Breaking News

మొక్కల తో పర్యావరణాన్ని కాపాడదాం

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి లో జీవకోటి మనుగడ సాగించాలంటె మాడో వంతు 33% అడవులు ఉండాలని కాని యూరప్ లో సాంస్క్రతిక పునరుజ్జీవంతో (Renaissance) వచ్చిన పారిశ్రామిక విప్లవంతో (Industrial Revolution) అడవుల విస్తీర్ణం బాగా తగ్గిందని తెనాలి DyvDMHO అన్నపూర్ణ తెలిపారు. సోమవారం మార్చి21 ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఇది ఈలాగే కొనసాగితే దీనివలన రానున్న రోజులలో జీవకోటి మనగడే ప్రశ్నార్థకంగా మారనుందన్నారు. దీనిన నివారించా లంటె మన మందరం ప్రాణవాయువు (O2)అందించె మొక్కలను నాటాలని అపుడే ప్రకృతి సమతౌల్యం దెబ్బతినకుండా ప్రకృతిని కాపాడిన వారమౌతామని తెలిపారు.ఈసందర్భంగా తన కార్యాలయ ప్రాంణంలో మొక్కలు నాటారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *