Breaking News

Tag Archives: tenali

మెకానిక్ కూతురు మేజిస్ట్రేటు

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి మారుమూల పినపాడు కు చెందిన మల్లెబోయిన వేంకట చంద్రశేఖర్ కుమార్తె “M.వేంకటవాహిని” ఇటీవల మేజిస్ట్రేటు గా ఎంపికయ్యారు. ఈమెతండ్రి పంపు మెకానిక్ గా (Plunber) పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా తెనాలి కోర్ఠుహాలులో మంళవారం బార్ అసోషియేషన్ సభ్యులు జడ్జి “వాహిని”ను ఘనంగా సన్మానించారు . అథ్యక్షుడు దాసరి శ్రీథర్ తమ బార్ అసోషియేషన్లోని అతిసాథారణ వ్యక్తికి జడ్జి రావటం తమకెంతో ఆనందంగా ఉందని ఆమె మరిన్ని ఉన్నత శిఖరలను చేరుతారని జూనియర్లు ఆమెను స్పూర్తిగా తీసుకోవాలన్నారు.తెనాలి …

Read More »

సమాజం లోనిమంచి చెడులను అద్దంలో చూపే జర్నలిష్టు లసేవలు శ్లాఘనీయం…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో జరగుతున్న లోటు పాట్లను అద్దంలో ప్రతిబింపచేసే జర్న లిష్టుల సేవలు శ్లాఘనీయమని గుంటూరు ZP ఛైర్మన్ హెన్రీ క్రిస్టినా అన్నారు. స్ఠానిక పాత సత్యనారాయణాటాకీస్ లో బుథవారం పత్రికా రంగంలో సేవలందిస్తన్న పాత్రికెయులకు Dr.BR.అంబేద్కర్ ఎక్స్ లెన్సీ అవార్డల ప్రదానం నకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై అనన్య సామాన్యంగా 24గంటలూ కష్టపడుతూ చాలా పేదరికంలో జర్నలిష్టులన్నారని వీరిలో చిన్న పెద్ద పత్రికల తారతమ్యంలేదని జరుగున్న క్రైం కల్చరల్ వర్తమానరజకీయాలను నిశితంగా గమనిస్తుండే వీరికి రావలసిన …

Read More »

ఘనంగా బుద్ధా టీవీ తెనాలి కార్యాలయం ప్రారంభోత్సవం…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలిలో నూతనంగా మీడియా సంస్థ బుద్ధ టీవీ కార్యాలయాన్ని స్థానిక బాలాజీరావుపేటలో మంగళవారం ప్రారంభించారు. బుద్ధ టీవీ సీఈఓ దుర్గారెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సతీష్‌రెడ్డి, అతిధులుగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ డివిజన్‌ కార్యదర్శి, దర్శకులు కనపర్తి రత్నాకర్‌, గుంటూరు ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు కుమార్‌ రాజలు కార్యాలయంలోని స్టూడియో, నూతన గదులను రిబ్బన్‌ కట్‌చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రత్నాకర్‌ మాట్లాడుతూ ఫైట్‌ ఫర్‌ బ్రైట్‌ నినాదంతో మీడియారంగంలోకి అడుగుపెట్టిన బుద్ధ టీవీ మీడియారంగంలో రాణించాలని …

Read More »

1-1-2022నాటికి 18 సం॥దాటిన వారు ఓటరుగా నమోదు చేయించుకోవాలి….

-తాసిల్దారు వేమూరు K.మోహనరావు తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : వయసు 18 సం॥రాలు దాటిన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని వేమూరు తహసిల్దారు K.మోహనరావు అన్నారు. గురువారం మార్చి వేమూరు నియోజకవర్గ పరిధిలోని వేమూరు నందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశానుసారం స్వీప్ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నందు విద్యార్థులకు ఓటరు నమోదు ఎన్ని సంవత్సరాలకు చేసుకోవాలి ! ఏ రకంగా ఓటు నమోదు చేసుకోవాలి ?అనే పలు విషయమై వారికి అవగాహన సదస్సు నిర్వహించడం …

Read More »

అన్నమాచార్యుల వారి ఆరాధనోత్సవాలు

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 519 వ ఆరాధనోత్సవములనువిజయవంతం చేయాలని సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం  శ్రీవాసవీకన్యకాపరమేశ్వరి ఆలయప్రాంగణంలో జరిపిన మీడియా సమావెశంలో శ్రీ వేంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తనా బృందం తెనాలివారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కళావేదికపై 29.3.2022. మంగళవారం సాయంత్రం 6.30.నుండి రాత్రి 9. గంటల వరకు స్థానిక కళాకారులు చిరంజీవి అక్షిత. యశస్విని. దేవీ లలిత . దుబ్బాకీర్తి.  కొండపి వసుంధర. టీవీఎస్ శాస్త్రిగారు. వీఎల్ సుజాత …

Read More »

నాటకరంగ రూపు రేఖల్ని మార్చిన సుందరం

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు నాటకరం రూపురేఖలనుతనదైన శైలిలో మార్చినాడని ప్రఖ్యాత సినీ రచయిత బుర్ర సాయి మాథవ్ అన్నారు. ప్రఖ్యాత రంస్థల నటుడు రచయిత దర్శకుడు ప్రయోక్త తల్లావఝుల సుందరం అకాల మరణానికి మంగళవారం సాయంకాలం జరిపిన సంతాప సభుకుహాజరై భేషజాలు లేకుండా సింపుల్ గ్ నాటకాన్ని రక్తి కట్టిస్తాడని కేవలం 2 పాత్రలతో ప్రదర్శితమైన “సూదిలో ఏనుగు”(తను అలపాటి లక్ష్శి )ప్రేక్షకులు మరువరని, తన ముక్కుసూటి తనం పనిలో నబథ్థత తో సినిమారంగంలో నిలదొక్కుకోలేక తనకు లభించవలసిన గౌరవం …

Read More »

లఘు చిత్రాలకు ప్రోత్సాహం కోసమే పోటీ…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : లఘు చిత్రాలకు ఆదరణ ప్రోత్సాహం కోసమే ప్రపంచ స్థాయిలో పోటీ నిర్వహిస్తున్నట్లు “స్వరలయ”నిర్వాహకులు లక్కరాజు సాయిఅన్నారు . సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత 2సం॥తమ సంస్ద కోవిడ్ ఉథృతితో కార్యక్రమాలు చేపట్టలేక పోయామని ఈ సం॥రం లఘచిత్రాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో దేశ విదేశాల్లోని తెలుగు వారితో లఘ చిత్రాలఎంట్రీలను మార్చి31లోగా swaralayafilms@gmail.comపంపాలని ప్రకటించామని తెలిపారు. అలాగే మరిన్ని వివరాలకు 98494 21908లో సంప్రదించాలని విజేతలకు ఏప్రియల్ 17న తెనాలి రామకృష్ణ కవికళాక్షేత్రంలో ప్రముఖ సినీ దిగ్గజం తమ్మరెడ్డి …

Read More »

మొక్కల తో పర్యావరణాన్ని కాపాడదాం

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి లో జీవకోటి మనుగడ సాగించాలంటె మాడో వంతు 33% అడవులు ఉండాలని కాని యూరప్ లో సాంస్క్రతిక పునరుజ్జీవంతో (Renaissance) వచ్చిన పారిశ్రామిక విప్లవంతో (Industrial Revolution) అడవుల విస్తీర్ణం బాగా తగ్గిందని తెనాలి DyvDMHO అన్నపూర్ణ తెలిపారు. సోమవారం మార్చి21 ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఇది ఈలాగే కొనసాగితే దీనివలన రానున్న రోజులలో జీవకోటి మనగడే ప్రశ్నార్థకంగా మారనుందన్నారు. దీనిన నివారించా లంటె మన మందరం ప్రాణవాయువు (O2)అందించె మొక్కలను నాటాలని అపుడే …

Read More »

ప్రజలకు చేరువగా సమాజహితం కోరాలి…

-ఏపీడబ్ల్యూజేఎఫ్ డైరీల ఆవిష్కరణలో నేతల పిలుపు తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టులు అత్యంత విలువైన సమాచారంతో ప్రజలకు చేరువగా ఉండాలని, పాత్రికేయ రంగం ద్వారా సమాజంలో వేళ్లూనుకుని పోయిన కుళ్లును పెకిలించాలని, ప్రజలకు చేరువగా సమాజహితం కోరుకోవాలని, అందుకు ఏపీ డబ్ల్యూ జే ఎఫ్ రూపొందించిన డైరీ లోని సమాచారం బాగా ఉపయోగపడుతుందని ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ అధ్యక్షుడు టి.రవీంద్రబాబు అన్నారు. ఆదివారం స్థానిక బోస్ రోడ్డులోని టాలెంట్ ఎక్స్ప్రెస్ కార్యాలయంలో ఏపీయూడబ్ల్యూజేఎఫ్ డైరీలను అధ్యక్షుడు తేళ్ల రవీంద్రబాబు, డివిజన్ …

Read More »

ఏప్రిల్ 3నుండి పద్యనాటక పోటీలు…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : కళల కాణాచి తెనాలి, వేద గంగోత్రి విజయవాడ సంయుక్త ఆథ్యర్యంలో ఏప్రిల్ 3నండి7వరకు ద్వితీయ జాతీయస్థాయి పద్యనాటక పోటీలు తెనాలి రామకృష్ణ కవికళాక్షేత్రంలో నిర్వహించనున్నామని కళల కాణాచి అద్యక్షుడు బుర్రా సాయిమాథవ్ తెలిపారు. స్థానిక CPI కార్యాలయమునందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థ ఏప్రిల్ లో పౌరాణిక అక్టోబర్ లో సాంఘిక నాటక పోటీల నిర్వహణలో సాంప్రదాయంగా పౌరాణిక నాటక పోటీలు నిర్వహిస్తుందన్నారు. ఈ పర్యాయం తన తండ్రి బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి …

Read More »