Breaking News

సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం సందర్శించిన గవర్నర్

విశాఖపట్నం,నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులు సోమవారం సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంను సందర్శించారు. గవర్నర్ దంపతులకు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్ డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కార్యనిర్వహణాధికారి ఎం.వి. సూర్యకళ తదితరులు ఆలయ మర్యాదలతో సంప్రదాయరీతిన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *