Breaking News

Tag Archives: tenali

కోవిడ్ నియమావళిపాటిస్తూ శివరాత్రి ఉత్సవాలు జరపాలి….

-తెనాలి సబ్ కలెక్టర్ నిథిమీనాI AS తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : అమర్తలూరుమండలం లోని గోవాడ చేబ్రోలు మండలం లో క్వారీలో ప్రారంభమైన మహాశిరాత్రి ఉత్సవాలను కోవిడ్ నయమావళి పాటిస్తు నిర్వహించాలని అథికారులను తెనాలి సబ్ ఖలెక్టర్ Dr.నథిమీనా ఆదేశించారు . సోమవారం ఆమె మాట్లాడుతూ ఇప్పటికె ససంబంథిత అథికారులతో 2పర్యాయాలు అత్సవాల ఏర్పాట్లపై సన్నాహక సమావేశాలు నిర్వహించి భక్తులకు శాంతిభద్రతలు రవాణా ట్రాఫిక్ శానిటేషన్ , వైద్యం మంచి నీరు సరఫరలో ఎటువంటి అసౌకర్యం కలుగకండా అథికారులు సమన్వయంతో(Coordination)తో పనిచేయాలని ఆదేశించామన్నారు. …

Read More »

లంచాలతో ఫేక్ రికార్డులు సృష్టిస్తున్నారు…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలిలో పోలీసు& రెవెన్యూ అథికారులు ఫేక్ ,ఫోర్జరీ రికార్డులను సృష్టించి FIRతో అరెష్టు చేయ వలసిన క్రిమినల్ నుండి దళారిద్వారా లంచాలు తీసుకొని Settlements వారిష్టారాజ్యంగా చేస్తున్నారన్న ఫిర్యాదుకు స్పందించి తక్షణమే పోలీసథికారులతో విచారణ జరిపస్తినని తెనాలి సబ్ కలెక్టర్ నిథిమీనాఅన్నారు. సోమవారం నిర్వహించిన “స్పందన”లో భూ ఆక్రమణలకు సంబంథించి 9 ఫిర్యాదుల అందయని మిగిలిన 4 పోలీసులకు సంబంథించి అక్రమాలకు సంబంథిచి వెరసి 13 ఫిర్యాదు లందాయని వీటిని నిర్థిష్ట సమయంలో పరిష్కరించి రిపోర్టు చేయవలసనదిగా …

Read More »

సీనియర్ల సేవలు అభివందనీయం…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ హితం కాంక్షిస్తూ సంక్షేమ కార్యక్రమమలలో తమ వంతు సహకార మందిస్తున్న సీనియర్ సిటిజన్ల సేవలు అభి వందనీయమని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. సోమవారం కవిరాజ పార్క్ లో సీనియర్స్ సిటిజన్స్ భవనంలో LV ప్రసాద్ నేత్రవైద్య సంస్థ సౌజన్యంతో మొవ్వా విజయలక్ష్శి ఉచితనేత్ర పరీక్ష కార్యక్రమనికి ఆయన మఖ్య అతిథిగా హాజరై కేవలం కంటి పరీక్షలే కాకుండా వారికవరసరమైన కళ్ళజోళ్ళు ఇతర సదుపాయాలు కల్పించటం హర్షణీయమన్నారు. తన సహథర్మచారిణి దివంగత శ్రీమతి మొవ్వా …

Read More »

పల్స్ పోలియో సిబ్బందికి సహకారం…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం జరుతున్న పల్స పోలియో కార్యక్రమం 100%విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పల్స్ పోలియో సిబ్బందికి తమ వంతు సాకారం అందించారు. స్థానిక బస్టాండు సెంటర్లో సిబ్బందికి రోటరీ సంస్థ అద్యక్షుడు ఈదర వేంకటపూర్ణచంద్ శక్రటరీ P.శివరామకృష్ణ ప్రసాద్ అథ్వర్యంలో టోపీలను అందచేశారు. వారు మాట్లడుతూ పోలియో సమూల నిర్మూలనకు తమ సంస్థ లక్ష్యమని అందుకు సహకారం సదా అంటుందని పట్టణంలోని 65 కేంద్రాలలోని సిబ్బందికి టోపీలందచేశారు. అలాగే వ్యక్తులకూడ 21వ వార్డులో శాయి తన వంతు గా …

Read More »

27నపల్స్ పోలియోవిజయవంతం చేయాలి…

-తెనాలి MLA అన్నాబత్తుని శివకుమార్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం 27-2-22న జరిగే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెనాలి MLA అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. శుక్రవారం ఉదయం మునిసిపల్ చైర్ పర్సన్ ఖలేదా నసీం కమిషనర్ జస్వంతరావు వైస్ ఛైర్మన్లు మాలేపాటీ హరి ప్రసాద్ గుంటూరు కోటెశ్వరరావు సహచర కార్యకర్తలతో పోలియో మహమ్మారిని తుదమట్టించాలని పిలుపునిచ్చారు. అథికారులు సమన్వయంతో పనిచేసి పిల్లలకు మంచి ఆరోగ్య వంతమైన జీవితాన్ని ఇవ్వాలన్నారు. ఈ ర్యాలీలో అసిస్టెంటు కమిషనర్ గోపాలరావు, వైద్య …

Read More »

హర్షామోదంతో తెనాలి బడ్జెట్ అమోదం…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి మునిసిపాలిటి లో జరిగిన మున్సిపల్ బడ్జెట్ సమావేశం 2021-22సం॥రానికీ 177,18,81,392సవరించిన అంచనాలు అలాగే 2022-23 సం॥రానికి 196,93,57307 బడ్జెట్టు అంచనాలు ఆమోదించామని ఛైర్మన్ ఖాలేద నశీం ఆమోద మద్ర తెలుపగానె హాజరైన కౌన్సిల్ సభ్యులు తమ హర్షం వ్యక్తీకరిస్తూ బల్లలపై చప్పట్లీ చరిచారు. ఏదేమైనా సమావేశం విపక్ష ప్రతిపక్షాల మథ్య ఎటువంటి వివాదం, గొడవలు అరుపుల లెకుండా ప్రశాంతంగా త్వరగా ముగియటంతో సభ్యులు ఊపిరి పీల్చుకొన్నారు. శుక్రవారం జరిగిన ప్రత్యేక బడ్జెట్టు సమావేశం లో తొలుత …

Read More »

నూతన చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ శ్రీ మీడియా లోగో ఆవిష్కరణ…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన చిత్ర నిర్మాణ సంస్థ శ్రీశ్రీ మీడియా లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక బోస్ రోడ్ లోని టాలెంట్ ఎక్స్ ప్రెస్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా దర్శకుడు రత్నాకర్ పాల్గొన్నారు. శ్రీశ్రీ మీడియా లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ తెనాలిలో నూతన చిత్రనిర్మాణ సంస్థ ఏర్పాటు కావడం హర్షణీయం అన్నారు. దర్శకునిగా శ్రీశ్రీ మీడియా తనను ఎంపిక చేసుకోవడం సంతోషకరం అన్నారు. మార్చి మూడో …

Read More »

స్పందనలో 15 ఫిర్యాదులు…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం నిర్వహించిన స్పందన ఫిర్యాదులు 15అందాయని తెనాలి సబ్ కలెక్టర్ Dr నిథిమీనా అన్నారు. అందులో భూ ఆక్రమణలు భూ సమస్యలపై 9, తెనాలి 1టౌనులో పోలీసులు లంచాలు తీసుకొని FIRతో అరెష్టు చేయవలసిన నుండి లంచాలను తీసకొని క్రిమినల్స్ ను clean chitఇచ్చి క్రైం రేటు పోలీసులే పెంచుతున్నారన్న ఫిర్యాదు తో పాటు జగడిగుంటపాలెం లో మరదులు వేథిస్తున్నారని తాలూక పోలీసులకు ఫిర్యాదు చెసినా పోలీసుల ఉదాసీనత వైఖరితో వారిని వదిలేస్తున్నారని అత్తమామలు కుడ వారి …

Read More »

ఉపనయనాలు నిర్వహించటం హర్షణీయం…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపనయన కార్యక్రమాలు నిర్వాహకులు ఉచితంగా చేపట్టటం హర్షణీయమని తెనాలి శాసన సభ్యులీ అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. శనివారం విశ్వబ్రాహ్మణ సంస్కృత పాఠశాల వ్యవస్థాపకుల కీ.శే యలవర్తి ఆంజనేయశాస్త్రి 145వజయంతిని పురస్కరించుకొని నందులపేట కవిరాజపార్కు రోడ్ లోని సంస్కృత పఠశాలలో జరిగిన ఉపనయన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి “వటువు”లను దీవెంచారు, అనంతరం ఆయన మట్లాడుతూ పిల్లలకు ఆథ్యాత్శికత భావాలను నేర్పిస్తున్న నిర్వాహకును అభినందించారు.వేదపాఠశాలకు తన వంతు సహకారమందిస్తానని తెలిపారు. నిర్వాకులు పాలకమండలిఛైర్మన్ నూతలపాటి సురేష్ మాట్లాడుతూ …

Read More »

ఖైదీలకు చట్టాల పై న్యాయ అవగాహన…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి మండల న్యాయాథికార సంస్థ అథ్వర్యంలో స్థానిక సబ్ జైలులోని రిమాండు ఖైదీలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెనాలి 1వ అదనపు కోర్టు జూనియర సివిల్ న్యాయముర్తి మొహమ్మద్ రహంతుల్లా అన్నారు. శనివారం సాయంత్రం జైలులోని ఖైదీలను కలసి వారి నేరాలను తెలుసుకొని అవసరమైన ఏ విథమైన న్యాయ సహాయం అయిననూ కల్పిస్తామని మరియు వారికి జైలులో కల్పిస్తూ వారి భోజనం& ఇతర సదుపాయాల పై ఆరాతీసి తమ సంతృప్తిని వెలిబుచ్చారు.  ఈ కార్యక్రమంలో సబ్ …

Read More »