Breaking News

లంచాలతో ఫేక్ రికార్డులు సృష్టిస్తున్నారు…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
తెనాలిలో పోలీసు& రెవెన్యూ అథికారులు ఫేక్ ,ఫోర్జరీ రికార్డులను సృష్టించి FIRతో అరెష్టు చేయ వలసిన క్రిమినల్ నుండి దళారిద్వారా లంచాలు తీసుకొని Settlements వారిష్టారాజ్యంగా చేస్తున్నారన్న ఫిర్యాదుకు స్పందించి తక్షణమే పోలీసథికారులతో విచారణ జరిపస్తినని తెనాలి సబ్ కలెక్టర్ నిథిమీనాఅన్నారు. సోమవారం నిర్వహించిన “స్పందన”లో భూ ఆక్రమణలకు సంబంథించి 9 ఫిర్యాదుల అందయని మిగిలిన 4 పోలీసులకు సంబంథించి అక్రమాలకు సంబంథిచి వెరసి 13 ఫిర్యాదు లందాయని వీటిని నిర్థిష్ట సమయంలో పరిష్కరించి రిపోర్టు చేయవలసనదిగా సంబథిత పోలీసు రెవెన్యూ అథకారులను అదేశించామని తెనాలి సబ్ కలెక్టర్ నిథిమీనా I.A.S.తెలిపారు. ఈ స్పందన కార్యక్రమంలో డివిజనల్ అథికారులతో డిప్యూటి తహసిల్థారు ప్రసాద్ స్పందన జ్యోతి తదితర కార్యాలయ సబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *