– తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి -సినీ నటి నర్తకి మంజు భార్గవికి జీవన సౌకర్య పురస్కారం -సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావుకి ప్రతిభా పురస్కారం తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఆనందమయంగా మనుగడ సాగాలంటే అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉన్నదానితో సంతృప్తి చెంది కళలను ఆశ్రయించాలని తెలుగు, సంస్కృతం అకాడమీ చైర్ పర్సన్ శ్రీమతి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. సంగీత సాంస్కృతిక సంస్థ ‘స్వరలయ వేదిక’ రజతోత్సవం అలాగే 500 వ కార్యక్రమ సభ తెనాలిలో శనివారం రాత్రి వైభవపీతంగా …
Read More »Tag Archives: tenali
16 న తెనాలిలో స్వరాలయ వేదిక రజతోత్సవాలు
-సినీనటి, నర్తకి మంజు భార్గవికి 2023- జీవన సాఫల్య పురస్కారం -పత్రికా రంగంనుంచి సీనియర్ జర్నలిస్డు నిమ్మరాజు’కు పురస్కారం తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ సినీనటి, నర్తకి మంజుభార్గవికి జీవన సాఫల్య పురస్కారం అందజేయనున్నారు. ఈ సందర్భంగా పత్రికా రంగంనుంచి సీనియర్ జర్నలిస్డు నిమ్మరాజు’కు సత్కారం చేయనున్నారు. అలాగే వివిధ రంగాలలో సేవలు అందించిన విశేష వ్యక్తులకు కూడా తెనాలిలో జరిగే స్వరాలయ వేదిక వారినందరినీ సత్కరించనున్నట్లు స్వరాలయ వేదిక వ్యవస్థాపకులు లక్కరాజు వెల్లడించారు. ఈనెల 16న శనివారం సాయంత్రం ఐదుగంటలకు …
Read More »రుమేనియాలో పసిడితో మెరిసిన తెనాలి షబీనా
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిభకు పేదరికం అడ్డురాదనితెనాలిలో ఓ ఆటోమెకానిక్ ఇంట పుట్టిన తెనాలి అమ్మాయి షేక్ షబీనా మరోసారి నిరూపించింది.ఈనెల 24నుండి రుమేనియాలో జరుగుచున్న ప్రపంచ సబ్ జజూనియర్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ పోటీలో 84 Kgల విభాగగంలో గత రాత్రి Squat లో బంగారు పతకంసాథించింది. Bench Press లో 4వస్థానం Dead Lift లో కంచు పతకం(Bronze) సాథించి ఆంథ్ర ప్రదేశ్ కే వన్నె తెచ్చింది. ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
Read More »వీరులత్యాగాలు భావి తరాలకూ స్పూర్తికావాలి
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : అమర వీరుల త్యాగాలు భావితరాలకు స్పూర్తి కావాలని రాష్ట్రనీటిపారుదల శాఖమంత్రి అంబటి రాంబాబు అన్నారు .శనివారం 82 సం॥రాల క్రితం జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం లో 1942 ఆగస్టు 12న తెనాలి పట్టణంలో జరిగిన ఉద్యమం అందోళనలో పోలీసు కాల్పులలో ఏడుగురు ఉద్యమకారులు అమరులయ్యారని ఆ అమర వీరుల స్మృతి చిహ్నంగా వారికి ఘనంగా నివాళ్ళు అర్పించటం అందరి కర్తవ్యమన్నారు, ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్న ప్రాంతంలో నాగరికత వృథ్థి ఛెంది ప్రజలు చైతన్య వంతులౌతారని …
Read More »చెప్పింది చేయడమే సుపరి పాలన
-ప్రజలకిచ్చిన హామీలు అమలు పరిచారా లేదా అనేది సుపరిపాలనకు గుర్తు -కొన్ని పత్రికలు ప్రజల్లో కృత్రిమ వ్యతిరేకత సృష్టించే పనిలో తలమునకలై వున్నాయి. -మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : “చెప్పింది చేయడమే సుపరి పాలన” అని, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి ఆధ్వర్యంలో “సుపరిపాలన” జరుగుతోందని, రాష్టం అత్యంత ప్రశాంతంగా ఉందని సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. వై.ఎస్.ఆర్ మేధావులఫోరం ఆధ్వర్యంలో తెనాలి పెన్షనర్స్ హోమ్ లో”సుపరిపాలన దిశ గా ఆంధ్ర …
Read More »న్యాయవ్యవస్థపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి
-సీనియర్ ఏపిపి సుకుమార్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : న్యాయవ్యవస్థపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సీనియర్ ఏపిపి సుకుమార్ అన్నారు. స్థానిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ కార్యాలయం లో శుక్రవారం ఫోర్త్ ఎఎంఎం, జూవినిలి జస్టిస్ బోర్డ్ కోర్ట్ గుంటూరు సీనియర్ ఎపిపి గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సుకుమార్ అభినందన సభ జర్నలిస్ట్ నేత కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సభలో సుకుమార్ మాట్లాడుతూ సత్వర న్యాయం జరగాలంటే సాంకేతిక పరిజ్ఞానం అవసరమన్నారు. వృత్తి పరంగా కేసుల సత్వరపరిస్కారానికి తనవంతు …
Read More »బహుముఖప్రజ్ఞాశాలి కలిమిశ్రీకి ‘సాహితీ తపస్వి’ బిరుదు ప్రదానం
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ సాహితీవేత్త, నవమల్లెతీగ సాహిత్య పత్రిక సంపాదకుడు, నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ (కలిమికొండ సాంబశివరావు) తెలుగు సాహిత్యానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా గుర్రం జాషువా స్మారక కళాపరిషత్ జాషువా పురస్కారం అందజేసింది. తెనాలి కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణమండపంలో ఆదివారం జరిగిన దుగ్గిరాల వారి కళాపరిషత్ 35వ వార్షికోత్సవంలో బహుముఖప్రజ్ఞాశాలి కలిమిశ్రీని ‘సాహితీ తపస్వి’ బిరుదుతో సత్కరించారు. పలువురికి మహాకవి జాషువా పురస్కారాలు అందజేశారు. గజల్ శ్రీనివాస్ ను విశిష్టపురస్కారంతో, ఘంటా విజయకుమార్ ను …
Read More »అణచివేతబడిన వారికి బాసట కల్పించిన బాబు జగజ్జీవన్ జీవితం స్పూర్తిగా తీసుకోవాలి
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : బాబూజీ గా ప్రసిథ్థి పొందిన భారత ఉప ప్రథాని బాబూ జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల జీవాతాల ఉథ్థరణకు విశేషకృషిచేశారని ఆయన జీవితాన్ని నేటితరం స్పూర్తిగా తీసికోవాలని స్థానిక శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు, బుథవారం తెనాలిరైల్యేస్టేషన్ వద్ద ఆయన విగ్రహానికి 116వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.అనంతరం ఆయన చేసిన సేవలు స్మరించుకొన్నారు. రాష్ట్ర బిసి సంఘ అద్యక్షులూ కేశన శంకరరావు మాట్లాడుతూ రాజ్యాథికారం అందరూ శాసించాలని సమాజంలోని బహుజనుల ఐకమత్యంగా ఉంటేనే ఇది …
Read More »సినీ రాజకీయ రంగాల్లో NTRది చెరగని ముద్ర
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : సినీ జ కీయరంగాలలో NTRది చెరగని ముద్ర అని NTRతనయీడు హిందూపురం శాసన సభ్యుడు బాలకృష్ణ అన్నారు. బుథవారం స్థానిక పెమ్మసాని థియేటర్లో NTR శతజయంతి ఉత్సవాలలో ఆయన మాట్లాడుతూ తనకు జన్మనిచ్చి, అభిమానుల మనసులో చోటు కల్పించిన తన తండ్రి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్న ఆయన ఈ సందర్భంగా ఎన్టీఆర్ గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఎవరి రుణాన్ని ఉంచుకోలేదని తనను ఆదరించిన ప్రజల కోసం తన …
Read More »మాస్టారు మాస్టారు వీడియో సాంగ్ షూటింగ్ ప్రారంభం
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక చినరావూరు లోని శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం లో గురువారం ఉదయం మాస్టారు.. మాస్టారు అనే వీడియో సాంగ్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. దర్శకుడు కనపర్తి రత్నాకర్ ప్రారంభోత్సవం లో ముఖ్యఅతిథిగా పాల్గొని నటీ,నటులపై క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ది స్ట్రేంజ్ డ్రీమర్స్ బ్యానర్ పై నిర్మాత ప్రవల్లిక కొండ్రు ఈ సాంగ్ ను రూపొందిస్తున్నారు. కొరియోగ్రాఫర్ కిరణ్ కొండ్రు దర్శకత్వం వహిస్తున్నారు. హీరో, హీరోయిన్ లుగా బబులు చెర్రీ, కావ్యాలు నటిస్తున్నారు. డి. …
Read More »
Prajavartha Online Telugu News