తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం నెల్లూరు డివిజన్లో నెం2 గా ఉన్న APSRTC తెనాలి డిపోను నెం. 1.గా ఉంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం నూతనంగా 6 కొత్త బస్సులను ప్రారంభిస్తూ ప్రయాణీలకు మెరుగైన సౌకర్యాలను అందించి రాబడి మార్గాలను పెంచాలన్నారు. బెంగుళూరుకు , మరో బస్సు కేటాయించాలని , డిపోలోని సమస్యలు శాస్వతంగా పరిష్కరించాలని అందులకు తాను సదా సహాయకారాలను అందిస్తాని 30 లక్షలను తక్షణమే మంజూరు చెశారు. ఈ ప్రారంభకార్యక్రమానికీ హెచ్చుసంఖ్యలో …
Read More »Tag Archives: tenali
సమాజం అంతా ఓటు హక్కు వినియోగించాలి
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కును సమాజంలోని ప్రతి ఒక్కరూ విధిగా ఉపయోగించుకోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మరియు మునిసిపల్ కమిషనర్ అయిన బండి శేషన్న బ్యాంక్ ఉద్యోగులకు,కస్టమర్లకు పిలుపు నిచ్చారు. మంళవారం స్వీప్ (SVEEP) ఓటర్ల అహగాహన కార్యక్రమంలో కొత్తపేట లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కార్యాలయంలో ఉద్యోగులకు ” ఓటు హక్కును వినియోగించుకుందాం – ధర్మ బద్ధమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకుందాం ” అంటూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా SBI చీఫ్ మేనేజర్ AVR పవన్ …
Read More »తెనాలిలో జనసేన గర్జన
-జన ప్రవాహంతో కిక్కిరిసిన పుర వీధులు -జయహో జనసేనాని అంటూ నినదించిన జనం -పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికిన తెనాలి ప్రజానీకం -రెండున్నర గంటలపాటు పవన్ కళ్యాణ్ రోడ్ షో -హారతులు, గజమాలలతో స్వాగతించిన జన సైనికులు, వీర మహిళలు -ఆంధ్రా ప్యారిస్ లో జనసేనాని వారాహి విజయ భేరీ -పొత్తు గెలవాలి.. జగన్ రెడ్డి పోవాలి అంటూ నినదించిన ప్రజలు తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రా ప్యారిస్ గా పేరొందిన తెనాలి పట్టణాన్ని- వారాహి విజయ భేరీ …
Read More »అంబేద్కర్ ఎక్స్ లెన్సీ అవార్డు అందుకున్న శ్యామ్ సాగర్
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిజంలో ప్రతిష్టాత్మకంగా విశిష్ట సేవలు అందించిన జర్నలిస్ట్ అంబటి శ్యామ్ సాగర్ ఎంతైనా అభినందనీయులని, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ అన్నారు. శనివారం, ఆర్టీసీ బస్టాండ్ వద్ద, అంబేద్కర్ రీడింగ్ కాన్ఫరెన్స్ హాల్లో టాలెంట్ ఎక్స్ప్రెస్, టివి 7ఇండియా న్యూస్, అధినేతల ఆధ్వర్యంలో అంబేద్కర్ ఎక్సలెన్సీ , అవార్డు అందజేశారు. శాలువా నిలువెత్తు పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ అబ్రహం లింకన్ మాట్లాడుతూ, జర్నలిస్టుల …
Read More »క్రమశిక్షణ దాతృత్వాన్ని నిర్టేశించేది రంజాన్
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ముస్లిం ,సమాజంలో క్రమశిక్షణతో దాతృత్వ బుథ్థితో మెలగాల్సిన విథి విథానాలను రంజాన్ పవిత్రమాసం నిర్థేశిస్తుందని గుంటూరు MP అభ్యర్ఠి పెమ్మసాని చంద్రశేఖర్అన్నారు. ఆదివారం సాయంత్రం తెనాలి నటరాజ్ థియోటర్లో తెనాలి అసెంబ్లీపరిథిలోని ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో ఆయన మాట్లాడుతూ ఈ కొద్దిరోజుల ముస్లిం సోదరులతో పరిచయం పరులఆకలిని తృప్తిగా తీర్చే విథం, పరస్పరం ఆహార పదార్థాలు తినిపించటం తనకు ఎంతో ఆనందం ఇచ్చిందని ముస్లిం లకు ఏసమస్య వచ్చినా తమ ఉమ్మడి ప్రభుత్వం ముందుంటుందని …
Read More »మసక బారిన ప్రతిష్టను వెలుగులోకి తేవాలి
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5ఏదేళ్ళ ప్రభుత్వకాలం లో తెనాలి పట్టణం ఏ అభివృథ్థికి నోచుకోక పోగా మరింతగా దిగజారిందని తెనాలి జనసేన అభ్యర్ఠి నాధెండ్లమనోహర్ అన్నారు. ఆదివారం స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ కార్యాలయంలో ఉదయం వాకర్ల సమావేశంలోఆయన ముఖ్య అతిథిగా హాజరై ఈక్లబ్ లో తన కంటే ఉన్నత విద్య అభ్యసించిన మేథావులున్నారని గత పాలనలో ఏమేరకు నష్టపోయామో గ్రహించాలని యువత ఉపాథి లేక విరివిగా లభ్యతయ్యే గంజాయికి అలవాటుపడ్డారని, ఇసుక అక్రమార్జనతో బేల్దారు పనుల్లేక వివిథ రాష్ట్రాలకు వలస …
Read More »అందరు ఓటువేస్తేనే ప్రజాస్వామ్యం
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ఓటు హక్కున్న వారందరూ ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యాన్ని ని కాపాడిన వారమౌతామని తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్(IAS) అన్నారు. ఆదివారం సాయంత్రం తెనాలిలోని కవి రాజా పార్క్లోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో SVEEP కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మరియు రిటర్నింగ్ ఆఫీసర్ తెనాలి పాల్గొని సీనియర్ ఓటర్లతో సంభాషించి మీరు ఓటు వేసి అందరితో ఓటు వేయించాలని కోరారు, ఈ కార్యక్రమంలో తెనాలి తహసిల్దారు శ్రీనివాసరెడ్డి కమిషనరు బండి శేషన్న సీనియర్ సిటిజన్ …
Read More »ఆత్మవిశ్వాసంతో తమ వ్యాపారాలు చేసుకోవాలి…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి లో వ్యాపారస్తులు పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రశాంతమైన వాతావరణంలో తమ వ్యాపార కార్యకలాపాలు సాగించుకోవాలని అందుకు తమ సహకారం అంటందని జనసేన అభ్యర్ఠి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం గంగానమ్మపేట మార్వాడి గుడి సమీపంలో ది తెనాలి వెండి, బంగారం నగల వర్తకుల సంఘం భవనంలో ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హాజరైన జైన సంఘ నాయకులతో మాట్లాడుతూ పెదరావూరు- మంగళగిరి 4 రోడ్లనిర్మాణం టౌన్ లో Ring Road పూర్తి ఇన్ఫ్రాష్ట్రక్చ్ర్ ర్ తో …
Read More »పొట్టి శ్రీరాములుకు గాంధీ నాగరాజన్ నివాళి…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి పొట్టి శ్రీరామలు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్.ఆర్.గాంధీనాగరాజన్ పిలుపునిచ్చారు. శనివారం అమరజీవి పొట్టి శ్రీరామలు జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా, తెనాలిలో గాంధీచౌక్ సెంటర్లోని పొట్టి శ్రీరామలు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్.ఆర్.గాంధీనాగరాజన్ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలను సైతం పొట్టి శ్రీరాములు తృణప్రాయంగా త్యాగం చేశారని అన్నారు. రాజకీయ నాయకులు తమ స్వార్థాన్ని వీడి ప్రజల కోసం …
Read More »జ్ఞాన శేఖర్ సేవలు అభినందనీయం
చేబ్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : మానవ సేవయే మాధవ సేవ అని, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో మంచి గుర్తింపు పొందిన గల్లా ఙ్ఞాన శేఖర్ అభినందనీయులు అని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య పట్టేటి రాజ శేఖర్ అన్నారు. స్థానిక చేబ్రోలు అంబేడ్కర్ సెంటర్ లో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో వేసవి కాలం దృష్ట్యా మంచినీటి చలివేద్రం ను రాజశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గా ఆయన మాట్లాడుతూ జ్ఞాన శేఖర్ పేదలకు …
Read More »
Prajavartha Online Telugu News