Breaking News

Tag Archives: tenali

శ్రీబాలసబ్రమణ్యస్వామి ఆలయం లో నవరాత్రులు…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలోని శ్రీ బాలసుబ్రమణ్య స్వామి ఆలయంలో 2-2-22నుండి 11-2-22వరకు నవరాత్రులు అత్యంత వైభోవేతంగా నిర్వహించు చున్నారు. ఈ సందర్భంగా చివరి రోజైన శుక్రవారం అంటే 11-2-22న అమ్మ వారికి రాజశ్యామల హోమం , మహామంగళ పూర్ణాహుతి, 108 సుహాసినులతో (ముత్తైదువలు)కుంకుమార్చన అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించబడునని ఆలయ కార్యదర్శి తెలిపారు.

Read More »

“తెనాలి “ని జిల్లాగా ప్రకటించాలి…

-సాథనకమిటి కన్వీనరు EV పూర్ణచంద్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాగా అన్ని అర్హతలు హంగులన్న తెనాలిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అందుకు వ్యాపారస్తులు తమ షాపుకువచ్చే వినియేగదారులకు అమేర కరపత్రాలను పంచాలని తెనాలి జిల్లా సాథన కమిటి కన్వీనర ఈదర వేంకట పూర్ణచంద్ వ్యాపారస్తులను కోరారు. మంళవారం సాథనకమిటి సభ్యుల సమావేశమై రైల్వేస్టేషన్ వద్దగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అర్పించి తెనాలిని జిల్లాగా ప్రటించాలని విఙ్ణాపన పత్రం అంచేశారు. అనంతరం మట్లాడుతూ 2009లో గత పాలకుల ఉదాశీనత వైఖరితో తెనాలికి దక్కవలసిన …

Read More »

భరోసాకల్పించ నున్న స్వంతిల్లు…

-MLA అన్నాబత్తునిశివకుమార్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఇల్లు లెని పేదలకు స్వంతిల్లు ఆర్థిక భరోసా కల్పింస్తుందని తెనాలి MLAఅన్నాబత్తుని శివకుమార్ అన్నారు. శనివారం మారిస్పేటలో NCRM హైస్కులులో జగనన్న కాలనీలలో తొలిదశలో మంజూరైనఏర్పాటుచేసిన 2122 23వార్డు లబ్దిదారులతో మాట్లాడుతూ మొదట ప్రతిపక్షం తో వచ్చిన అవరోథాలను, బాలారిష్టాలను అథికమించామని ఇపుడందరూ గృహానిర్మాణాలు చేపట్టాలని పెద్ద కాలనీలు కాబట్టి మౌళికసదుపాయాలు ప్రభుత్వమే భరిస్తుందని దాన్ని లబ్ది దారులు వినియెగించుకోవాలన్నారు. ఛైర్మన్ ఖాలేదానశీం తనకు అద్దె ఇళ్ళ బఅగచాట్లు తనకు తెలసని పిబ్రవరి 11,12 …

Read More »

లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకొండి…

-11వ అదనపు జిల్లా జడ్జి: G.మాలతి తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 12 2022 వ న జరుగ నన్న జాతీయ లోక్ అదాలత్ సద్వినియేగం చేసుకోవాలని తెనాలి మండల న్యాయ సేవాథికార అద్యక్షులు మరియు “11”వ అదనపు జిల్లా న్యాయమూర్తి G.మాలతి తెలిపారు. ఈ మేర తెనాలి మండల న్యాయ సేవా అధికార కమిటీ ఆధ్వర్యం లో బార్ అసోషియేషన్ అడ్వకేట్లతో శనివారం తెనాలి కోర్టు ప్రాంగణం నందు “జాతీయ లోక్ అదాలత్ నందు మోటార్ వాహన ప్రమాద కేసులు, …

Read More »

ఎ.పి రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి – గాంధీ విగ్రహానికి వినతిపత్ర సమర్పణ

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో, రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సరఫరా విభాగాల పంపిణీ అన్నింటిని ప్రభుత్వరంగంలోనే కొనసాగిస్తూ వాటి పురోభివృద్ధికి అవసరమైన సంపూర్ణమైన ప్రభుత్వ మద్దతు కల్పించవలసినదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల ఐకాస ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తుంది. ఎపియస్ పిఇ జె.ఏ.సి. పిలుపు మేరకు తెనాలి లో తెనాలి విద్యుత్ జెఏసి ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం ప్రదర్శన జరిగింది. ప్రదర్శనలో విద్యుత్ ఉద్యోగులు వారికి సహకారంగా ఇతర సంస్థలు, ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. పట్టణ వీధులలో ప్రెయిటికరణ వలన జరుగు …

Read More »

ఎపి బిసి సంక్షేమ సంఘం జిల్లా యువజన శాఖ అధ్యక్షురాలిగా వసంత యామిని

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా యువజన శాఖ అధ్యక్షురాలిగా తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల, టీ.వీ కళాకారిణి గుంటుపల్లి వసంత యామినీ బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఆదివారం సంఘ కార్యాలయంలో ఆమెను సంఘ అధ్యక్షుడు డాక్టర్ లాకా వెంగళ రావు యాదవ్ నుంచి నియామక పత్రం అందుతున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వసంత యామిని తన నియామకానికి కృషి చేసిన సంఘ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు యనగాల …

Read More »

ఆర్థిక భరోసా కల్పించ నున్నస్వంతిల్లు…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఇల్లు లెని పేదలకు స్వంతిల్లు ఆర్థిక భరోసా కల్పింస్తుందనితెనాలి MLAఅన్నాబత్తుని శివకుమార్ అన్నారు. మంళవారం నాజరుపేటలో జగనన్న కాలనీలలో తొలిదశలో మంజూరైనఏర్పాటుచేసిన 9 10 11వార్డు లబ్దిదారులతో మాట్లాడుతూ మొదట ప్రతిపక్షం తో వచ్చిన సంక్లిష్టాలు అథికమించామని ఇపుడందరూ గృహానిర్మాణాలు చేపట్టాలని పెద్ద కాలనీలు కాబట్టి మౌళికసదుపాయాలు ప్రభుత్వమే భరిస్తుందని దాన్ని లబ్ది దారులు వినియెగించుకోవాలన్నారు. పిబ్రవరి 11,12 ఇళ్ళ నిర్మాణాలకు తొలిదశలో మంజూరైన పదివేల పైచిలుకు లబ్దిదారులు సన్నథ్థంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఒంటరివారు, వికలాంగులు, …

Read More »

అర్హతలున్న”తెనాలి”ని జిల్లాగా ప్రకటించాలి…

-సాథనకమిటి కన్వీనరు EVపూర్ణచంద్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాగా అన్ని అర్హతలు హంగులన్న తెనాలిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని తెనాలి జిల్లా సాథన కమిటి కన్వీనర ఈదర వేంకట పూర్ణచంద్ రాష్ట్ర ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం బస్టాండు వద్దగల ఈగల్ హోటల్ లో సాథనకమిటి సభ్యుల సమావేశమై 2009లో గత పాలకుల ఉదాశీనత వైఖరితో తెనాలికి దక్కవలసిన జిల్ల హోదా కొల్పోయిందని వాపోయారు. రాజకీయంగా ఉథ్థండులైన ఇద్దరు CMలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు, ఆచార్య రంగా CPM అగ్రనేత బాల …

Read More »

ఘనంగా సీనియర్‌ పాత్రికేయులు, సినీ దర్శకుడు కనపర్తి రత్నాకర్‌ జన్మదిన వేడుకలు…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి పట్టణానికి చెందిన సీనియర్‌ పాత్రికేయులు, సినీ దర్శకుడు, వరల్డ్‌ రికార్డ్స్‌ హోల్డర్‌, సమాచార హక్కు సంఘం జిల్లా కార్యదర్శి కనపర్తి రత్నాకర్‌ జన్మదినోత్సవ వేడుకలు టాలెంట్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కనపర్తి రత్నాకర్‌ మాట్లాడుతూ తాను జాతీయ ఉద్యమం నేపథ్యంలో తెనాలి పరిసర ప్రాంతానికి చెందిన చుక్కపల్లి రామయ్య చరిత్రని వీరస్థలి తెనాలి అనే ఇండిపెండెంట్‌ చిత్రాన్ని రూపొందించామని చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారన్నారు. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డ్‌ …

Read More »

జిల్లాల విభజన నిబంథన మేర జరగలేదు…

-కాంగ్రేస్ ఇన్చార్జి Dr.చందు సాంబశివుడు తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల విభజన చారిత్రాత్మక, భౌగోళిక, సాంస్కృతి సాంప్రదాయాల అననుసరించి చేయవలసి చేయాలన్న నిబంథనలకు తిలోదాలిచ్చి చెశారని తెనాలి నియోజకవర్గ కాంగ్రేస్ ఇన్చార్జి చందు సాంబశివుడు అన్నారు. శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వేమూరు నియోజకవర్గంను బాపట్ల జిల్లాలో కలపటంపై అభ్యంతరం వ్యక్త పరుస్తూ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల పునర్వస్థీకలణ లో భాగంగా విశాఖ పాడేరు ఒంగోలు నిబంథనలకు విరుథ్థంగా మినహాయింపులు ఇచ్చారని అటవంటి మినహాయింపు తెనాలికి కూడ ఇచ్చి …

Read More »