Breaking News

Tag Archives: tenali

తెనాలిలో రామాచార్యులు విగ్రహవిష్కరణ

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి అగ్రనేత, అర్చక ఉద్యమ పితామహుడు దివంగత తమిరిశ రామాచార్యులు కాంస్య విగ్రహావిష్కరణ తెనాలి ట్యాంక్ బండ్ పై ఆయన తనయుడు డాక్టర్ అనంతాచార్యులు నేతృత్వంలో మంగళవారం వైభవంగా జరిగింది. త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి రామాచార్యులు విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. టుబాకో బోర్డు మాజీ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు …

Read More »

రత్నాకర్ దర్శకత్వంలో నూతన చిత్రం ప్రారంభం

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : సి.కె మీడియా బ్యానర్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం కనపర్తి రత్నాకర్ దర్శకత్వంలో బుధవారం ఉదయం చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిధులుగా దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుజ్జర్ల మూడి కృపాచారి పాల్గొన్నారు. బాలల చిత్ర ఆవశ్యకతను వివరించారు. నేటి విద్యావ్యవస్థ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రం ప్రేక్షులను అలరిస్తుందని ఆకాంక్షవ్యక్తంచేసారు. చిత్రాన్ని నిర్మిస్తున్న అమిరినేని వెంకట్ ప్రసాద్, సాదు సుస్మిత, కన్నెగంటి రవిలను అభినందించారు. చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్న చైల్డ్ …

Read More »

తెలుగు సినిమా లెజెండరీ మెమోరియల్ అవార్డు అందుకున్న రత్నాకర్

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణానికి చెందిన దర్శకుడు కనపర్తి రత్నాకర్ తెలుగు సినిమా లెజెండరీ మెమోరియల్ అవార్డు ను అందుకున్నారు. నేస్తం ఫౌండేషన్, తెలుగు సినిమా వేదిక సంయుక్త అధ్వర్యంలో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో మంగళవారం రాత్రి తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకలు ఘనంగా గా జరిగాయి. ఈ సందర్భంగా సినీ రంగం లో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి తెలుగు సినిమా లెజెండరీ మెమోరియల్ అవార్డు లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అగ్ర …

Read More »

తెలుగు సినిమా లెజెండరీ మెమోరియల్ అవార్డు అందుకున్న రత్నాకర్

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణానికి చెందిన దర్శకుడు కనపర్తి రత్నాకర్ తెలుగు సినిమా లెజెండరీ మెమోరియల్ అవార్డు ను అందుకున్నారు. నేస్తం ఫౌండేషన్, తెలుగు సినిమా వేదిక సంయుక్త అధ్వర్యంలో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో మంగళవారం రాత్రి తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకలు ఘనంగా గా జరిగాయి. ఈ సందర్భంగా సినీ రంగం లో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి తెలుగు సినిమా లెజెండరీ మెమోరియల్ అవార్డు లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అగ్ర …

Read More »

8న షర్మిల తెనాలి సెంబ్లీకి రాక

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేకహోదా పేరుతో ధర్నా చేయడంతో పాటు జిల్లాల వారీగా సభల్ని పెట్టాలన్న భాగంగా 8న తెనాలి, కొలకలూరు రానున్నారు. సీనియర్ నేతలంతా యాక్టివ్ అయ్యారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున చిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా నేతలకు ఓపిక ఉండేది కాదు. ఎందుకంటే మీడియా పట్టించుకోదు. ప్రజలకూ ఆసక్తి ఉండదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. షర్మిల సమావేశం ఏర్పాటు చేశారంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. మీడియా సమావేశం పెడితే ప్రత్యేకంగా కవరేజీ …

Read More »

అంతర్జాతీయ హ్యుమన్ రైట్ అవార్డ్ అందుకున్న రత్నాకర్

తెనాలి,  నేటి పత్రిక ప్రజావార్త : పట్టణానికి చెందిన జర్నలిస్ట్, దర్శకుడు కనపర్తి రత్నాకర్ అంతర్జాతీయ హ్యుమన్ రైట్ అవార్డ్ శుక్రవారం అందుకున్నారు. ఒడిస్సా కు చెందిన ప్రముఖ విద్యా సంస్థ కుముడిని ఈ అవార్డును రత్నాకర్ కు జర్నలిస్ట్ గా, ఫిల్మ్ మేకర్ గా చూపిన ప్రతిభకు గాను అందించారు. ఈ సందర్భంగా రత్నాకర్ ను పాత్రికేయులు, మేకల సుబ్బారావు, పుట్ల పున్నయ్య, శ్రీకాంత్, దాసరి వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, శేఖర్, గుమ్మడి ప్రకాష్ రావు, ఎస్.ఎస్. జహీర్ తదితరులు అభినందించారు.

Read More »

అభివృద్ధి – సంక్షేమం నినాదంతో ఎన్నికలకు సిద్ధమవుదాం

-తెనాలి నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు ఎన్నికలకు సన్నద్ధం కావాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. అభివృద్ధి – సంక్షేమం నినాదంతో.. పేదరిక నిర్మూలన అజెండాతో ముందుకు వెళ్దామని తెలిపారు. రూ.12 లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి జాడలు మాత్రం కనబడడం లేదన్నారు. ఇప్పుడు సిద్ధం.. సిధ్ధం అంటూ …

Read More »

మాడవీథుల తలపించిన తెనాలి వీథులు

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం నుండి తెనాలి తాలూక హైస్కూలు గ్రౌండులో ప్రారంభం కానున్న గోవిందనామ జపయఙ్ఞ పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయత్రం నిర్వహించిన నగరోత్సవం తెనాలి పుర ప్రజలకు తిరుమల మాడవీథులు స్పురణకు వచ్చాయి. మార్కెట్ వద్దగల రామాలయం నుండి గాంథీచౌక్ బోసీరోడ్ మీదుగా తాలుక హైస్కూలు గ్రౌండువరకు “లక్ష్శీపద్మావతి సమేత సుందర శ్రీనివాసమూర్తి పెరుమాళ్ళు స్వామి” ఉరేగింపులో మహిళల పెద్దసంఖ్యలో పాల్గొని కోలాటం చేస్తూ నగరంలొ ప్రజలకు భక్తి భావం పెంపొందించారు, అనంతరం బాలస్విమీజీ అథ్వర్యంలో మంత్రోఛ్ఛారణలమథ్య …

Read More »

వేమూరు నియోజకవర్గం జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

వేమూరు, నేటి పత్రిక ప్రజావార్త : అంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వేమూరు నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. గుంటూరు జిల్లా తెనాలిలో గురువారం ఉదయం ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. అధ్యక్షునిగా మేకల సుబ్బారావు(ఆంధ్ర ప్రభ), ప్రధాన కార్యదర్శి గా పులివర్తి బుల్లయ్య (సాక్షి), ఉపాధ్యక్షునిగా కరేటి సాంబశివరావు ( ప్రజా ప్రవాహం), సహాయ కార్యదర్శులు గా దాసరి వెంకటేశ్వరరావు (ఉదయం), యల్లమాటి రామకృష్ణ బాపనయ్య (టి వి 11) లను ఏకగ్రీవంగా …

Read More »

తెనాలి నియోజకవర్గంలో అంబరాన్ని తాకిన సంక్రాంతి సంబరాలు

-జనసేన నాయకులు, వీర మహిళలు గ్రామల్లో నిర్వహించిన మన ఊరు –మన ఆట కార్యక్రమాల్లో పాల్గొన్న పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగువారి సంప్రదాయ పండుగ సంక్రాంతి సంబరాల్లో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  ఆదివారం ఉత్సాహంగా పాల్గొన్నారు. మకర సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి రోజున నియోజకవర్గం అంతటా వివిధ గ్రామాల్లో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళల ఆధ్వర్యంలో ‘మన ఊరు – మన ఆట’ కార్యక్రమాలు …

Read More »