Breaking News

బ్రాహ్మణ పరిషత్ సేవలు ఆదర్శనీయం…

-శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
తెనాలి బ్రాహ్మణ పరిషత్ సేవలు రాష్ట్రానికేఆదర్శనీయమని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు .స్థానిక రామలింగేశ్వర పేటలోని మూల్ఫూరి సబ్రమణ్యశాస్త్రి కళ్యాణ మండపం లో శనివారం 15న జరిగిన నూతన సం॥కేలండర్ ఆవిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథి గా హాజరై కెలండరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ అన్ని వర్గాలతో పాటూ బ్రాహ్శణుల సంక్షేమానికి విశేషకృషి చేస్తుందని డైరక్టరు పదవికి తాను సిఫార్సు చెసిన T.ప్రసూనాంబను జగన్మోహనరెడ్డి ఆమోదించటం బ్రాహ్మణ సమాజం పట్ల తమ చిత్త శుథ్థిని నిరూపిస్తుందని హర్షథ్వానాలమథ్య అన్నారు. తన నియేజక వర్గ బ్రాహ్శలకు YSR చేయూత అర్హులను ఎంపిక చెయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల పరిషత్ అద్యక్షులు Ch శ్రీనివాసరావు, డైరక్టరు T.జ్ఞానప్రసూనాంబ, పరాశరం రాంగోపాల్ తది బ్రాహ్మణ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *