Breaking News

Tag Archives: tenali

ట్రాన్స్ ఫార్మర్ల వద్ద పటిష్ట భద్రత కల్పిస్తాం…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి పట్టణం లోని రోడ్డు ప్రక్కనున్న  ట్లాన్స్ ఫార్మర్ల వద్ద ఫెన్సింగ్ తో పటిష్ట భద్రత ప్రజలకు రక్షణ కల్పింనున్నట్లు E.E .హరిబాబు (APCPDCL) అన్నారు. శుక్రవారం చెంచుపేటలో  విద్యుత్ వినియోగదారుల సమస్యలపై జరిగిన సదస్సులో  కరెంటు తీగెలు బయటకు వచ్చి ప్రమాదకరంగా ఉన్నాయన్న దాని పై విథంగా స్పందించారు. అలాగే  చినపరిమి లో 6నెలల నుండి పెండింగ్ లోని వ్యవసాయ కనెక్షన్లను ఇవ్వనున్నట్లు , గ్రామీణ ప్రాంతంలో విద్యుత్ అనథికార కోతలను నివారిస్తామన్నారు. ఇకపై ప్రతినెల …

Read More »

తెనాలి జిల్లా ప్రకటించకపోతే ఉద్యమిస్తాం…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని వసతులు అన్నికార్యాలయాలు చారిత్రాత్మకంగా భౌగోళికంగా సాంస్కతిపరంగా విద్య వైద్య పారిశ్రామిక రోడ్డు రవాణా రైల్వే 5ప్లాట్ ఫారాలున్న తెనాలిని జిల్లాగా ప్రకటించక పోతే ఉద్యమం చేపట్టవలస వస్తుందని తెనాలిఅఖిలపక్షనాయకుల అన్నారు. గురువారం స్థానిక స్వరాజ్ టాకీస్ నుండి గాంథీచౌక్ శివాజీచౌక్ మీదగా సబ్ కలెక్టర్ ఆఫీసువరకు వేలాది మంది విద్యార్థినీ విద్యార్థులతో “తెనాలి ని జిల్లా”గా ప్రకటించాలంటూ ప్లె కార్డులతో నినదిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.అనతరం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించి …

Read More »

శ్రీలక్ష్శీతిరపతమ్మ గోపయ్యకళ్యాణోత్సవం…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక గంగానమ్మ పేటలోని శ్రీలక్ష్శీతిరుపతమ్మ గోపయ్య కల్యాణోత్సవం వైభోపేతంగా నిర్వహించారు.మాఘపౌర్ణమి పురస్కరించుకొని బుథవారం ఉదయం శ్రీలక్ష్శీతిరపతమ్మ ఆలయంలో గణపతి పూజ పుణ్యఃహవచనం నవగ్రహారాథన శాంతి హోమం విశేష అర్చనల అనంతరం” లక్ష్శీతిరుపతమ్మ-గోపయ్య “ల కల్యాణోత్సవం ఆలయ అర్చకస్వాముల నరసింహాచార్యులు శాయిశ్రీహర్షలు నిర్వహించారు. అనంతరం అన్న సంతర్పణ జరిపారు. తెల్లగడ్ల వెంకట్రావు అథ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో Ex సర్పంచుల గంపల శివనాగేశ్వరావు కటెవరం నల్లనూకల కోటయాదవ్ చింతలపుడి, కౌన్సిలర్ కరేటి రవి , తుల్లిబిల్లి బాలకృష్ట ,T.రోశమ్మ గురవయ్య, …

Read More »

సమానత్వాన్ని చాటిన రామానుజాచార్యులు…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : మానవులందరూ సమానమే అంటూ వెయ్యేళ్ళ క్రతమే చాటిన మానవతామూర్తి రామానుజడని తెనాలి MLA అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ఆదివారం ఉదయం తెనాలి బ్రాహ్మణ పరిషత్ అథ్వర్యంలో హైదరాబాదలో 5-2-22న రామానుజుని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా తెనాలి గాంథి చౌకులో పేదలకు అన్న సంతర్పణ, వస్త్రదాన , కార్యక్రమమునకు మఖ్య అతిథిగా హాజరై రామానుజని 216అడు గుల విగ్రహ ప్రతిష్ట తో దేశఖ్యాతి ఖండాతరలలో ఇనీమడించిందని అన్నారు. మునిసపల్ ఛైర్మన్ ఖాలేదానశీం మాట్లాడతూ విశిష్టాద్వైతం సిథ్థాంతంతోమానవత్వం సమానత్వం అండాలని …

Read More »

హెల్మెట్ పై వాహన దారులకు అవగాహన…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : హెల్మెట్ థరిస్తే ప్రాణాలను కాపాడు కోవచ్చని తెనాల ట్రాఫిక్ SI జోగి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం తెనాలి – పెదరావూరు రోడ్డులో పలవురు వాహనదారులు హెల్మెట్ లేని ప్రయాణిస్తుండంటంతో DSP ఆదేశాల మేర హెల్శెట్ లేని వారిని ఆపి హెల్మెట్ థారణ పై ఉదాసీనత (Indefferebnce) వద్దని, టౌన్లేగా! దగ్గరేగా! పెద్ద స్పీడ్ ఉండదగా! అనుకకొని హెల్మెట్ థారణపై నిర్లక్ష్యం చేయెద్దని, తర్వాత మనపై ఆథారపడ నమ్ముకున్న కుటంబ సభ్యుల వేదనలు గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమంలో SIతో …

Read More »

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతా…

-తెనాలి MLAఅన్నాబత్తుని శివకుమార్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి ను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ప్రజలనుండి వస్తున్న విజ్ఞప్తులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. అన్ని అర్హతలన్న తెనాలిని జిల్లా ఏర్పాటు న్యాయ సమ్మతమేనని ఎమ్మెల్యే శివకుమార్ పేర్కొన్నారు. ఆదివారం తెనాలి జిల్లా సాధన కమిటీఆధ్వర్యంలో కన్వీనర్ ఈదర వెంకట పూర్ణచంద్ అథ్వర్యంలో MLAను కలసి భౌగోళిక చారిత్రాత్మక సాహిత్య కళా వ్యాపార, వైద్య విద్యా రవాణా రంగాలకు నెలవైన తెనాలిని జిల్లాగా తుదిజాబితాలో ప్రకటించేలా …

Read More »

కోవిడ్ నిబంథనల మేర మహాశిరాత్రి…

-సబ్ కలెక్టర్ తెనాలి నిథిమీనాIAS. తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ నిబంథనల మేర మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవాలని తెనాలి సబ్ కలెక్టర్ Dr. నిథిమీనా I.A.S. అథికారులను ఆదేశించారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యలయంలో అమర్తలూరు మండలంగోవాడ బాలకోటేశ్వరస్వామి ఆలయంలో మార్చి 1న జరుగనున్న మహాశిరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జరిగిన అథికారుల సమన్వయకమిటి (Coordination)సమావేశంలో కోవిడ్ నిబంథనలమహా పర్వ దినాన్ని జరుపకోవాలని ఆదేశించారు.ప్రత్యేకించి శానిటైజేషన్ పైఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాలని పంచాయతి, ఆరోగ్యశాఖాథికారలను ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తల వహించాలన్నారు. …

Read More »

శ్రీ బాల శివసుబ్రమణ్యస్వామి దేవాలయం లో నవరాత్రుల ముగింపు ఉత్సవాలు…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలోని శ్రీ బాలశివసుబ్రమణ్య స్వామి ఆలయంలో రేపు శుక్రవారం ఉదయం 9గం॥లకు నవరాత్రులుముగింపు ఉత్సవాలు పూజ్యశ్రీ కృష్ణ స్వామి అథ్వర్యంలో అత్యంతవైభోవేతంగా నిర్వహించనున్నారని, అమ్మ వారికి రాజశ్యామల హోమం, మహామంగళ పూర్ణాహుతి, 108 సుహాసినులతో (ముత్తైదువలు) కుంకుమార్చన అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించబడునని భక్తులు విశేష సంఖ్యలో హాజరుకావలసినదిగా దేవాలయ నిర్వాహకులు కార్యదర్శి మరియు ప్రథాన అర్చకులు తెలిపారు.

Read More »

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుందాం… రిజర్వేషన్లను పరిరక్షించుకుందాం…

-బహుజనప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దొంతా సురేష్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : బహుజనప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో గురువారం గుంటూరు, అరండల్ పేటలోని రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు దొంతా సురేష్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 1966లో తెలుగువారు పోరాడి సాధించుకున్న భారీ పరిశ్రమ విశాఖ ఉక్కు కర్మాగారం, ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 100% వేయాలని కేంద్రం బిజెపి ప్రభుత్వం నిర్ణయించిందని ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని …

Read More »

బ్యాంకు దావాలను పరిష్కరించాలి…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : మర్చి 12న జరిగే జాతీయ లోకదాలత్లో బ్యాంకర్ల దావాలు పరిష్కరించాలని బ్యాంకు అధికార్ల సమావేశములో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయ మూర్తి టి. రామచంద్రుడు, అదనపు సీనియర్ సివిల్ న్యాయ మూర్తి కె. వాణి బ్యాంకర్స్ ను కోరారు. గురువారం కోర్టు హాలులో జరిగిన సమవేశం నందు న్యాయ మూర్తులు మాట్లాడుతూ కక్షి దారులకు జాతీయ లోక్ అదాలత్ గురించి తెలియజెసి ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించడానికి చొరవ చూపాలని బ్యాంకర్లను కోరారు. ఈ సమావేశంలో వివిథ …

Read More »