-11వ అదనపు జిల్లా జడ్జి: G.మాలతి తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 12 2022 వ న జరుగ నన్న జాతీయ లోక్ అదాలత్ సద్వినయేగం చేసుకోవాలని తెనాలి మండల న్యాయ సేవాథికార అద్యక్షులు మరియు “11”వ అదనపు జిల్లా న్యాయమూర్తి G.మాలతి తెలిపారు. ఈ మేర శుక్ర వారం ప్రకటన విడుదల చెస్తూ తెనాలి మండల న్యాయ సేవా అధికార కమిటీ ఆధ్వర్యం లో తెనాలి కోర్టు ప్రాంగణం నందు “జాతీయ లోక్ అదాలత్ నందు మోటార్ వాహన ప్రమాద …
Read More »Tag Archives: tenali
బ్రాహ్మణ పరిషత్ సేవలు ఆదర్శనీయం…
-శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి బ్రాహ్మణ పరిషత్ సేవలు రాష్ట్రానికేఆదర్శనీయమని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు .స్థానిక రామలింగేశ్వర పేటలోని మూల్ఫూరి సబ్రమణ్యశాస్త్రి కళ్యాణ మండపం లో శనివారం 15న జరిగిన నూతన సం॥కేలండర్ ఆవిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథి గా హాజరై కెలండరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ అన్ని వర్గాలతో పాటూ బ్రాహ్శణుల సంక్షేమానికి విశేషకృషి చేస్తుందని డైరక్టరు పదవికి తాను సిఫార్సు చెసిన T.ప్రసూనాంబను జగన్మోహనరెడ్డి …
Read More »సమాజ చైతన్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైంది…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ చైతన్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని, అదే సమయంలో బాధ్యతాయుతమైందని ప్రముఖ సీనియర్ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు అన్నారు. స్థానిక కొత్త పేటలోని ఏపి పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ ఆద్వర్యంలో సంక్రాంతి సంబరాలు, తెనాలి, వేమూరు నియోజకవర్గాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఫెడరేషన్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు టి.రవీంద్రబాబు, కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత జర్నలిస్టుల సంక్షేమానికి ఫెడరేషన్ చేస్తున్న కృషిని, …
Read More »రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్లపై నడుస్తుంది…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళపై నడుస్తుందని స్వర్గీయ అన్నాబత్తుని సత్యన్నారయణ అనేవారని పలువురు ఆయనకు నివాళ్ళు అర్పిస్తు ఆయన నీతి నిజాయతీ ,నిబథ్థతతో తెనాలి కి చేసిన సేవల ను స్మరించుకొన్నారు. ఆదివారం కీ.శే. అన్నాత్తుని సత్యన్నారాయణ 30 వ వర్థంతిని ASNకళాశాలలో ఆయన నిలువెత్తు చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళ్ళుఅర్పించారు. అనంతరం తెనాలి ఛైర్మన్ గా ఆయన నిబథ్థతతో (Commitment)ఆయన చేసిన సేవలు దూరదృష్టితో ఆటోనగర్ రూపకల్పన భవిష్యత్తు ట్రాఫిక్ కష్టాలనథికమించటానికి ఆక్రమణలు తొలగించి …
Read More »శ్రీ రామావతారంలో స్వామి దర్శనం…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక తెనాలి వైకుంఠ పురం లోని శ్రీ లక్ష్శీ పద్మావతి సమేత వేంకటెశ్వర దేవస్థానంలో లో ముక్కోటీ ఏకాదశి ఉత్సవాలలో ఏడో రోజు ఆదివారం స్వామివారిని శ్రీ పరాముని అవతారంలో హనుమంత వాహనంపై కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీనివాసుడు దర్శన మిచ్చారు. భక్తులు ఉభయ దాతలు ఆ దేవదెవునికి విశేషపూజలు జరిపించి భక్థులకు తీర్థ ప్రసాద వితరణ గావించారు. ఇవి 13-1-2022దాక కొనసాగుతాయని రేపు ఆది వారం శ్రీ బలరాముని …
Read More »శ్రీ పరశురామావతారంలో స్వామి దర్శనం
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక తెనాలి వైకుంఠ పురం లోని శ్రీ లక్ష్శీ పద్మావతి సమేత వేంకటెశ్వర దేవాలయంలో ముక్కోటీ ఏకాదశి ఉత్సవాలలో ఆరవ రోజు శుక్రవారం స్వామివారిని శ్రీ పరశురాముని అవతారంలో కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీనివాసుడు దర్శన మిచ్చారు. భక్తులు ఉభయ దాతలు ఆ దేవదెవునికి విశేషపూజలు జరిపించి భక్థులకు తీర్థ ప్రసాద వితరణ గావించారు. ఇవి 13-1-2022దాక కొనసాగుతాయని రేపు ఆది వారం శ్రీరాముని రూపంలో స్వామి దర్శన మీయనున్నారని …
Read More »శ్రీ వామనావతారం స్వామి దర్శనం…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక తెనాలి వైకుంఠ పురం లోని శ్రీ లక్ష్శీ పద్మావతి సమేత వేంకటెశ్వర దెైౌవాలయంలో ముక్కోటీ ఏకాదశి ఉత్సవాలలో ఐదవ రోజైన శుక్రవారం స్వామివారిని శ్రీ వామనుని అవతారంలో కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీనివాసుడు దర్శన మిచ్చారు. భక్తులు దాతలు ఆ దేవదెవునికి విశేషపూజలు జరిపించి భక్థులకు ప్రసాద వితరణ గావించారు. ఇవి 13-1-2022దాక కొనసాగుతాయని రేపు శని వారం శ్రీపరశురాముని రూపంలో స్వామి దర్శన మీయనున్నారని ఆలయ కమిటి …
Read More »శ్రీ నరసింహస్వామి రూపంలో స్వామిదర్శనం…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి వైకుంఠ పురం లోని శ్రీ లక్ష్శీ పద్మావతి సమేత వేంకటెశ్వర దెవాలయంలో ముక్కోటీ ఏకాదశి ఉత్సవాలలో మనాల్గవ రోజైన గురువారం స్వామివారిని శ్రీ నరసింహా అవతారంలో దర్శన మిచ్చారు. భక్తులు దాతలు ఆ దేవదెవునికి విశేషపుజలు జరిపించి భక్తులకు ప్రసాద వితరణ గావించారు. ఇవి 13-1-2022దాక సాగుతాయని వామనమూర్తి రూపంలో స్వామి దర్శనమీయనున్నారని ఆలయ కమిటి వుప్పల వరదరాజులు తెలిపారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కటెవరపు చిన వేంకటరమణ, వంగలమాథవరావు, …
Read More »హోం మినిస్టర్ చేతులమీదిగా మిరాకిల్ అవార్డ్స్ అందుకున్న తెనాలి వాసులు…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణానికి చెందిన దర్శకుడు, సీనియర్ జర్నలిస్ట్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ కనపర్తి రత్నాకర్, డాక్టర్ కనపర్తి రాగలతలు ప్రముఖ రికార్డ్స్ నమోదు సంస్థ మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతిష్టాత్మక పురస్కారాలు మాన్ ఆఫ్ ది మిరకల్, ఉమెన్ ఆఫ్ ది మిరాకిల్ అవార్డులను హోం మినిస్టర్ చేతుల మీదుగా అందుకున్నారు. గుంటూరులోని హోం మినిస్టర్ క్యాంపు ఆఫీసులో శుక్రవారం అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. పురస్కారగ్రహీతలు రత్నాకర్, డాక్టర్ రాగలతల హోం మినిస్టర్ సుచరిత అభినందించారు. …
Read More »
Prajavartha Online Telugu News