Breaking News

Tag Archives: tenali

ఘనంగా లెనిన్ 99వ వర్ధంతి

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఏఐటీయుసి, ఇస్కఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి జరిగే పోరాటానికి విఐ లెనిన్ చూపిన బాట నేటికీ దిక్సూచిల కొనసాగుతుందని ఇస్కాఫ్ తెనాలి డివిజన్ అధ్యక్షులు ఏఐటీయుసి తెనాలి అధ్యక్షులు యస్. గురుబ్రహ్మం నివాళులర్పించారు. తెనాలి గాంధీనగర్లో ఇస్కాప్ కార్యాలయంలో ఆదివారం లెనిన్ 99వ వర్ధంతి సభ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి గుంటూరు జిల్లా అధ్యక్షులు బొల్లిమంత కృష్ణ అధ్యక్షత వహించారు. గురుబ్రహ్మం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సోషలిజం ఎలా ఉంటుందో మానవాళికి ఆచరణలో చూపించిన …

Read More »

ముక్కోటి  ఏకాదశి ఉత్సవాలలో శ్రీ పరశురామావతారం

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ లక్ష్మీ పద్మావతి వేంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠ పురం తెనాలిలో ముక్కోటి  ఏకాదశి ఉత్సవాలలో భాగంగా స్వామివారు శ్రీదేవి శ్రీ భూదేవి సమేతంగ స్వామి వారు శ్రీ పరశురామావతారంలో  ఆరో  రోజు బుథవారం భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు  పెద్ద సంఖ్యలో నేడుస్వామివారిని  దర్శించుకొన్నారు. రేపు గురువారం  స్వామివారు శ్రీ రామా వతార రూపంలో దర్శన మీయనున్నారు.

Read More »

ఈనెల 12 నుంచి రత్నాకర్ దర్శకత్వంలో వీడియో ఆల్బమ్ షూటింగ్ ప్రారంభం

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : దర్శకుడు రత్నాకర్ కనపర్తి దర్శకత్వం లో నా నావలో అనే క్రిస్మస్ ప్రత్యేక వీడియో ఆల్బమ్ షూటింగ్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆల్బమ్ నిర్మాణ సంస్థ జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ ఆధ్వర్యం లో స్థానిక సరళనగరలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. నా నావలో ఆల్బలం సంభందించిన ప్రచార పోస్టర్స్ ను అమిరినేని వెంకట్ ప్రసాద్ ఆవిష్కరించారు. దర్శకుడు రత్నాకర్ మాట్లాడుతూ గతం లో జోవెన్ బ్యానర్ లో, నీల కోటేశ్వరరావు …

Read More »

విలేకర్ల సేవలు అభినందనీయం

– ప్రవాసాంద్రుడు అమిరినేని వెంకట్ ప్రసాద్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో విలేకర్ల సేవలు అభినందనీయం అని ప్రవాసాంధ్రుడు అమిరినేని ప్రసాద్ అన్నారు. స్థానిక జె.ఎం.జె. కళాశాల వద్ద గల ఆయన నివాసంలో బుధవారం ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిధి పాల్గొన్నారు. వెంకట్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభిత్వానికి మధ్య వారధిగా పని చేస్తూ సమాజాన్ని చైతన్య వంతం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమానికి శ్రద్ద తీసుకోవాలన్నారు. ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు ఎం. …

Read More »

‘రాజయోగం’ చలనచిత్రం డిసెంబర్ 9న విడుదల…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ‘రాజయోగం’ చలనచిత్రం డిసెంబర్ 9 తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కాబోతుంది. అన్ని వర్గాల వారిని అలరిస్తుందని తెలుపుతున్నారు.

Read More »

బహుముఖ ప్రజ్ఞాశాలి బొల్లిముంత శివరామకృష్ణ

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయునిగా, అధ్యాపకునిగా, అరసం నేతగా, కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా, నవలా, కధా, రచయితగా అభ్యదయ సినీ రచయితగా, పత్రికా సంపాదకునిగా, సంగీత దర్శకునిగా, నటునిగా, స్త్రీ పాత్ర ధారిగా బహుముఖ ప్రజ్ఞాశాలి బొల్లిముంత శివరామకృష్ణ అని అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సంపాదకులు గోలి సీతారామయ్య చెప్పారు. తెనాలి గాంధీనగర్ బొల్లిముంత శివరామకృష్ణ పౌండేషన్ హాలులో ఆదివారం బొల్లిముంత ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, ఇస్కఫ్ సంయుక్త ఆధ్వర్యంలో శివరామకృష్ణ 102 జయంతి సభలో ఆయన మాట్లాడారు. …

Read More »

సంస్కారంతో కూడిన విద్య అవసరం…

-MLA అన్నాబత్తుని శివకుమార్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి విద్యార్థులకు చైతన్యంతో సంస్కారవంతమైన విద్య అవసరం ఉందని శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. పండిట్ నెహ్రూ చాచా 133వ జయంతి సందర్భంగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 14, 15 తేదీలలో జరుగుచున్న International Children Film Festival కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు మంచి క్రమశిక్షణ, తల్లి దండ్రులు గురువులపై గౌరవం ఉంటే వారు భవిష్యత్తు లో తమదైన వృత్తిలో ఉజ్వలంగా రాణిస్తారన్నాని, వారు అంటే …

Read More »

ఘనంగా ఏ.ఐ. టి.యూ.సి ఆవిర్భావ దినోత్సవం…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త: అల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏ.ఐ. టి.యూ.సి) 103వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెనాలిలో సోవవారం ఏ.ఐ. టి.యూ.సి తెనాలి డివిజన్ అధ్యక్షుడు, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అడిషినల్ జనరల్ సెక్రటరీ ఎస్. గురు బ్రహ్మం ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంస్ధ అయిన ఏ.ఐ. టి.యూ.సి కి 103 సంవత్సరాల ఘన చరిత్ర ఉందని గురు బ్రహ్మం అన్నారు. 1920 సంవత్సరం …

Read More »

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

-జర్నలిస్టుల కోర్కెల దినోత్సవంలో వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ డిమాండ్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్రనాయకత్వం పిలుపు మేరకు సోమవారం కోర్కెల దినోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనాకు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని ఫెడరేషన్ నాయకులు అందజేసారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షులు మంచికలపూడి రవికుమార్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం …

Read More »

ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులుగా రవికుమార్, కోటేశ్వరరావు ఎంపిక

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్ష కార్యదర్శులుగా పట్టణానికి చెందిన మంచికలపూడి రవి కుమార్(ప్రజాశక్తి), దొండపాటి కోటేశ్వరరావు (సూర్య) లు ఎంపికయ్యారు. స్థానిక టీబి రోడ్ పెన్షనర్ హాల్లో మంగళవారం ఉదయం డివిజన్ స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి సీనియర్ జర్నలిస్టు గురిందపల్లి ప్రభాకర రావు అధ్యక్షత వహించారు. ఫెడరేషన్ గౌరవ సలహాదారులు బచ్చు సురేష్ బాబు, ఎస్.ఎస్ జహీర్ పర్యవేక్షణలో డివిజన్ స్థాయి నూతన కమిటీను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. నూతనంగా …

Read More »