Breaking News

Tag Archives: tenali

తెనాలి లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఆర్‌ ఆర్‌ గాంధీ నాగరాజన్‌  

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : 79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం తెనాలి లో గాంధీ దేశం ట్రస్ట్‌ వ్యవస్థాపకులు ఆర్‌ ఆర్‌ గాంధీ నాగరాజన్‌ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా గాంధీ దేశం ట్రస్ట్‌ వ్యవస్థాపకులు ఆర్‌ ఆర్‌ గాంధీ నాగరాజన్‌ మాట్లాడుతూ బ్రిటీష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తి కలిగించేందుకు ఎంతో మంది మహనీయులు ప్రాణ త్యాగం చేశారు. వారి త్యాగపూరితమైన పోరాట ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. దేశంలో ప్ర‌జ‌లంద‌రూ కుల‌మ‌తాల‌కు అతీతంగా జ‌రుపుకునే …

Read More »

తెనాలిలో క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ దినోత్సవం

-రణరంగ చౌక్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు నివాళి అర్పించిన మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారి స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల అన్నారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో రణరంగ చౌక్‌లో క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొన్నారు. రణరంగ చౌక్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

ఐక్వతతో ముందుకు సాగుదాం… స్త్రీల సంక్షేమం కొరకు పాటుపడదాం… : ఆర్‌ ఆర్‌ గాంధీ నాగరాజన్‌

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : రక్షించండి! రక్షించండి!! ప్రజా స్వామ్యాన్ని రక్షించండి!. బ్రతుకుదాం! బ్రతికిద్దాం!! బ్రతికించడం కోసం బ్రతుకుదాం! బ్రతికితే దేశం కోసం చస్తే దేశం కోసం అనే నినాదంతో… స్త్రీలకు రక్షణ లేని స్వాతంత్య్రయం స్వాతంత్య్రయం కానే కాదని స్త్రీలకు పూర్తిస్థాయిలో రక్షణ హక్కుల పరిరక్షణ కల్పించిన రోజే నిజమైన స్వాతంత్య్రం సిద్ధించిన రోజుగా పరిగణించాలని గాంధీ దేశం ట్రస్ట్‌ వ్యవస్థాపకులు ఆర్‌ ఆర్‌ గాంధీ నాగరాజన్‌ అన్నారు. సోమవారం తెనాలి ఆటోనగర్‌ నుండి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు 1948 …

Read More »

తెనాలిలో మధ్యాహ్న భోజన పథకం పరిశీలన

-రూ. 474 కోట్ల అభివృద్ధి, సంక్షేమం – ఏడాది పాలనకు దిగ్విజయ ముగింపు -కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ ధన్యవాదాలు తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, “మార్పు కోసం ధైర్యంగా కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుై ఏడాది పూర్తయిన సందర్భంగా తెనాలిలోని మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు …

Read More »

ఐక్వతతో ముందుకు సాగుదాం… స్త్రీల సంక్షేమం కొరకు పాటుపడదాం… : ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : రక్షించండి! రక్షించండి!! ప్రజా స్వామ్యాన్ని రక్షించండి!. బ్రతుకుదాం! బ్రతికిద్దాం!! బ్రతికించడం కోసం  బ్రతుకుదాం! బ్రతికితే దేశం కోసం చస్తే దేశం కోసం అనే నినాదంతో నంది వెలుగు తెనాలి ప్రధాన రహదారి మార్గంలో గల ఆటోనగర్ లోని ఉమా సిల్వర్ వర్క్ షాపునుందు గాంధీ దేశం ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ సత్యాగ్రహా రిలే నిరసన దీక్ష చేశారు. బుధవారం ఆమేరకు ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ 77 ఏళ్ళ స్వతంత్ర్య భారత …

Read More »

దివ్యాంగుడిని గౌరవించిన మంత్రి నాదెండ్ల మనోహర్

తెనాలి,  నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మానవీయతకు చిరునామాగా నిలిచారు. తెనాలి క్యాంపు కార్యాలయంలో వచ్చిన ఓ దివ్యాంగుడు తన సమస్యలను ఆర్జీ రూపంలో అందించేందుకు రాగా, మంత్రి స్వయంగా నేలపై కూర్చుని ఆ దివ్యాంగుడిని సమస్యను ఆలకించారు. ఆర్జీని స్వీకరించిన అనంతరం సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read More »

నేటి నుంచి శిశిరం చిత్రం రెండవ షెడ్యూల్ ప్రారంభం

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణానికి చెందిన దర్శకుడు కనపర్తి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న బాలల చిత్రం శిశిరం రెండవ షెడ్యూల్ షూటింగ్ ఆదివారం నుంచి ప్రారంభమవుతుందని రత్నాకర్ శనివారం తెలిపారు. ఆటోనగర్ లోని సూర్య శిల్పశాల, బుర్రిపాలెం రోడ్డులోని వివేకా సెంట్రల్ స్కూల్, జాగర్లమూడి, శేకూరు, కొలకలూరు లలో మూడురోజుల పాటు జరుగుతుందన్నారు. విద్య అవసరాన్ని, మారుతున్న విద్యా వ్యవస్థ, సాంకేతిక అభివృద్ధి ప్రధానాంశాలుగా చిత్రం వుంటుందన్నారు. చిత్రం లో ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ తండేల్ ఫేమ్ లిటిల్ స్టార్ భాను …

Read More »

స్త్రీలకు రక్షణ కల్పించాలి

-మెరుగైన ప్రసూతి వైద్య సేవలు అందించాలి -గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ కార్యాలయంలో మహాత్మా గాంధీజీ వర్ధంతి ని ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ సారధ్యంలో నిర్వహించారు. గురువారం స్థానిక రామలింగేశ్వరపేటలో గల ట్రస్ట్ కార్యాలయంలో ఆర్ఆర్ గాంధీ నాగరాజాన్ తొలుత గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ట్రస్ట్ కార్యాలయం నుండి కళ్ళకు గంతలు కట్టుకొని, …

Read More »

భావి తరాలకు చరిత్రను అందించాలి

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : భావితరాలకు చరిత్రను దృశ్యరూపం లో అందించాలని దర్శకుడు రత్నాకర్ అన్నారు. ఐదు ఏళ్ల శ్రమించి తెనాలి లో జరిగిన స్వాతంత్ర ఉద్యమాన్ని పరిశోధన చేసిన ప్రతిఫలమే వీరస్థలి తెనాలి సాధించిన విజయమని రత్నాకర్ తెలిపారు. హైదరాబాదుకు చెందిన సుమిత్ మీడియా మోర్డ్ ఫౌండేషన్ సంస్థ ఉత్తమ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరి చిత్రంగా వీరస్థలి తెనాలిని ఎంపికచేసినట్లు రత్నాకర్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సత్యన్నారాయణ టాకీస్ రోడ్డు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన …

Read More »

డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న సెటిల్ మెంట్ చిత్రం

-చిత్ర దర్శకుడు శ్రీనివాస యాదవ్ వెల్లడి తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : నిబద్ధత గల జర్నలిస్ట్ కథతో విన్నూత్న అంశాలతో తెరకెక్కనున్న సెటిల్ మెంట్ చిత్రం డిసెంబర్ నెల నుంచి సెట్స్ పైకి వెళుతుందని చిత్ర దర్శకుడు అచ్చన శ్రీనివాస యాదవ్ తెలిపారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి మంగళవారం తెనాలి విచ్చేసిన ఆయన పాత్రికేయులతో తన చిత్రానికి సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘చిలక్కొట్టుడు’తో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీనివాస యాదవ్ ఆ తర్వాత …

Read More »