులను ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
– రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్ల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ – గుంటూరు జిల్లాలో 5.85 లక్షల మందికి, తెనాలిలో 83 వేల మందికి సెప్టెంబర్ 15లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ కార్డుల పంపిణీ పూర్తి- మంత్రి నాదెండ్ల తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : నిజాయితీ లేని గత ప్రభుత్వ దుష్ట ప్రచారాలు నమ్మవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో ఇంటింటికి వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం నందివెలుగులో మంత్రి నాదెండ్ల …
Read More »
Prajavartha Online Telugu News