తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : వవిద్యుత్ విని యోగదారులు తెల్లకాగితంపై QR కోడ్ తో వచ్చే బిల్లులకు డిజిటల్ చెల్లింపులకు అలవర్చు కోవాలని విద్యుత్ EE J. హరిబాబు తెలిపారు. శనివారం చెంచు పేట విద్యుత్ కేంద్రంలో వినియోగదారుల సమస్యలు-పరిష్కారాలు సంబంథించిన సమావేశంలో ఆయన పలు వినియేగదారుల సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. సమావేశంలో కటెవరం ఎరుకలపూడి లైను స్థంభాలు ఒరిగిన దానిపై మొక్కజొన్న పంట మాసూలైన పిదప, కోపల్లెకు Helper రజక చెరువు వద్ద ట్రన్స్ ఫాం, వ్యవసాయ కనెక్షన్ ఇవ్వనున్నామని …
Read More »Tag Archives: tenali
విద్యుత్తు వినియోగదార పరిష్కారవేదిక
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతినెల మూడో శనివారం తెనాలి చెంచుపేటలోని విద్యుత్తు కార్యాలయం లో (APCPDCL Operation) )లో వినియేగదారుల సమస్యల పరిష్కారంలో భాగంగా నేడు 19-3-22 శనివారం సాయంత్రం 4 గం॥లకు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత విద్యుత్ వినియేగదారులు విద్యుత్తు సరఫరాలో తమ సమస్యలు వివరించి పరిష్కారం పొందాలని APCPDCL EE . J. హరిబాబు నేడొక ప్రకటనలో తెలిపారు.
Read More »నిర్మాణ సామాగ్రిని చేరువలో ఉంచుతాం… : MLA అన్నాబత్తుని శివకుమార్
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీలలో గృహ నిర్మాణ వ్యయం తగ్గించటానికి నిర్మాణమునకు అవసరమయ్యే సామాగ్రిని వారి గృహనిర్మాణాల సమీపంలో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నామని తెనాలి MLAఅన్నాబత్తుని శివకుమార్ అన్నారు, శుక్రవారం మథ్యాహ్నం తెనాలి మండలం పెదరావూరు గ్రామ సమీపంలోని జగనన్న కాలనీ లేఔట్ లో మొదటి ఫేజ్ లో జరుగుతున్న గృహనిర్మాణ పనులను చూసి అధికారులతో మాట్లాడుతూ నిర్మాణదారులకు అడ్వాన్స్ 15 వేలిమ్మని ఆదేశించారు, పనుల ప్రగతిని బట్టి 55, 50, 30 ,30,వేలు వెరసి 1.80 00లబ్దిదారుని ఖాతాకు …
Read More »రైతును అడుగడగునా దగా చేస్తుంది…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి మూడు సంవత్సరాలు నుంచి అడుగడుగునా దగా చేస్తుందని TDP పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు.అమర్తలూరు లో జరిపిన సమావేశంలోగిట్టుబాటు ధర ధాన్యం కొనుగోలు,విత్తనాలు సరఫరా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో పూర్తి గా విఫలమైందనిఆరోపించారు. మొక్కజొన్న,పసుపు అరటి,కంద వంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని థరల స్థిరీకరణకు కేటాయించిన నిథి ఏమైందని రైతులకు దగ్గర నిలవ ఉన్న థాన్యాన్ని కొనే నాథుడు లేక దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారని …
Read More »పార్టీ ఆవిర్భావ సభ జయప్రదం చేయాలి…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : “మార్చి 14న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం “ఇప్పటం”లో జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్ అన్నారు. శనివారం తెనాలి కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జనసైనికుల సమావేశంలో మాట్లాడుతూ “ఇప్పటం” గ్రామంలో జరగబోయే జ తెనాలి నియోజకవర్గం నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ తోటకూర రమణారావు మాట్లాడుతూ ఇటీవలే తెనాలి లోజరిగిన సమావేశంతో జనసేన అంటే …
Read More »లోకదాలత్ లో 395 కేసులు పరిష్కారం…
-11వ అడిషనల్ జడ్జి G.మాలతి తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తెనాలిలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో 260 కేసులు పరిష్కారమయ్యాయని 11వ అదనపు జిల్లా జడ్జి మాలతి అన్నారు. ఆమె మాట్లాడుతూ కక్షిదారులుఈపర్యాయం గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో పాల్గొని సివిల్ క్రిమినల్ మోటార్ వెహికల్ బ్యాంక్ మనోవర్తి, గృహహింస, అమలు (E.P) కేసులు రాజీ మార్గంలో పరిష్కారమ య్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రామచంద్రుడు ,అదనపు సీనియర్ సివిల్ జడ్జి కే వాణి …
Read More »పేదలకు అన్న ప్రసాద వితరణ…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక శివాజీ చౌక్ లోని శ్రీకాళికామాత ఆలయం వద్ద తెనాలి పరిసర ప్రాంతాలనుండి వచ్చే పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ సెక్రటరీ Y.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతినెల రెండోశుక్రవారం పేదలకు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటిసభ్యులు గుమ్మడి రమేష్, కందేపు సీతారామయ్య, P.వెంకట్రావు, నక్కావేంకటేశ్వర్లు, అడపాల నాగేశ్వరావు, D.అంకిరెడ్డి, N. గోపాలరావు, M.శివనాగేశ్వరరావు, గుమ్మడి రాజేష్ భుజంఠావు ల సహాయ సహకారాలు అందించి ఇందులో పాల్గొన్నారు.
Read More »ఆరోగ్యకర జీవనం కన్నా మించింది లేదు…
-తెనాలి సబ్ కలెక్టర్ Dr.నిథిమీనా I.A.S తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : మంచి ఆరోగ్యకరమైన జీవనం కన్నా మించింది లేదని తెనాలి సబ్ కలెక్టరు నిథిమీనా I.A.S. అన్నారు. గురు వారం అంతర్జాతీయ మహిళా సంవత్సరం వారోత్సవాల సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాలులో 15-45 సం॥రాల మథ్యమహిళలకు వేదిస్తున్న కేన్సర్ తొలిదశలోనే నిర్మూలనకు స్క్రీనింగ్ టెస్టుల ప్రారంభిస్తూ తొలిదశలోనే గుర్తిస్తే కేన్సర్ పూర్తి నిర్మూలన సాథ్యపడు తుందన్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి Dr.శారద చొరవ తీసుకొని ప్రతి గడప వద్దకెళ్ళి …
Read More »మహిళలు ఆత్మవిస్వాసంతో జీవించాలి
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు తాము దేనికీ తక్కువకామని అవకాశం వస్తె అన్ని విభాగాలలో రాణిస్తామన్న ఆత్మ విశ్వాసంతో జీవించటం అలవర్చు కోవాలని తెనాలి సబ్ కలెక్టర్ Dr.నథిమీనా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళ వారం ప్రియదర్శన మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో ఆమెమహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని సమానత్వ లింగ వివక్షత కు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ఆర్థికంగా వేరొకరిపై ఆథారపడకుండా తాము రాణించే ఉపాథి అవకాశాలను ఉపయేగించు కోవాలన్నారు.
Read More »మహిళల ఆరోగ్యానికే ప్రభుత్వం కట్టుబడి ఉంది…
-తెనాలి సబ్ కలెక్టర్ :Dr.నిథిమీనాI.A.S తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రప్రభుత్వం మహిళల సమస్యలు వారి ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి ఉందని తెనాలి సబ్ కలెక్టరునిథిమీనా I.A.S.అన్నారు. సోమవారం “స్పందన” ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్భంగా శాసన సభ్యలు అన్నాత్తుని శివకుమార్ సహాయ సాకారంతో 15-45 సం॥రాల మథ్యమహిళలను వేదిస్తున్న కేన్సర్ నిర్మూలన దిశగా చర్యలు చేపట్టనున్నామని తొలుత వారిలొ రొమ్ము గర్భాశయ ముఖ ద్వార కేన్సర్ గురించి మహిళలను చైతన్యవంతం చేయాలన్నారు. మహిళా వారోత్సవాలలో భాగంగా …
Read More »
Prajavartha Online Telugu News